:జనం న్యూస్ ఆగస్టు 19 చిలిపిచేడు మండల ప్రతినిధిమెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో చిట్కుల్ ప్రాథమిక పాఠశాలను మండల విద్యాధికారి శ్రీ విఠల్ సందర్శించి విద్యార్థులలో కనీస సామర్థ్యాలను పెంచేందుకు ఉపాధ్యాయులకు సూచనలు ఇచ్చారు. ప్రాథమిక పాఠశాలలోనే విద్యార్థుల అభ్యసనకు…
(జనం న్యూస్ చంటి ఆగస్టు 18) బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వర్షాలకు సంబంధించి విద్యుత్ వినియోగదారులు , రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలు దౌల్తాబాద్ సెక్షన్ అసిస్టెంట్ ఇంజనీర్, ఆదిత్య గారు ఈ క్రింది…
(జనం న్యూస్ చంటి ఆగస్టు 18) బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వర్షాలకు సంబంధించి విద్యుత్ వినియోగదారులు , రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలు దౌల్తాబాద్ సెక్షన్ అసిస్టెంట్ ఇంజనీర్, *ఆదిత్య* గారు ఈ క్రింది…
జనం న్యూస్ ఆగష్టు 19(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ ) దేశ అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్న కార్మిక నిర్మాణ రంగాన్ని నమ్ముకుని జీవిస్తున్న కార్మికులకు సంక్షేమ బోర్డు లో పెండింగ్ క్లైమూలకు నిధులను విడుదల చేయాలని,బీసీ డబ్ల్యూ జిల్లా…
జనం న్యూస్, ఆగస్టు 18 ముమ్మిడివరం ప్రతినిధి పి.గన్నవరం నియోజవర్గం అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం ఉమామహేశ్వర ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీ చైర్ పర్సన్ గా నల్లా శ్రీను బాధ్యతలు స్వీకరించారు. మిద్దె నూతన రవిరాజ్, సరెళ్ళ రాజ్ కుమార్ పర్సన్…
జనం న్యూస్ ఆగష్టు 19(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- మునగాల మండల కేంద్రంలోని చెరువుగట్టు నందు మునగాల గ్రామ రజక సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన మడేలేశ్వర స్వామి దేవాలయం నందు మూడవరోజు సోమవారం శ్రీ సీతాలమ్మ మడేలేశ్వర పోతురాజుల…
జనం న్యూస్ ఆగష్టు 19(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ ) అన్ని దానాలలో కెల్లా అన్నదానం మహా పుణ్య కార్యం అని,పండుగలు ఉత్సవాలు జాతరల సందర్భంగా అలాంటి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని స్థానిక తహసీల్దార్ చంద్రశేఖర్, ఎంపీడీవో రమేష్…
జనం న్యూస్ ఆగస్టు 18 కాట్రేనికోన శ్రీమతి&శ్రీ పోలిశెట్టి వీరాంజనేయులు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల.. పటవల లో 1999-2000 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కళాత్మకంగా నిర్వహించడం జరిగింది… జ్యోతి ప్రజ్వలన గణపతి ప్రార్ధన వందేమాతరం కూచిపూడి గురువులకు…
జనం న్యూస్ ఆగష్టు 18 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని తుంగూర్ నుండి కండ్లపెల్లి రోడ్డు మధ్య లో కుంగిన వంతెను పరిశీలించిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ తుంగూరు కండ్ల పెళ్లి మధ్య రోడ్ వంతెన నిర్మాణ సమయంలోనే…
ఎస్సై నవీన్ చంద్ర.. జుక్కల్ ఆగస్టు 18 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలోని వినాయక చవితి ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని జుక్కల్ ఎస్సై నవీన్ చంద్ర కోరారు. సోమవారం నాడు పోలీస్ స్టేషన్లో గణేశ్ మండపాల సభ్యులతో…