జనం న్యూస్ 31 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ వైకుంఠ ఏకాదశి సందర్భంగా బాలాజీ నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. మంగళవారం తెల్లవారుజాము నుంచే వేలాది మంది భక్తులు ఉత్తర ద్వారం గుండా స్వామివారిని…
జనం న్యూస్ 31 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం ఉమ్మడి జిల్లా ప్రజలందరికీ, జిల్లా యంత్రాంగానికి మరియు ప్రజాప్రతినిధులకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు జిల్లా పరిషత్ ఛైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గ…
జనం న్యూస్, డిసెంబర్ 31, 2025: ముమ్మిడివరం ప్రతినిధి భారతీయ జనతాపార్టీ పూర్వ జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావును బివిసి విద్యాసంస్థల చైర్మన్ బోనం కనకయ్య మంగళవారం ఆయన కార్యలయంలో సుబ్బారావు చేస్తున్న సేవలకు గాను సన్మానించారు. బి.వి.సి…
జనం న్యూస్ డిసెంబర్ 30 ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సుపరిపాలన లో తొలి అడుగు కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన క్లస్టర్, యూనిట్, బూత్, ఇన్చార్జిలకు అవార్డులు బహకరించారు. ఈరోజు…
జనం న్యూస్ డిసెంబర్ 30 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ముమ్మిడివరం మండలం సిహెచ్ గున్నేపల్లి గ్రామంలో సోమవారం శ్రీ సీతా సమేత కళ్యాణ రామస్వామి వారి ఆలయ ప్రాంగణంలో కిరణ్ కుమార్ శిరీష దంపతుల సౌజన్యంతో రాజమండ్రి వారి అమ్మ…
జనం న్యూస్ డిసెంబర్ 30, వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మండలం కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్, కాంగ్రెస్ పార్టీ వీడి టిఆర్ఎస్ పార్టీలో చేరిన కేరెల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ అలీ మరియు వారి ఆధ్వర్యంలో కేరెల్లి నుండి 100…
మంత్రి పొంగులేటికి టీయూడబ్ల్యూజే ప్రతినిధి బృందం అభ్యర్థన జనం న్యూస్ 30డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. కె ఏలియా. జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డుల విషయంలో, కొత్త మార్గదర్శకాలతో ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన జీవో 252లో కొన్ని సవరణలు…
జనం న్యూస్: డిసెంబర్ 30.(రిపోర్టర్: కొత్తమసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, ప్రకాశం జిల్లా.) వినుకొండ పట్టణంలోని NSP స్థలంలో టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ B.R. నాయుడు ₹3.2 కోట్లు నిధులు విడుదల చేసినట్లు ప్రభుత్వ…
కార్యవర్గాన్నిఘనంగా సన్మానించిన మండల అధ్యక్షుడు సోమ దేవరెడ్డి జనం న్యూస్ డిసెంబర్ 30: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం: ఉప సర్పంచుల ఫోరం కార్యవర్గాన్ని మంగళవారం ఎన్నిక చేశారు. ఉప సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షుడిగా ఆసిరెడ్డి హనుమంత్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా…
(జనం న్యూస్ చంటి డిసెంబర్ 31) దౌల్తాబాద్, డిసెంబర్ 31: నూతన సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 31 రాత్రి మద్యం సేవించి వాహనాలు నడపొద్దని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని దౌల్తాబాద్ ఎస్సై అరుణ్ కుమార్ సూచించారు.ముఖ్యంగా యువత మద్యం సేవించి రోడ్లపైకి…