• August 6, 2025
  • 100 views
గుమ్మిర్యాల్ గ్రామంలో సైబర్ నేరాలు, మత్తు పదార్థాలపై అవగాహన సదస్సు నిర్వహించిన-ఎస్ ఐ పడాల రాజేశ్వర్

జనం న్యూస్ ఆగస్టు 05:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని గుమ్మిర్యాల్ గ్రామంలో మంగళవారం రోజునా ఏర్గట్ల పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమంనిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఏర్గట్ల ఎస్‌.ఐపడాల రాజేశ్వర్ పాల్గొని గ్రామ ప్రజలకు సైబర్ నేరాల విషయంలో జాగ్రత్తలు, గంజాయి…

  • August 6, 2025
  • 102 views
సీఐ పి రంజిత్ రావు కు సన్మానం చేసిన నాయకులు

జనం న్యూస్ ఆగష్టు 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో వరంగల్ మామునూరు టిపిసి లో నిర్వహించిన తెలంగాణ పోలీస్ డ్యూటీ మీటిలో 2025 సంవత్సరం కు స్టేట్ లెవెల్ లో…

  • August 6, 2025
  • 95 views
విజయనగరం జిల్లాలో పేలుతున్న నాటు తుపాకీ…

జనం న్యూస్ 06 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక కొత్తవలస(M) ముసిరాంలో సిమ్మ అప్పారావు సమీప బంధువును నాటుతుపాకీతో మంగళవారం సాయంత్రం కాల్చి చంపిన సంగతి తెలిసిందే. డీఎస్పీ శ్రీనివాసరావు, సిఐ షణ్ముఖ రావు, డాగ్‌ స్క్వాడ్‌, క్లూస్‌…

  • August 6, 2025
  • 115 views
జర్నలిస్టుల డిమాండ్లను పరిష్కరించాలి…(ఏపీయూడబ్ల్యూజే)అండగా ఉంటానని హామీ ఇచ్చిన కలెక్టర్ డా బి ఆర్ అంబేద్కర్.ఎమ్మెల్యే అతిథి విజయలక్ష్మి గజపతి రాజు.

జనం న్యూస్ 06 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏపీయూడబ్ల్యూజే విజయనగరం జిల్లా నాయకులు డిమాండ్‌ చేశారు. మంగళవారం ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర పిలుపు మేరకు డిమాండ్స్‌ డేలో భాగంగా విజయనగరం జిల్లా కలెక్టరేట్‌…

  • August 6, 2025
  • 103 views
విద్యుత్ స్మార్ట్ మీటర్లను పగలకొట్టండని పిలుపిచ్చిన లోకేష్ బాబు గారు నోరు మూగబోయిందా…?వామపక్ష, ప్రజాసంఘాల ఐక్యవేదిక నేతలు బుగత అశోక్, తమ్మినేని సూర్యనారాయణ ల ఆగ్రహం.

జనం న్యూస్ 06 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఆంధ్ర ప్రదేశ్ ప్రజలను విద్యుత్ చార్జీలు, అదానీ స్మార్ట్ మీటర్లుతో నిలువు దోపిడి చేస్తున్న చంద్రబాబు నాయకత్వంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వ నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా సిపిఐ,…

  • August 6, 2025
  • 101 views
విదేశీ ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడే ఏజన్సీల పట్ల అప్రమత్తంగా ఉండాలి

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 06 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక డిప్లమా, ఇంజనీరింగు, డిగ్రీ మరియు టెక్నికల్ గ్రాడ్యుయేట్లును లక్ష్యంగా చేసుకొని విదేశాల్లో ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తామని నమ్మించి మోసాలకు పాల్పడే…

  • August 5, 2025
  • 105 views
విలేకరుల సమస్యలపై వినతిపత్రం

జనం న్యూస్ ఆగస్టు 5 కాట్రేనికోన యేళ్ల తరబడి యున్న విలేకరులు ఎదుర్కొంటున్న సమస్యలపై మంగళవారం కాట్రేనికోన విలేకరులు ఎంపీడీవో ఎస్ వెంకట చలం కు వినతి పత్రం సమర్పించారు.ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు,ఈ…

  • August 5, 2025
  • 113 views
జాతీయస్థాయి శిక్షణకు ఎన్నికైన దామరకుంట భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు వై చిన్న బ్రహ్మయ్య

జనం న్యూస్, ఆగస్టు 5, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) జాతీయస్థాయి వర్క్ షాప్ మరియు శిక్షణకు ఎన్నిక కావడం జరిగింది, వీరు గత మే మాసంలో మర్రి చెన్నారెడ్డి, మానవ హక్కుల భవనం యందు ప్రదర్శించిన…

  • August 5, 2025
  • 115 views
కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల అభివృద్ధిపై మంత్రి సమీక్ష సమావేశం

జనం న్యూస్ ఆగష్టు 06(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- కోదాడ హుజూర్ నగర్ నియోజకవర్గాల అభివృద్ధి పనులపై మంగళవారం హైదరాబాద్ లోని గోల్డెన్ జూబ్లీ ఆడిటోరియం రాజేంద్రనగర్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి…

  • August 5, 2025
  • 118 views
తల్లిపాలే బిడ్డకు శ్రేయస్కరం

జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఆగస్టు 5 తర్లుపాడు మండల కేంద్రం అయిన తర్లుపాడు గ్రామం లో గల బి సి కాలనీలో గల అంగన్వాడీ కేంద్రం లో మార్కాపురం ప్రాజెక్ట్ సిడిపిఓ పద్మావతి అధ్యక్షతన తల్లి పాల వారోత్సవాలు ఘనంగ…