• February 3, 2026
  • 97 views
వృద్ధురాలికి ఇంటి స్థలం మంజూరు చేసిన జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా

.జనం న్యూస్:ఫిబ్రవరి 3 (రిపోర్టర్:కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా) నరసరావు పేట జిల్లారావిపాడు గ్రామానికి చెందిన మేడా రాములమ్మ అనే వృద్ధురాలికి జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా 2.5 సెంట్ల ఇంటి స్థలం మంజూరు చేశారు. సోమవారం ఉదయం…

  • February 3, 2026
  • 73 views
అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.

జనంన్యూస్. 03.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ తరుపున పోటీ చేయు అభ్యర్థుల వివరాలు.వెల్లడించిన. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ.

  • February 3, 2026
  • 62 views
తెలంగాణ పురపోరు.. నేటితో ముగియనున్న నామినేషన్ల ఉపసంహరణ గడువు

జనం న్యూస్ 03 ఫిబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ 2026 తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో నేడు మరో కీలక ఘట్టం ముగియనుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ఇవాళ్టితో పూర్తి కానుంది.రాజకీయ పార్టీల…

  • February 3, 2026
  • 67 views
జిల్లావ్యాప్తంగా మజ్జి శ్రీనివాసరావు పర్యటన: కార్యకర్తల ఇళ్లలో శుభకార్యాలకు హాజరు

జనం న్యూస్‌ 03 ఫిబ్రవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) ఈరోజు పలు నియోజకవర్గాల్లో పర్యటించి,…

  • February 3, 2026
  • 65 views
అత్యాచార నిందితుడికి 14 ఏళ్ల కఠిన కారాగార శిక్ష: విజయనగరం మహిళా కోర్టు తీర్పు

జనం న్యూస్‌ 03 ఫిబ్రవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ విజయనగరం జిల్లా రామభద్రపురం పోలీసు స్టేషనులో 2021వ సంవత్సరంలో అత్యాచారంకు పాల్పడినట్లుగా నమోదైన కేసులో నిందితుడు రామభద్రపురం మండలం, పాతరేగ గ్రామానికి చెందిన గునపు సింహాద్రికి విజయనగరం మహిళా…

  • February 3, 2026
  • 75 views
పిల్లలను పంపిస్తానని పిలిచి హత్యాయత్నం

జనం న్యూస్ 03 ఫిబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా అల్లంపూర్ తాలూకా ఐజ మండలం బైనపల్లి గ్రామంలో జరిగిన సంఘటన బావను చంపబోయిన బామ్మర్ది.భార్య హస్తం.తల పగిలినా…

  • February 3, 2026
  • 64 views
రాజాం జి ఏం ఆర్ టౌన్ షిప్ లో భారీ దొంగతనం: 10 బృందాలతో రంగంలోకి దిగిన ఎస్పీ దామోదర్

జనం న్యూస్‌ 03 ఫిబ్రవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ విజయనగరం జిల్లా రాజాం పట్టణంలోని జి ఏం ఆర్ టౌన్ షిప్ అపార్ట్మెంట్లలో చోరీలు జరిగిన రెండు ప్రాంతాలను జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ ఫిబ్రవరి 2న సందర్శించారు.…

  • February 3, 2026
  • 67 views
ప్రేయసి అలిగిందని రైలు పట్టాలపై తలపెట్టిన యువకుడు: ప్రాణాలు కాపాడిన స్థానికులు!

జనం న్యూస్‌ 03 ఫిబ్రవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ ప్రేయసి అలిగిందని రైలు పట్టాలపై ఓ యువకుడు తలపెట్టిన ఘటన టెక్కలిలో ఆదివారం జరిగింది.పార్వతీపురానికి చెందిన యువతి, మెలియాపుట్టికి చెందిన యువకుడు ప్రేమలో ఉన్నారు. యువతిని కలవాలనుకున్న అతడు…

  • February 2, 2026
  • 81 views
పులిహోర పంపిణీ కార్యక్రమం

(జనం న్యూస్ చంటి ఫిబ్రవరి 02)సిద్దిపేట జిల్లా, గజ్వేల్ :అంగడిపేట హనుమాన్ దేవాలయం వద్ద ప్రతి మంగళవారం నిర్వహించే పులిహోర పంపిణీ కార్యక్రమం రేపు ఘనంగా నిర్వహించనున్నారు.తేదీ: 03-02-2025 (మంగళవారం)సమయం: ఉదయం 9:30 గంటలకుస్థలం: అంగడిపేట హనుమాన్ మందిరం, గజ్వేల్ఈ కార్యక్రమానికి…

  • February 2, 2026
  • 80 views
జహీరాబాద్ నియోజకవర్గంలోని గాంధీనగర్ ప్రాంతంలో ఉన్న హనుమాన్

టెంపుల్ నిర్మాణం అనేక సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉండటంపై బీసీ మైనారిటీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మమ్మద్ ఇమ్రాన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు జనం న్యూస్ 02 ఫిబ్రవరి . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీనగర్ ప్రజల చిరకాల కోరిక…