జనం న్యూస్ 02 ఫిబ్రవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ఈరోజు భీమిలి నియోజకవర్గం, ఎండాడ వైఎస్ఆర్సిపి కార్యాలయం నందు జీవీఎంసీ 5, 6, 7, 8, 98 వార్డుల పార్టీ విస్తృత స్థాయి సమావేశం పోల్ రెడ్డి అధ్యక్షతన…
జనం న్యూస్ 02 ఫిబ్రవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ క్రీడలు చిన్నారుల్లో నాయకత్వ లక్షణాలు, బృంద నైపుణ్యాలను పెంపొందిస్తాయని నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ అన్నారు. బీచ్ రోడ్డులోని రల్లా బెల్లా పాఠశాల శనివారం నిర్వహించిన వార్షిక…
జనం న్యూస్ 02 ఫిబ్రవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ఈరోజు మాఘ పౌర్ణమి సందర్భంగా ప్రసిద్ధి చెందిన గాణగాపూర్ లో బీమా మరియు అమర్జా నదుల సంగమ ప్రదేశము లో పుణ్యక్షేత్రమైన దత్తాత్రేయ క్షేత్రం లో ఉమ్మడి విజయనగరం…
జనం న్యూస్ ఫిబ్రవరి 2 ప్రతినిధి ఎండి జహంగీర్ నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం లట్టుపల్లి గ్రామంలో ఈరోజు ఉదయం అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి టిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు పై ప్రస్తుత ప్రజాస్వామ్యం…
జనం న్యూస్ ఫిబ్రవరి 1 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం బీ ఆర్ ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ రాజకీయ వేధింపులకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ర్యాలీ…
జనం న్యూస్, ఫిబ్రవరి 1 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి : శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలోని పాపారాయుడు నగర్లో గల శ్రీ సంజీవని ఆంజనేయ స్వామి ఆలయంలో తృతీయ వార్షికోత్సవ పూజా మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు.…
జనం న్యూస్ ఫిబ్రవరి 1 ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేనికోన మండలం బిజెపి అధ్యక్షులు మట్ట శివకుమార్ ఆధ్వర్యంలో చెయ్యరు గ్రామంలో ఏర్పాటు చేసిన టీవీ స్క్రీన్పై ప్రత్యక్ష ప్రసారంగా వీక్షిస్తున్నారు బిజెపి జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ ముమ్మడివరం మార్కెట్ యార్డ్…
జనంన్యూస్. 01. సిరికొండ. శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు రురల్ నియోజకవర్గం సిరికొండ మండల కేంద్రం లో రురల్ ఇంచార్జి బాజిరెడ్డి జగన్ మోహన్ పిలుపు మేరకు తెలంగాణ చౌరస్తా వద్ద ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం చేయడమైనది టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు…
అందుబాటులో రూ.10, రూ.20, రూ.50 నోట్లు. జనం న్యూస్: ఫిబ్రవరి 1 (రిపోర్టర్:కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా) పెద్దనోట్లు డిపాజిట్ చేస్తే చిన్ననోట్లతో పాటు నాణేలు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్న కేంద్రప్రభుత్వం. డిమాండ్ తీర్చడానికి చిన్న కరెన్సీ ముద్రణను…
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. జాతీయ స్థాయిలో విస్డం స్కూల్ విద్యార్థుల ప్రతిభ నేషనల్ స్టూడెంట్స్ ఇన్నోవేషన్ చాలెంజ్ 2026 సీజన్ 9 భాగంగా బెంగళూరులో నిన్న నిర్వహించిన ఫైనల్స్ లో విస్డం స్కూల్ విద్యార్థులు సత్తా చాటారని పాఠశాల…