• February 18, 2025
  • 39 views
బహుళజాతి మొక్క జొన్న సింజెంటా,హైటెక్ కంపినీలపై చర్యలు తీసుకోవాలి

ఒకఎకరాని1,50,000రూపాయలు నష్ట పరిహారం ఇవ్వాలి పిబ్రవరి 18: జనంన్యూస్ వెంకటాపురం మండలరిపోర్టర్ బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలంలో బిజెపి పార్టీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు తోట సతీష్ మాట్లాడుతూ బహుళ జాతి మొక్కజొన్న విత్తనాలైనా హైటెక్ ,సింజంట…

  • February 18, 2025
  • 32 views
మానవత్వం చాటుకున్న తోటి స్నేహితులు..

జనం న్యూస్: ఫిబ్రవరి 18: నడిగూడెం మండల పరిధిలోని సిరిపురం గ్రామానికి చెందిన షేక్ సయ్యద్ హుస్సేన్ (38) ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన కుటుంబ పరిస్థితి దయనీయ స్థితిలో ఉందని గ్రహించిన 1997-98…

  • February 18, 2025
  • 32 views
కులగణన సర్వే అందరికీ ఉపయోగపడాలి శేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శిరీష సత్తూర్.

జనం న్యూస్ ఫిబ్రవరి 18 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి సమగ్ర కుల సర్వే నిర్వహించి, ఓబీసీల సాధికారత కోసం డేటాను ఉపయోగించాలనే చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కుల గణన కార్యక్రమం దేశానికి దిశా నిర్దేశంగా మన…

  • February 18, 2025
  • 32 views
బుద్ధుని సాక్షిగా కోనప్ప తోనే తమంటున్న ప్రజలుమూడుసార్లు ఎమ్మెల్యే చరిత్ర కోనప్ప ఘనత

అంతరాష్ట్ర వారధి అందరివాడు ప్రతిభ జనం న్యూస్ పీబ్రవరి 18 :ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి పదవి అంటే హోదా కాదని ఆదో బాధ్యత మాత్రమేనని ఆయన చేసిన పనులే చెబుతాయి. మూడుసార్లు ఎమ్మెల్యే గెలిచి సిర్పూర్ నియోజకవర్గంలో ఎవరికి దక్కని…

  • February 18, 2025
  • 34 views
బ్రహ్మకుమారిస్ 89వ అవతరణ మరియు శివ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి

జనం న్యూస్ ఫిబ్రవరి 18: కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి బాలానగర డివిజన్ పరిధిలోని వినాయక నగర్ లో ఓంశాంతి బ్రహ్మకుమారీస్ వారి ఆధ్వర్యంలో 89వ.అవతరణ మరియు శివజయంతి ఉత్సోవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి స్థానిక బాలానగర్…

  • February 18, 2025
  • 24 views
రేవంత్ రెడ్డి సర్కార్ పై కూకట్ పల్లి కార్పొరేటర్ల ఆగ్రహం

జనం న్యూస్ ఫిబ్రవరి 18: కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ,ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పుట్టినరోజుకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు పుట్టినరోజు కాకముందే ఫ్లెక్సీలను తొలగించిన అధికారులు కాంగ్రెస్ పార్టీకి షాడో లీడర్లగా తయారైన జిహెచ్ఎంసి…

  • February 18, 2025
  • 43 views
భక్తిశ్రద్ధలతో శ్రీశ్రీశ్రీ పైడితల్లి, నూకాలమ్మఅమ్మవార్ల పండుగ

అమ్మవార్లను దర్శించుకున్న యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ జనం న్యూస్,ఫిబ్రవరి 18 : అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలం లోని నడింపల్లి, మడుతూరు గ్రామాల్లో శ్రీశ్రీశ్రీ పైడితల్లి మరియు నూకాలమ్మ అమ్మవార్ల పండుగలను భక్తిశ్రద్ధలతో ఘనంగా…

  • February 18, 2025
  • 27 views
ఉపాధ్యాయుల దగ్గర లంచాలు తీసుకుంటున్న జిల్లా సైన్స్ అధికారి జయదేవ్

ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు సోడి అశోక్ పిబ్రవరి 18: జనంన్యూస్ వెంకటాపురం మండల రిపోర్టర్ బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలం భారత పెడరేషన్ జిల్లా ఎస్ యఫ్ ఐ జిల్లా కమిటీ సభ్యులు సోడి అశోక్…

  • February 18, 2025
  • 30 views
నూరేళ్లకు చేరువలో అనారోగ్యం దరి చేరకుండా నేటికీ ఉల్లాసంగా

అనారోగ్యం దరి చేరకుండా నేటికీ ఉల్లాసంగా జనం న్యూస్ ఫిబ్రవరి 18 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) ఆరోగ్యమే మహాభాగ్యం అని సూత్రాన్ని పాటించిన సీతాదేవి నేటి రోజుల్లో చిన్నతనంలోనే రోగాల బారిన పడుతున్న వారిని మనం రోజు చూస్తున్నాం.కాట్రేనికోన మండలం…

  • February 18, 2025
  • 29 views
రేషన్ బియ్యం విక్రయలు చేస్తే కార్డు తొలగించడం కఠిన చర్యలు

ప్రజా పంపిణీ వ్యవస్థ కార్యకలాపాలను సమర్ధవంతంగా నిర్వహించలి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం. డేవిడ్ జనం న్యూస్ పీబ్రవరి 18: ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి రేషన్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదుచేసి కఠిన చర్యలు…

Social Media Auto Publish Powered By : XYZScripts.com