• February 18, 2025
  • 62 views
ఆస్తి కోసం తండ్రినే హత్య చేసిన కొడుకు విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు

జనం న్యూస్ 18 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం పట్టణం గాజులరేగలో ఫిబ్రవరి 12న జరిగిన హత్య కేసును చేధించి, హత్యకు పాల్పడిన నిందితుడు కరణపు సాయి ముదురు (20 సం.లు) ను విజయనగరం 2వ పట్టా…

  • February 18, 2025
  • 17 views
విలేకరిపై దాడిని ఖండించిన చిన్న

జనం న్యూస్ 18 : ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ శ్రీను మక్కువ ప్రజాశక్తి విలేకరి రామారావుపై దాడిని జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో సోమవారం ఖండించారు. ప్రజాస్వామ్య మనుగడకు మూల స్తంభంగా ఉన్న…

  • February 18, 2025
  • 16 views
ఏపీయూడబ్ల్యూజే 2025 డైరీ ఆవిష్కరణ…

జనం న్యూస్ 18 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ఆంధ్ర ప్రదేశ్‌ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ నూతన డైరీని సోమవారం రాష్ట్ర చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ, ఎన్ఆర్ఐ సాధికారత మరియు సంబంధాలు…

  • February 18, 2025
  • 14 views
విద్యుత్తు మీటర్ రీడింగ్ వర్కర్స్ కి ఉద్యోగ భద్రత కల్పించండి.ఎ.పి విద్యుత్తు మీటర్ రీడర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె.ఎస్.డి శివారెడ్డి మరియు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ లు డిమాండ్

జనం న్యూస్ 18: ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విద్యుత్తు స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చి వేలాదిమంది విద్యుత్తు మీటర్ రీడింగ్ తీసే వర్కర్ల పొట్టలు కొడతారా ముఖ్యమంత్రి గారూ ఎ.పి విద్యుత్తు మీటర్ రీడర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్…

  • February 18, 2025
  • 21 views
34వ సబ్ జూనియర్ కబడ్డీ జిల్లా జట్లు ఎంపిక

జనం న్యూస్ 18: ఫిబ్రవరి 2025.కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కె ఏలియా. జైనూర్ :మండల కేంద్రంలోజిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సబ్ జూనియర్ బాల బాలికల జిల్లా జట్టు ఎంపిక పోటీలను మండల లోని మార్లవాయి ప్రభుత్వ ఆశ్రమ…

  • February 18, 2025
  • 25 views
కొత్త మండపంలో శివయ్య కల్యాణం

జనం న్యూస్ ఫిబ్రవరి 18 : నడిగూడెం మండలం లోని సిరిపురం,నారాయణపురం గ్రామాల మధ్య వెలసి ఉన్న ఉమామహేశ్వర స్వామి దేవాలయానికి అనుబంధంగా ఇటీవల కల్యాణ మండపాన్ని నిర్మించారు. సిరిపురం గ్రామానికి చెందిన పసుపులేటి శ్రీనివాసు-ప్రమీల దంపతుల ఆర్థిక సహకారంతో దీనిని…

  • February 18, 2025
  • 18 views
పట్టపగలే దేవుని గుడిలో దొంగతనం

జనం న్యూస్ 18 ఫిబ్రవరి 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ జోగులాంబ గద్వాల్ జిల్లా :- జోగులాంబ గద్వాల్ జిల్లా అల్లంపూర్ తాలూకా ఐజ మండలం బైనపల్లి గ్రామం లో పట్టపగలే మారెమ్మ…

  • February 18, 2025
  • 32 views
ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండండి: ఎస్ఐ

జనం న్యూస్ ఫిబ్రవరి 18 నడిగూడెం :క్రీప్టోలో పెట్టుబడులు పేరిట ఆన్లైన్లో మోసాలు చేస్తున్నారని ఆన్లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నడిగూడెం ఎస్ఐ జీ. అజయ్ కుమార్ మంగళవారం తెలిపారు. ఫేక్ స్కీన్ షాట్స్తో వాట్సాప్ గ్రూప్లు, నకిలీ…

  • February 18, 2025
  • 24 views
అక్రమంగా మట్టి తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఆర్ డి ఓ. రవీందర్ రెడ్డి

జనం న్యూస్. ఫిబ్రవరి 17. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) అసైన్డ్ భూములు. చెరువు. కుంటల. నుండి మట్టిని తవ్వి అక్రమంగా తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసు కుంటామని సంగారెడ్డి జిల్లా ఆర్ డీ ఓ…

  • February 18, 2025
  • 13 views
ఆత్మకూరు బస్సు లేక ప్రయాణికులు పడి గాపులు

జనం న్యూస్ 18 ఫిబ్రవరి 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్జోగులాంబ గద్వాల్ జిల్లా: జోగులాంబ గద్వాల్ జిల్లా జిల్లా లో ఆర్టిసి బస్సు ఆత్మకుర్ కు ఉదయం వెళ్లాల్సి ఉండగా గత రెండున్నర…

Social Media Auto Publish Powered By : XYZScripts.com