• August 28, 2025
  • 75 views
ఘనంగా గణేష్ ఉత్సవాలు

జనం ్యూస్ ఆగస్టు 28 కాట్రేనికోన ముమ్మిడివరం మండలం కమిని పంచాయతీ పొట్టితిప్ప గ్రామంలో సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో గణపతి నవరాత్రుల సందర్భంగా గణేష్ మండపాన్ని ఏర్పాటు చేసి కమిటీ సభ్యులు…

  • August 28, 2025
  • 93 views
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ ని సత్కరించిన నాయకులు…

జనం న్యూస్ ఆగస్టు 28కాట్రేనికోన సారథ్యం కార్యక్రమానికి కాకినాడ విచ్చేసి అన్నమ్మగాటి సెంటర్లో నాయకర్ గారి కాంస్య విగ్రహానికి గజమాల వేసి సారథ్యం కార్యక్రమాన్ని ప్రారంభించిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌ,,పివియన్ మాధవ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి దుశ్శాలువా,…

  • August 28, 2025
  • 89 views
కాట్రేని కొన లో నూకల దుర్గ ఘనంగా పుట్టినరోజు వేడుకలు

జనం న్యూస్ ఆగస్టు 28 కాట్రేను కోన కాట్రేనికోన జనసేన నాయకులు నూకల దుర్గ పుట్టినరోజు వేడుకలు ఆయన స్వగృహంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. కూటమి నాయకులు, కార్యకర్తలు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కేకును కట్ చేసి స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమానికి…

  • August 28, 2025
  • 71 views
భారీ వర్ష సూచనల నేపధ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలి..!

జనంన్యూస్. 28.నిజామాబాదు. ప్రతినిధి. కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి.సీ.పీ సాయి చైతన్య తో కలిసి వరద ఉద్ధృతిపై సమీక్ష.ముంపు ప్రాంతాలలో చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం . రానున్న 48 గంటల పాటు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని…

  • August 28, 2025
  • 73 views
మృతి చెందిన పోలీసు కుటుంబాలకు అండగా ఉంటాం

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐ.పి.ఎస్ జనం న్యూస్ 27 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జిల్లా పోలీసుశాఖలో విధులు నిర్వహిస్తూ అనారోగ్యం లేదా ప్రమాదవసాత్తు మరణించిన పోలీసు ఉద్యోగుల కుటుంబాలతో జిల్లా ఎస్పీ వకుల్ జిందల్,…

  • August 28, 2025
  • 72 views
బీ.టెక్‌ విద్యార్థులకు గంజాయి.. నలుగురు అరెస్ట్‌

జనం న్యూస్ 28 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక సంతకవిటి మండల పరిధి పొనుగుటివలస గ్రామ సమీపంలో ఓ ఇంజనీరింగ్‌ కాలేజీ విద్యార్థులకు చిన్నచిన్న ప్యాకెట్లుగా చేసి గంజాయి అమ్ముతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో దాడి చేసి…

  • August 28, 2025
  • 79 views
కారు బోల్తా.. నలుగురికి గాయాలు

జనం న్యూస్ 28 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక భోగాపురం మండల కేంద్రానికి సమీపంలో జాతీయ రహదారి 16పై మంగళవారం మధ్యాహ్నం వర్షం నీరు రోడ్డుపై ప్రవహిస్తున్న కారణంగా కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న…

  • August 28, 2025
  • 77 views
విజయనగరంలో గణేష్ ఉత్సవ్ భక్తితో జరుపుకున్నారు

జనం న్యూస్ 28 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక గణేశ చతుర్థి (వినాయక చవితి) పవిత్ర పండుగ నేడు విజయనగరం జిల్లా అంతటా ఘనమైన మరియు భక్తితో ప్రారంభమైంది.వేలాది మంది భక్తులు తమ ఇళ్లలో, కాలనీలలో మరియు ప్రజా…

  • August 26, 2025
  • 124 views
లిటిల్ స్టార్ పాఠశాలలో విద్యార్థులు 108 మట్టి వినాయక ప్రతిమల తయారీ,

పాఠశాల కరస్పాండెంట్ చంద్రకాంత్ గౌడ్, జనం న్యూస్,ఆగస్ట్ 26,kangti సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలో మంగళవారం లిటిల్ స్టార్ పాఠశాలలో విద్యార్థులు 108 మట్టి వినాయక ప్రతిమలను తయారుచేసి ప్రతిమలను వితరీకరించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ నేటి సమాజంలో కాలుష్యం పెచ్చుమీరడంతో…

  • August 26, 2025
  • 104 views
ఎంపీ మాధవనేని రఘునందన్ రావు ఆదేశాల మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేయడం జరిగింది

(జనం న్యూస్ చంటి ఆగస్టు 26) ఈరోజుతి రుమలాపూర్ గ్రామంలో ఖట్కే అంజవ్వ 18000* కు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలోజిల్లా నాయకులు నర్సింహారెడ్డి సురేందర్ రెడ్డి మండల నాయకులు గడ్డమీది స్వామి ప్రధాన కార్యదర్శి…