Breaking News
బిచ్కుంద మున్సిపల్ కమిషనర్ గా శ్రీ భట్టు శ్రీహరి రాజు బాధ్యతలుమన ఊరు – మన జెండా కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నాయకులు.నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కన్జ్యూమర్స్ కో ఆపరేటివ్ సెంట్రల్ స్టోర్స్ సభ్యుల ఓటరు జాబితా సిద్ధంపని చేయని ఆర్వో ప్లాoట్లు దాహంతో ప్రజలు బేజారుకార్మిక నాయకుడు దాడి కోటికి ఘనమైన నివాళులు- మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్కార్మిక నాయకుడు దాడి కోటికి ఘనమైన నివాళులు- మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్అంగన్వాడీ కేంద్రం,& ప్రాధమిక పాఠశాల, & వాక్సినేషన్ ప్రోగ్రామ్ ను సందర్శించిన ఎంపీడీ ఓఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్ ముగ్గురు కూలీలు మృతిఏ.బి.ఎన్ కార్యాలయంపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం!నిరుపేదలకు వరం సీఎం రిలీఫ్ ఫండ్-జగన్నాధపురం గ్రామ శాఖ అధ్యక్షులు ముస్కే శ్రీనివాస్
  • December 30, 2025
  • 104 views
తాగి రోడ్లపైకి వస్తే చట్టపరమైన చర్యలు తప్పవు రాయపోల్ ఎస్సై మానస

(జనం న్యూస్ చంటి డిసెంబర్ 31) రాయపోల్, డిసెంబర్ 31: నూతన సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 31 రాత్రి మద్యం సేవించి వాహనాలు నడపొద్దని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని రాయపోల్ ఎస్సై మానస సూచించారు. ముఖ్యంగా యువత మద్యం సేవించి రోడ్లపైకి…

  • December 30, 2025
  • 106 views
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఒకరోజు ముందుగా పంపిణీ కి సిద్ధంకాట్రేనికోన

జనం న్యూస్ డిసెంబర్ 31 ముమ్మిడివరం ప్రతినిధి కొత్త సంవత్సరం సందర్భంగా ఒకరోజు ముందే పంపిణీ చేయాలని ఆదేశాలు మేరక ఆయా బ్యాంకులు నుండి నగదును తీసుకువచ్చి పంపిణీకి సిద్ధం చేశారు,2026 జనవరి 1 నూతన సంవత్సర సందర్భంగా ఎన్టీఆర్ భరోసా…

  • December 30, 2025
  • 104 views
మంగళకుంట & తాడి వారి పల్లి గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమం…మండల వ్యవసాయ అధికారి పి జోష్నాదేవి.

జనం న్యూస్. తర్లుపాడు మండలం. డిసెంబర్ 30 డిమాండ్ ఆధారిత పంటలు జొన్న సజ్జ రాగి కొర్ర వారిగా మొదలగు పంటలు రైతులు సాగు చేసుకోవాలని ఆమె తెలిపారు. మారుతున్న ఆహారపు అలవాట్లు జీవన శైలి విధానాన్ని బట్టి, మానవుల ఆరోగ్యంపై…

  • December 30, 2025
  • 97 views
శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు

జనం న్యూస్ డిసెంబర్ 29 జగిత్యాల జిల్లా బీరు పూర్ మండల కేంద్రము లోని అతి పురాతనమైన శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి దేవాలయం నందు వైకుంఠ ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి, ఉదయం స్వామివారి అభిషేకము, హారతి మరియు…

  • December 30, 2025
  • 92 views
.ఘనంగా అయ్యప్ప పాఠము పూజ.

జనం న్యూస్ డిసెంబర్ 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గురుస్వామి సామల బిక్షపతి 27వ స్వామి మాలాధారణ సందర్భంగా నారికేలి అయ్యప్ప పూజలు ఘనంగా…

  • December 30, 2025
  • 97 views
అగ్ని బాధితులకు పీపుల్ సర్వీస్ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సంస్థ అప్పనహస్తం :

జనం న్యూస్ డిసెంబర్ 30 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన పంచాయతీ పరిధిలోని ఇటీవలే మొండి పోరా గ్రామంలో విద్యుత్ సర్క్యూట్ వల్ల తాటాకిల్లు దగ్ధమైన బాధితులకు పీపుల్ సర్వీస్ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద…

  • December 30, 2025
  • 99 views
అగ్ని బాధితులకు పీపుల్ సర్వీస్ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సంస్థ అప్పనహస్తం :

జనం న్యూస్ డిసెంబర్ 30 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన పంచాయతీ పరిధిలోని ఇటీవలే మొండి పోరా గ్రామంలో విద్యుత్ సర్క్యూట్ వల్ల తాటాకిల్లు దగ్ధమైన బాధితులకు పీపుల్ సర్వీస్ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద…

  • December 30, 2025
  • 101 views
ఖండేబెల్లూరు పురాతన వెంకటేశ్వర ఆలయంలో డీసీసీ చీఫ్ ఏలే మల్లికార్జున్ దంపతుల ప్రత్యేక పూజలు…

జుక్కల్ డిసెంబర్ 30 జనవరి న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండలంలోని ఖండేబెల్లూరు గ్రామంలో ఉన్న పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం (ఉత్తర ద్వారం) లో ఈరోజు కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు శ్రీ ఏలే మల్లికార్జున్…

  • December 30, 2025
  • 93 views
జహీరాబాద్ నియోజకవర్గంలో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందని

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి వీరేశం జనం న్యూస్ డిసెంబర్ 30 సంగారెడ్డి జిల్లా సాధన సమితి రైతు సంఘం చైర్మన్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పరిధిలో వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, రోడ్డు నిబంధనలు కచ్చితంగా పాటించాలని…

  • December 30, 2025
  • 97 views
..ఘనంగా అయ్యప్ప పాఠము పూజ.

జనం న్యూస్ డిసెంబర్ 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని స్వామి దేవాలయం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గురుస్వామి సామల బిక్షపతి 27వ స్వామి మాలాధారణ సందర్భంగా నారికేలి అయ్యప్ప పూజలు ఘనంగా నిర్వహించినారు. అయ్యప్ప…