జనం న్యూస్ డిసెంబర్ 8 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం గ్రామానికి చెందిన బిసి మంగలి గిద్దమారి రాము సురేష్ తండ్రి గిద్దమారి సమ్మయ్య అనారోగ్యంతో మరణించగా విషయం తెలిసిన వెంటనే బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్…
బుద్దవనం తమనెంతో ఆకట్టుకుంది-దక్షిణ ఆసియా దేశాల అంబాసిడర్లు జనం న్యూస్- డిసెంబర్,8- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ – తెలంగాణ ప్రభుత్వం నాగార్జునసాగర్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బుద్ధవనం వారసత్వ థీమ్ పార్క్ తమను ఎంతో ఆకట్టుకుందని దక్షిణాసియా దేశాల రాయబారులు అన్నారు.తెలంగాణ…
జనం న్యూస్ డిసెంబర్ 2025( ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ ) ఎల్కతుర్తి మండలం లోని కోతుల నడుమ గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో బ్యాట్ గుర్తు విపరీతమైన ఊపద్దుకుంది సర్పంచ్ అభ్యర్థి ఎర్రోళ్ల రమేష్ న్యాయవాది గ్రామంలో విస్తృతంగా చేపట్టిన…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 08 డిసెంబర్ హజ్రత్ సయ్యద్ మారూఫ్ హుస్సేన్ తుర్కీ కోహిర్ దక్కన్ దర్గా 767 సందల్ కార్యక్రమంలో దర్గా వారసులు మొహమ్మద్ ఇమ్రాన్ గంధం పూసి ప్రత్యేక పూజలు చేశారు జహీరాబాద్…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. రాష్ట్రాపాధ్యాయ సంఘము నందలూరు మండలశాఖకు ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన లక్ష్మీకాంతమ్మను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాటూరు లో సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగాప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళా సమస్యల పరిష్కరంలో తమ…
(జనం న్యూస్ 8 అక్టోబర్ డిసెంబర్, భీమారం ప్రెస్ క్లబ్ వ్యవస్థాపకులు, కాసిపేట రవి) భీమారం మండలం కాజిపల్లి గ్రామ పంచాయతీకి చెందిన, గ్రామపంచాయతీ వర్కర్ జాగటి శంకర్ తండ్రి దుర్గయ్య వయసు 43 సంవత్సరాలు కులం మాదిగ అనే వ్యక్తి…
జ జహీరాబాద్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ డిసెంబర్ 8 నియోజకవర్గంలో ప్రధాన పంట చెరుకు రైతులు ప్రధానంగా చెరుకు పంటను పండిస్తారు.ఈ కర్మాగారం క్రింద 8 మండలాలు ఆధారపడి ఉంటాయి సుమారు 26,000 పై చిలుకు…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ డిసెంబర్ 8 జహీరాబాద్ నియోజకవర్గంలోని మొదలైతాండా గ్రామంలో సర్పంచ్ పదవికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా శ్రీమతి హుబ్లీ భాయ్ పవర్ బరిలోకి దిగారు. గ్రామ అభివృద్ధి, మహిళల సాధికారత, యువతకు ఉపాధి అవకాశాలు,…
జనంన్యూస్. 08. సిరికొండ.ప్రతినిధి. సిరికొండ మండలం లొని న్యా వనంది గ్రామ ప్రజలకు, పెద్దలకు, యువకులకు, మేధావులకు, అక్కాచెల్లెళ్ళకు, అన్నదమ్ములకు, మీ గ్రామ ముద్దు బిడ్డను, నెల్లా రజిత గంగదాస్ అను నేను మన గ్రామ సర్పంచ్ గా పోటి చేస్తున్నాను.…
బిచ్కుంద డిసెంబర్ 8 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని బండాయప్ప పంక్షన్ హాల్లో జరిగిన సాయిని అశోక్ సెట్ కుమార్తె నిచ్చితార్థం కార్యక్రమంలో జుక్కల్ మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే పాల్గొన్నారు. ఈ…