• August 18, 2025
  • 91 views
ఆధార్ స్పెషల్ క్యాంపులు ఎంపీడీవో అమర్

పయనించే సూర్యుడు ఆగస్టు 19 (ఆత్మకూరు నియోజకవర్గ ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) చేజర్ల మండలంలో ఆధార్ స్పెషల్ క్యాంపులు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో అమర్ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీవో అమర్ మాట్లాడుతూ ఈనెల 19 తేదీ నుంచి 30 వరకు…

  • August 18, 2025
  • 86 views
వాగులో చిక్కుకున్న గొర్రెల కాపరులను, గొర్రెలను కాపాడిన సహాయక బృందాలు….

బిచ్కుంద ఆగస్ట్ 18 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం శెట్లూర్ గ్రామంలో భారీ వర్షాల కారణంగా వరద ఉధృతి పెరగడంతో దాదాపు 656 గొర్రెలు మరియు నలుగురు కాపరులు వాగులో చిక్కుకుపోయారు.. విషయం తెలుసుకున్న సబ్…

  • August 18, 2025
  • 100 views
నీటి ముంపుకు వరిలో తీసుకోవలసిన మెళకువలు

జనం న్యూస్ ఆగస్టు 18 ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేనికోన వ్యవసాయ అధికారి వి మృదుల డా. ఎం గిరిజా రాణి , ప్రధాన శాస్త్రవేత్త (వరి), డా.టి.శ్రీనివాస్, సహ పరిశోధనా సంచాలకులు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం,మారుటేరు ప్రస్తుత ఆగష్టు మాసంలో…

  • August 18, 2025
  • 94 views
ప్రజలందరూ సురక్షితంగా ఉండాలిఅదనపు కలెక్టర్ నగేష్

జనం న్యూస్ ఆగస్టు 18 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో శిథిలావస్థకు చేరిన భవనాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఉండ రాదు భారీ వర్షాలను దృష్టి లో పెట్టుకొని వాతావరణ శాఖ చేసిన భారీ వర్షసూచన…

  • August 18, 2025
  • 327 views
ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) భారత ప్రజాతంత్ర యువజన సమైక్య (డివైఎఫ్ఐ) ఆధ్వర్యంలో మంతన్ గౌరెల్లి గ్రామంలో ఉన్న ప్రాథమికొన్నత పాఠశాల తరగతి గదులు, వంటగది శిథిలవస్థకు చేరుకున్న సందర్భంగా వెంటనే నూతన పాఠశాల బిల్డింగు మరియు వంటగది కి నిధులు మంజూరు చేసి నిర్మించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గారికి, విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పూర్ణ చందర్ రావు గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది

ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ కె తావు నాయక్ మాట్లాడుతూ గ్రామంలో పాఠశాల తరగతి గదులు మొత్తం శిథిలావస్థకు చేరుకుందని అన్నారు. గ్రామంలో పాఠశాల బిల్డింగ్ నిర్మించి దాదాపు 50 సంవత్సరాలు అవుతున్న కొత్త బిల్డింగు నిర్మించడంలో ప్రభుత్వం పూర్తిగా ఫలమైందని…

  • August 18, 2025
  • 103 views
నందికొండ మున్సిపాలిటీ 6వ వార్డులో ఘనంగా శ్రావణమాస వనభోజనాలు

జనం న్యూస్ – ఆగస్టు:18- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ – నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ 6వవార్డు, నందికొండ కాలనీ వాసుల ఆధ్వర్యంలో శ్రావణ మాసం, వనభోజనాల పండుగను ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమంలో మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించి…

  • August 18, 2025
  • 95 views
మా స్కూల్ రోడ్డు నిర్మించండి సారు

మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం ఇచ్చిన 4వ తరగతి విద్యార్థి- జి రోహిత్ జనం న్యూస్- ఆగస్టు 18 నాగార్జున్ సాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ 4వ వార్డు ఇండియన్ ప్రిన్సెస్ స్కూల్ రోడ్డు…

  • August 18, 2025
  • 100 views
సర్దార్ సర్వాయిపాపన్న గౌడ్ 375 వ జయంతి వేడుకలు

జనం న్యూస్ ఆగస్టు 18:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంతో పాటు మండలంలోని తొర్తి గ్రామం తో పాటు పలు గ్రామాల్లో సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి వేడుకలను సోమవారంగౌడసంఘాల ఆధ్వర్యంలో బహుజనలతో కలసి వేడుకలనుఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా గౌడ…

  • August 18, 2025
  • 256 views
పాపన్నపేటలోఘనంగా గోపాల కాల్వలు

పాపన్నపేట, ఆగస్టు. 18 ( జనంన్యూస్) శ్రావణమాసం చివరి సోమవారం పాపన్నపేట ఈశ్వరాలయంలో పద్మశాలి సంఘం సభ్యులు లింగాభిషేకం కుంకుమార్చన ఆంజనేయ స్వామికి చంద్రం పత్రాభిషేకం నవగ్రహ దేవతా పూజలు నిర్వహించారు ఈకార్యక్రమంలో పద్మశాలి కులస్థులు అధిక పాల్గొని భక్తి శ్రద్ధ…

  • August 18, 2025
  • 85 views
పల్నాడు జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ నిరసన కార్యక్రమం విజయవంతం

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్ట్ 18 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 రాష్ట్రవ్యాప్తంగా బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు బందెల గౌతం కుమార్ పిలుపుమేరకు పల్నాడు జిల్లా అధ్యక్షులు…