చిలిపిచెడు మండలంలో ఘనంగా చత్రపతి శివాజీ మహారాజ్ 395 వ జయంతి వేడుకలు
ముఖ్యఅతిథిగా హాజరైన మండల ఎస్సైనర్సింలు జనం న్యూస్ ఫిబ్రవరి 19 చిలిపి చెడు మండల ప్రతినిధి లక్ష్మణరాజు మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం చండూరు గ్రామంలో బుధవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా చత్రపతి శివాజీ మహారాజ్ 395 వ జయంతిని ఘనంగా…
బీరుపూర్ మండలంలో ఘనంగా శివాజీ జయంతి వేడుకలు .
సబ్ టైటిల్.. జనం న్యూస్ ఫిబ్రవరి 20, జగిత్యాల జిల్లా బీరుపూర్ మండల కేంద్రంలోని తుంగూర్ గ్రామంలో బుధవారం నాడు చత్రపతి శివాజీ జయంతి,పురస్కరించుకొని తుంగూర్ గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ అర్చకులు వోద్దిపర్తి మధుకూమార్ చార్యులు శ్రీ…
అర్ డి యస్ రైతులకు నీళ్లు ఇవ్వడం లో పూర్తిగా విఫలం ఐన కాంగ్రెస్ ప్రభుత్వం
బీజేపీ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు S.రా జనం న్యూస్ 19 ఫిబ్రవరి 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా తేది 19-02-2025 బుధువారం సిందనూరు డి 12 దెగ్గర…
క్రీడాకారులు రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణించాలి,మార్కుక్ మండల్ బి ఆర్ ఎస్ బి సి సెల్ అధ్యక్షుడు మేకల కనకయ్య ముదిరాజ్
జనం న్యూస్ ఫిబ్రవరి 20, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) క్రీడాకారులు రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణించాలని మార్కుక్ మండల్ బి సి సెల్ అధ్యక్షుడు మేకల కనకయ్య ముదిరాజ్ అన్నారు,మండలంలోని దామరకుంట గ్రామంలో గత పది…
ఉచిత పశు వైద్య శిబిరం..!
జనంన్యూస్. 19. నిజామాబాదు. ప్రతినిధి. నేడు అనగా 19/02/2025 రోజు తూంపల్లి గ్రామంలో తెలంగాణ పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని నిర్వ హించడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక పశువైద్యాధికారి డాక్టర్ అభిషేక్ మాట్లాడుతూ రైతులు అందరూ…
సిపిఎం సిపిఐ జోగులాంబ గద్వాల ప్రెస్ నోట్ కేంద్ర బడ్జెట్ ను సవరించేదాకాపోరాడాతాం పక్షాలు.
కార్పొరేట్ అనుకూల విధానాలను అనుసరిస్తున్న కేంద్ర ప్రభుత్వం జనం న్యూస్ 19 ఫిబ్రవరి 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా ప్రస్తుతం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను వెంటనే సవరించాలని, బడ్జెట్…
బిచ్కుందలో ఘనంగా శివాజీ జయంతి వేడుకలు.
బిచ్కుంద ఫిబ్రవరి 20 జనం న్యూస్ ( జుక్కల్ కానిస్టేసన్ రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో బుధవారం నాడు చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి పురస్కరించుకొని బిచ్కుంద పట్టణంలోని శివాజీ చౌక్ లో శివాజీ మహారాజ్…
జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలి -జనసైనికులకు, వీర మహిళలకు అవనాపు విక్రమ్ పిలుపు
జనం న్యూస్ 19 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ 100% స్రైక్ రేట్ తో రాజకీయాల్లో కొత్త అద్యాయానికి తెరతీసిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం విజయవంతం చేద్దామని జనసైనికులకు జనసేన నాయకులు అవనాపు విక్రమ్ గారు పిలుపునిచ్చారు.…
చెరుకు రైతుల సమస్యలు పరిష్కరించాలి: లోక్ సత్తా
జనం న్యూస్ 19 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ మూతపడటంతో చెరుకు రైతులు అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారని లోక్ సత్తా పార్టీ నాయకులు భిశెట్టి బాబ్జి అన్నారు. సంకిలి షుగర్ ఫ్యాక్టరీకి చెరుకు…
రహదారి భద్రత ప్రమాణాలను అందరూ పాటించాలి-విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
జనం న్యూస్ 19 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా రహదారి భద్రత పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు ‘రహదారి భద్రత ర్యాలీ’ని పట్టణంలోని కోట జంక్షన్ వద్ద…