Breaking News
బిచ్కుంద మున్సిపల్ కమిషనర్ గా శ్రీ భట్టు శ్రీహరి రాజు బాధ్యతలుమన ఊరు – మన జెండా కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నాయకులు.నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కన్జ్యూమర్స్ కో ఆపరేటివ్ సెంట్రల్ స్టోర్స్ సభ్యుల ఓటరు జాబితా సిద్ధంపని చేయని ఆర్వో ప్లాoట్లు దాహంతో ప్రజలు బేజారుకార్మిక నాయకుడు దాడి కోటికి ఘనమైన నివాళులు- మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్కార్మిక నాయకుడు దాడి కోటికి ఘనమైన నివాళులు- మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్అంగన్వాడీ కేంద్రం,& ప్రాధమిక పాఠశాల, & వాక్సినేషన్ ప్రోగ్రామ్ ను సందర్శించిన ఎంపీడీ ఓఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్ ముగ్గురు కూలీలు మృతిఏ.బి.ఎన్ కార్యాలయంపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం!నిరుపేదలకు వరం సీఎం రిలీఫ్ ఫండ్-జగన్నాధపురం గ్రామ శాఖ అధ్యక్షులు ముస్కే శ్రీనివాస్
  • December 31, 2025
  • 101 views
సూరంపల్లి గ్రామ ప్రజలకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపిన నూతన సర్పంచ్ గంగాధరి స్వప్న స్వామి

(జనం న్యూస్ చంటి జనవరి 1) సూరంపల్లి, దౌల్తాబాద్ మండలం:సూరంపల్లి గ్రామ నూతన సర్పంచ్‌గా ఎన్నికైన గంగాధరి స్వప్న స్వామి నూతన సంవత్సరం సందర్భంగా గ్రామ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ అభివృద్ధే తన ప్రధాన…

  • December 31, 2025
  • 98 views
అగ్ని ప్రమాదానికి గురైన జగడం నాని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

జనం న్యూస్ డిసెంబర్ 31 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం కాట్రేనికోన పంచాయతీ మొండిపోర గ్రామానికి చెందిన జగడం నానిబాబు తాటాకిళ్ళు ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో కాలిపోయి నిరాశ్రయులైన ఆ…

  • December 31, 2025
  • 93 views
విద్యార్థులు ఉపకార వేతనాలను సద్వినియోగం చేసుకోవాలి.

జనం న్యూస్ 31 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ప్రభుత్వం అందించే ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలను సద్వినియోగం చేసుకునేలా…

  • December 31, 2025
  • 102 views
జైనూర్ కు హైమాస్ లైట్స్ మంజూరు.ఏమ్మెల్యే కోవ లక్ష్మి నిధులతో, పనులు ప్రారంభం.-పనులకు భూమి పూజ చేసిన, సర్పంచ్ కోడప ప్రకాష్.

జనం న్యూస్ 31డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. జైనూర్ :-మండల కేంద్రంలో హైమాస్ లైట్స్ కోసం ఆసిపాబాదు ఏమ్మెల్యే కోవ లక్ష్మి నిధులను మంజూరు చేశారని అట్టి నిధులతో పనులను బుధవారం ప్రారంభించడం జరిగిందని,సర్పంచ్ కోడప ప్రకాష్,అన్నారుజైనూర్ మార్కెట్…

  • December 31, 2025
  • 111 views
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుమర్యాదపూర్వకంగా కలిసి సుగంధ పరిమళాలు పుస్తకాన్ని అందజేసిన

జనం న్యూస్ 31 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులమ్మ గద్వాల్ జిల్లా అల్లంపూర్ నియోజకవర్గం ఐజ మండలం మేడికొండ గ్రామం రచయిత మేడికొండ బాష చిన్న వయసులోనే మేడికొండ బాష…

  • December 31, 2025
  • 101 views
ఆస్తిని రాయించుకుని తల్లిని ఇంట్లో నుండి గెంటి వేసిన పెద్ద కుమారుడు

జనం న్యూస్ 31 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ తల్లిని జీవితాంతం పోషిస్తానని నమ్మించి ఇల్లు గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత ఇంటి నుంచి గెంటి వేశాడంటూ తల్లి ఆవేదన. జోగులాంబ…

  • December 31, 2025
  • 105 views
నూత‌న సంవత్సర వేడుకలు ప్రశాంత వాతావ‌ర‌ణంలో జరుపుకోవాలి.

న్యూ ఇయర్ వేడుకల వేళ.. హద్దులు దాటితే కఠిన చర్యలు తప్పవు…! కాట్రేనికోన ఎస్సై ఐ అవినాష్ జనం న్యూస్ డిసెంబర్ 30 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ న్యూ ఇయర్ వేడుకల్లో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని కాట్రేనికోన…

  • December 31, 2025
  • 105 views
కొత్త ఏడాదిలో ప్రతి ఇంటా సుఖశాంతులు నిండాలి: జిల్లా ప్రజలకు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) నూతన సంవత్సర శుభాకాంక్షలు.”

జనం న్యూస్‌ 31 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ విజయనగరం ఉమ్మడి జిల్లా ప్రజలందరికీ, జిల్లా యంత్రాంగానికి మరియు ప్రజాప్రతినిధులకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు జిల్లా పరిషత్ ఛైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గ…

  • December 31, 2025
  • 100 views
బొబ్బిలి పార్కుకు ‘కళ’ వచ్చేదెప్పుడు? బయట హంగులు.. లోపల వెతలు!

జనం న్యూస్‌ 31 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ బొబ్బిలి నియోజకవర్గం మొత్తం మీద ప్రజలు సేదతీరడానికి అందుబాటులో ఉన్నది ఒక్క మున్సిపల్ పార్క్ మాత్రమే..కానీ పార్క్ అభివృద్ధి మాత్రం అంతంత మాత్రమే..గత కొద్ది రోజుల క్రితం 7…

  • December 31, 2025
  • 97 views
ఏపీఎన్‌జీజీవో జిల్లా వైస్ ప్రెసిడెంట్‌గా ఆకుల ప్రవీణ్ కుమార్ ఎన్నిక: ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యమని వెల్లడి

జనం న్యూస్‌ 31 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ విజయనగరంలోని ఏపీఎన్‌జీజీవో (ఏపీఎన్‌జీజీవో) భవనంలో మంగళవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ గెజిటెడ్ మరియు నాన్-గెజిటెడ్ ఉద్యోగుల అసోసియేషన్ ఎన్నికలు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం…