• August 12, 2025
  • 74 views
హర్‌ ఘర్‌ తిరంగా” ర్యాలీలో పాల్గొన్న మంత్రి కొండపల్లి, ఎమ్మెల్యే అదితి!

జనం న్యూస్ 12 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరంలో ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ‘హర్‌ ఘర్‌ తిరంగా’ సోమవారం ర్యాలీ అట్టహాసంగా జరిగింది. ఈ ర్యాలీలో రాష్ట్ర మంత్రి…

  • August 12, 2025
  • 102 views
గంజాయి కేసులో ఇద్దరు నిందితులకు 2సం.లు జైలు, జరిమానా

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 12 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా 2వ పట్టణ పోలీసు స్టేషనులో 2024సం.లో నమోదైన గంజాయి కేసులో ఇద్దరు నిందితులకు 2సం.లు జైలుశిక్ష, ఒక్కొక్కరికి…

  • August 12, 2025
  • 113 views
పోక్సో కేసులో నిందితుడికి 20సం.ల కఠిన కారాగార శిక్ష

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 12 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా గుర్ల పోలీసు స్టేషనులో 2022 సం.లో నమోదైన పోక్సో కేసులో నిందితుడు గుర్ల మండలం, పెనుబర్తి గ్రామానికి…

  • August 12, 2025
  • 102 views
పాడి గేదెతో బ్రతుకు దెరువు ఇప్పుడు ఆ గేదె చని పోయింది బ్రతుకు బరువు

జనం న్యూస్, ఆగస్టు12(తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్) సిద్దిపేట్ జిల్లా గజ్వేల్ మండలం ఐనా సింగాటo అనే గ్రామంలో పేద వ్యవసాయ కూలి. ఆందోళ్ లక్ష్మి,రాజు, అనే దంపతులు తమకు ఉన్న పాడి గేదెలతో ఇచ్చిన పాలతో జీవ…

  • August 12, 2025
  • 112 views
డి.ఎస్.పి టి ఎస్ ఆర్ కె ప్రసాద్ సమక్షంలో శ్రీనివాస్ కాలేజీలో డ్రగ్స్ పై అవగాహన సదస్సు

జనం న్యూస్ ఆగస్టు 12 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ *మహిళా సంరక్షణ, సైబర్ క్రైమ్ & నేరగాళ్లు మోసం చేసే విధానాలు,డ్రగ్స్ వద్దు బ్రో, రోడ్ సేఫ్టీ,, ర్యాగింగ్, మొదలగు వాటిపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాట్లు… డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్…

  • August 12, 2025
  • 148 views
రేపే ఏర్గట్ల పోలీస్ స్టేషన్ లో గణపతి మండపాలు ఏర్పాటు చేసుకునే వారికీ శాంతి కమిటీ సమావేశంసీపీ ఆదేశాల మేరకు ఈ సమావేశంఎస్ ఐ పడాల రాజేశ్వర్

జనం న్యూస్ ఆగస్టు 11:నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలంలోని స్థానిక ఎస్ ఐ పడాల రాజేశ్వర్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు గణేష్ మండపాల ఏర్పాటు చేసుకునేవారు ఎనిమిది గ్రామాల్లోని యువజన సంఘాల సభ్యలు రేపు అనగా ఆగస్టు…

  • August 12, 2025
  • 107 views
జ్ఞాన సమాజం కోసం పాటు పడే స్వేరో సైన్యం

స్వేరో కోర్ రాష్ట్ర చీఫ్ బాబు నాయక్ జనం న్యూస్ ఆగస్టు 12 వికారాబాద్ జిల్లా రాష్ట్రవ్యాప్తంగా సుశిక్తులైన వారియర్స్ స్వేరో కోర్ సైనికులను తయారు చేస్తామని రాష్ట్ర స్వేరో కోర్ చీఫ్ కమాండర్ బాబు నాయక్ పేర్కొన్నారు. సోమవారం వికారాబాద్…

  • August 12, 2025
  • 106 views
మంత్రి నాదెండ్ల మనోహర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన రాజంపేట జనసేన నాయకులు గురివిగారి వాసు

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. రైల్వే కోడూరు మార్కెట్ కమిటీ చైర్మన్ వరలక్ష్మి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్ ని రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అత్తికారి కృష్ణా ఆధ్వర్యంలో రాజంపేట జనసేన నాయకులు ఉమ్మడి కడప…

  • August 11, 2025
  • 107 views
పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ ని అప్పగించిన పోలీసులు

జనం న్యూస్ ఆగష్టు 11 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం శాయంపేట గ్రామానికి చెందిన ముడతంపెల్లి గోవర్ధన్ తండ్రి బుచ్చు లింగం అను అతను తన సెల్ ఫోన్ ని పత్తిపాక గ్రామ మార్కెట్ ఏరియా లో…

  • August 11, 2025
  • 104 views
కొత్త పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలి

సిపిఐ జిల్లా సమితి సభ్యులు గుండె పిన్ని వెంకటేశ్వర్లు జనం న్యూస్,11ఆగస్టు, జూలూరుపాడు : రాష్ట ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలని సిపిఐ జిల్లా సమితి సభ్యులు గుండె పిన్ని వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్…