ఈ రోజు సాయంత్రం friends new Generation Development society అధ్వర్యంలో
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 20 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 మార్టూరు మండల మహిళా వెలుగు ఆఫీస్ నందు Nutrition Donation Program ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా sattenpalli ఏరియా ఆసుపత్రి…
బ్రూక్లిన్ గ్రామర్ హైస్కూల్లో ముందస్తు బతుకమ్మ ఉత్సవాలు
(జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ బెజ్జరపు శ్రీనివాస్) జనం న్యూస్ సెప్టెంబర్ 20, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి : పట్టణంలోని ఈరోజు బ్రూక్లిన్ గ్రామర్ హైస్కూల్లో ప్రిన్సిపాల్ బుర్ర ప్రసాద్ గౌడ్ – జయలక్ష్మి మేడం ఆధ్వర్యంలో ఘనంగా ముందస్తు…
పట్టపగలు వెలుగుతున్నాయి.విధిదీపాలు
జనం న్యూస్ సెప్టెంబర్ 20 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో వాంకిడి మండలం బాంబర గ్రామంలో వీధి దీపాలు పట్టపగలు వెలుగుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా పట్టపగలు దీపాలు వెలుగుతున్నాయని ప్రజలు అంటున్నారు. 24 గంటలు దీపాలు వెలగడం ద్వార ప్రభుత్వానికి కరెంటు…
నూతన వచ్చిన తహసీల్దార్ ను స్వాగతించి, శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు
జనం న్యూస్ సెప్టెంబర్ 20 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి నిష్పక్షపాతంగా ఉంటూ.. భూ సమస్యలను వేగంగా పరిష్కరించాలని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి నూతన తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ ను కోరారు. డిప్యూటేషన్ లో భాగంగా…
జిల్లా ఎస్పీ ని కలిసిన జిల్లా నూతన రెడ్ క్రాస్ పాలక మండలి సభ్యులు”.
జనం న్యూస్ 20 సెప్టెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జోగులాంబ గద్వాల జిల్లా పాలకమండలికి ఎన్నికైన నూతన కార్యనిర్వాహక సభ్యులు ఈరోజు జిల్లా కేంద్రంలోని ఎస్పీ…
ప్రాచీనకళల కోసం అంజి కృషిని అభినందించిన పురాణపండ.
జనం న్యూస్ : సెప్టెంబర్ : 20 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ యుగాలుగా భారతీయుల్ని నైతికంగా, మానసికంగా పరవశింపచేసిన ప్రాచీన కళలైన తోలుబొమ్మలాట, హరికథ, బుర్రకథ లాంటి అద్భుతాలను ఈ తరానికి తెలియచెప్పెందుకై చిత్రకళతో త్వరలో ప్రదర్శన నిర్వహించడానికి ప్రముఖ…
శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు…
జనం న్యూస్, సెప్టెంబర్ 20, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) జగదేవపూర్ మండల కేంద్రంలోని సెయింట్ పీటర్స్ హై స్కూల్ లో ముందస్తుగా బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు, శనివారం పాఠశాల ఆవరణలో వివిధ రకాల…
శ్రీ ఆది గణపతి స్వామి వారి అన్న సమారాధన.
జనం న్యూస్ సెప్టెంబర్ 20 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన గ్రామ దేవత శక్తి స్వరూపిణి శ్రీ మావులమ్మ తల్లి దేవస్థానం నందు శ్రీ ఆది గణపతి స్వామి నవరాత్రులు ముగింపు సందర్భంగా శ్రీ ఆణి విళ్ళ వెంకటరమణ శాస్త్రి…
పర్యవేక్షణతో అనుబంధ పౌష్టికాహారం
జనం న్యూస్ సెప్టెంబర్ 20 చిలిపిచేడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో పోషణ మాసం సందర్భంగా, గౌరవ కలెక్టర్ సార్ మరియు జిల్లా సంక్షేమ అధికారి డి డబల్ ఓ ఆదేశాల అనుసారం, ఈసారి పోషణ మాసం…
చిలకలూరిపేట ఏరియా ఆసుపత్రిలో సెప్టెంబర్ 23న మెగా క్యాంప్
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 20 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 చిలకలూరిపేట ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ టి. శ్రీనివాసరావు సెప్టెంబర్ 23న ఆసుపత్రిలో నిర్వహించనున్న మెగా క్యాంప్ గురించి వివరాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం…



యువకుడి మృతికి కారణమైన వారిని అరెస్టు చేయాలని జాతీయ రహదారిపై ఆందోళన.
ఐ పోలవరం మండలంలో పలుచోట్ల రచ్చబండ కోటి సంతకాలు కార్యక్రమం
14వ తేది నుండి 20వ తేది వరకు 58వ గ్రంథాలయ వారోత్సవాలు
ఉప రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికిన అనకాపల్లి ఎం.పీ రమేష్
బాలల దినోత్సవం వేడుకల్లో పాల్గొన ఎంఈఓ శ్రీనివాస్ రెడ్డి …..
ఎస్ ఆర్ కే.టి స్కూల్ లో నెహ్రూ జయంతి వేడుకలు
ప్రకాశం స్టేడియంలో డ్రగ్స్ వ్యతిరేక ప్రచారం ముగింపు
ప్రభుత్వ పథకాలే నవీన్ యాదవ్ ను గెలిపించాయి
బాలల దినోత్సవం వేడుకల్లో పాల్గొన తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు …..
శ్రీవిద్య పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం…








