• August 26, 2025
  • 130 views
యూరియా కొరతను నిరసిస్తూ.రైతులు రాస్తారోకో!మద్దతు తెలిపిన ఎమ్మెల్యే సునీత రెడ్డి

జనం న్యూస్.ఆగస్టు26. మెదక్ జిల్లా.నర్సాపూర్. నర్సాపూర్ మున్సిపల్ పట్టణంలో యూరియా కొరతను నిరసిస్తూ మంగళవారం ప్రధాన చౌరస్తావద్ద రైతులు నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా కార్యక్రమం నిర్వహించారు,అదే సమయంలో ఎమ్మెల్యే సునితారెడ్డి నర్సాపూర్ మీదుగా గోమారం వెళ్తున్నారు,చౌరస్తా వద్ద నిరసన కారులు…

  • August 26, 2025
  • 99 views
వినాయక మండపాల వద్ద అప్రమత్తంగా ఉండాలి. హత్నూర తహసిల్దార్ పర్వీన్ షేక్!

జనం న్యూస్.ఆగస్టు26. సంగారెడ్డి జిల్లా.హత్నూర. వినాయక మండపాల వద్ద విద్యుత్ సరఫరాలో వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు తగు జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని హత్నూర తహసిల్దార్ ఫర్హీన్ షేక్ అన్నారు.మంగళవారం మండల కేంద్రమైన హత్నూర రైతు వేదికలో వినాయక ఉత్సవాల…

  • August 26, 2025
  • 88 views
మట్టి గణపతినే పూజిద్దాం — పర్యావరణాన్ని పరిరక్షిద్దాం.

జనం న్యూస్ 27ఆగష్టు పెగడపల్లి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నంచర్ల గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు ఈరోజు విద్యార్థులందరి చేత మట్టి గణపతి వినాయకుని తయారు చేసే విధానంవారిచే తయారు చేయించడం జరిగింది.అదేవిధంగా మట్టి గణపతి యొక్క…

  • August 26, 2025
  • 97 views
మద్దతుదారుల సమావేశంలో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ గారు.

జనం న్యూస్ ఆగష్టు 26 జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణ మండపంలో,సారంగాపూర్ మండల కేంద్రంలో కమ్యూనిటీ హాల్ లో బీర్ పూర్,సారంగాపూర్ మండల మద్దతుదారుల ముఖ్య సమావేశంలో పాల్గొని స్థానిక సంస్థల…

  • August 26, 2025
  • 88 views
ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 4న చలో డిచ్పల్లి..!

జనంన్యూస్. 26.సిరికొండ. సిరికొండ మండలం తాటిపల్లి గ్రామంలో కరపత్రాలు ఆవిష్కరణ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సిరికొండ మండలం తాటిపల్లి గ్రామంలో మండల అధ్యక్షుడు మొట్టల దీపక్ అధ్యక్షతన గ్రామంలోని వికలాంగుల చేయూత పింఛన్దారుల వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు…

  • August 26, 2025
  • 87 views
ఫుడ్ పాయిజన్ అయినా పిల్లలను పరామర్శించిన ఏఎంసీ చైర్మన్ కవిత ప్రభాకర్ రెడ్డి

బిచ్కుంద ఆగస్టు 26 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం శేట్లూర్ ప్రాథమిక పాఠశాలలో నిన్న మధ్యాహ్న భోజన పథకంలో జరిగినటువంటి ఫుడ్ పాయిజన్ పిల్లలను పరామర్శించడం జరిగినది. అదేవిధంగా బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శెట్లుర్ గ్రామ…

  • August 26, 2025
  • 101 views
తుమ్మలచెరువు, జగన్నాధపురం గ్రామాలలో పొలం పిలుస్తోంది ఏవో జ్యోష్న దేవి

జనం న్యూస్. తర్లుపాడు మండలం ఆగస్టు 26 తర్లుపాడు మండలం తుమ్మల చెరువు మరియు జగన్నాధపురం గ్రామాలలో మండల వ్యవసాయ అధికారి పి జోష్నాదేవి పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. వ్యవసాయ శాఖ పథకాలను రైతులకు తెలియజేశారు. పీఎంఫబయ్ పంటల బీమా…

  • August 26, 2025
  • 78 views
బాల్యమిత్రుల సన్మానం

జుక్కల్ ఆగస్టు 26 జనం న్యూస్ ఇటీవల కాలంలో ప్యానల్ గ్రేడ్ హెచ్ఎం ప్రమోషన్లలలో మా బాల్య మిత్రుడు అయినటువంటి ఎస్ లాలయ్య గారికి ఖండేబల్లూర్ జడ్పిహెచ్ఎస్ లో పీజీహెచ్ఎం గా పదోన్నతి వచ్చినందుకు నేడు బిచ్కుంద హాస్టల్ లో చదివిన…

  • August 26, 2025
  • 72 views
ప్లాస్టిక్ వాడకంపై మున్సిపల్ అధికారులు ప్రత్యేక డ్రైవ్చిలకలూరిపేట రైతు బజార్ లో తనిఖీలు చేసిన బృందం

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 26 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 చిలకలూరిపేట పట్టణంలోని రైతు బజార్లో ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వాడకాన్ని నివారించడానికి మున్సిపల్ అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్‌లో శానిటరీ ఇన్‌స్పెక్టర్…

  • August 26, 2025
  • 73 views
ఏర్గట్ల లోఇందిరమ్మ కాలనీ ను పరిశీలించిన అధికారులు

జనం న్యూస్ ఆగస్టు 26: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల, మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీను ఎంపీవో శివచరణ్ స్థానిక పంచాయతీ కార్యదర్శి జాకిర్ తో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్బంగా ఇందిరమ్మ కాలనీ వాసులు ఎంపీవోతో మాట్లాడుతూ.. మురికి కాల్వలు…