• January 30, 2025
  • 46 views
త్రాగునీటి శుద్దీకరణ పథక కమిటీల మహాసభజనం న్యూస్ జనవరి 30 మెదక్ జిల్లాచిలిపి చెడు.

మండల్ ఫైజాబాద్ గ్రామము నుండి త్రాగునీటి శుద్దీకరణ పథక సమర్థ నిర్వహణ సుస్థిర పథకాలు కమిటీల మహాసభ. పాతిమానగర్ హన్మకొండలో నిర్వహణ మహాసభలో పాల్గొన్నారు కార్యక్రమములో ఫైజాబాద్ గ్రామ బాల వికాస కమిటీ అధ్యక్షులు ఏ.నర్సిహ రెడ్డి (జీ యన్ అర్)…

  • January 30, 2025
  • 52 views
వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీకి ఘన నివాళి

మహాత్మాగాంధీ చిరస్మరణీయుడు — నరేందర్ రెడ్డి -మహాత్మా గాంధీ సేవలు మరువలేనివి –జగ్గయ్యగారి శేఖర్ జనం న్యూస్ జనవరి 30, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్…

  • January 30, 2025
  • 52 views
ఫీజుల నిమిత్తం విద్యార్థికి ఆర్ధిక సహాయం. మద్దుల వెంకట కోటయ్య.

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 30 రిపోర్టర్ సలికినిడి నాగరాజు పట్టణంలోని 38వ వార్డు లో వైయస్సార్ కాలనీ నందు ఇస్లావతు సాత్విక ఎనిమిదో తరగతి చుదువుతుంది. కీర్తి రూరల్ డెవలప్మెంట్ అండ్ సోషల్ సర్వీస్ సొసైటీ వ్యవస్థాపక…

  • January 30, 2025
  • 42 views
పలువురిని పరామర్శించిన ఎమ్మెల్యే బుచ్చిబాబు

జనం న్యూస్ జనవరి 30కాట్రేనికోన లో పలువురు టిడిపి కార్యకర్తల కుటుంబాల ను ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు) గురువారం పరామర్శించారు. కాట్రేనికోన కు చెందిన టిడిపి నాయకులు మోకా అప్పాజీ సోదరుడు స్వామీజీ ( చంటి ) భార్య…

  • January 30, 2025
  • 44 views
పిఎంకె ఫౌండేషన్ ఆధ్వర్యంలోమృతుల కుటుంబాలకు బియ్యం నగదు పంపిణీ..

జనం న్యూస్ //జనవరి 30//జమ్మికుంట //కుమార్ యాదవ్..జమ్మికుంట మండలంలోని కోరపల్లి గ్రామంలో ఇటీవల మృతి చెందిన మృతుల కుటుంబాలకు బియ్యం పంపిణీ తో పాటు నగదు అందజేశారు.జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామానికి చెందిన పుల్లూరీ ఓదెలు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు.…

  • January 30, 2025
  • 43 views
టైటిల్:పైసల తిప్పలకు రాళ్ల కుప్పలు

సబ్ టైటిల్ :పేలుళ్లతో ప్రజలను భయపెడుతున్న యజమాన్యలు జనం న్యూస్ జనవరి 30, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) మల్లారం లో ఉన్న క్రషర్లుగ్రామ ప్రజలను చాల భయభ్రాంతులకు గురి చేస్తున్నారు . క్రెషర్ల యజమాన్యం…

  • January 30, 2025
  • 40 views
రైతు సోదర భీమారంలో మన గ్రోమోర్

జనం న్యూస్ 30 జనవరి భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి = భీమారం మండల కేంద్రంలోని ఆరెపల్లి ఎక్స్ రోడ్ వద్ద కోరమాండల్ మన గ్రో మోర్ సెంటర్ లో లభించే అన్ని రకాల కాంప్లెక్స్ రసాయన ఎరువుల మరియు…

  • January 30, 2025
  • 39 views
ఘనంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడి జన్మదిన వేడుకలు

జనం న్యూస్ 30 జనవరి భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి : మండల కేంద్రంలో గురువారం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు “సాయిని శ్రీకాంత్” జన్మదినం సందర్భంగా ప్రెస్ క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా…

  • January 30, 2025
  • 52 views
నల్ల బ్యాడ్జీలతో ఉపాధి హామీ ఉద్యోగుల నిరసన..

జనం న్యూస్ జనవరి 30(నడిగూడెం) రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు పేస్కేలు వెంటనే అమలు చేయాలని, పెండింగు వేతనాలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం నడిగూడెం మండల ఉపాధి హామీ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో శాంతియుత నిరసన తెలిపారు.…

  • January 30, 2025
  • 39 views
చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో గల ప్రకృతి వ్యవసాయ క్షేత్రానికి

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 30 రిపోర్టర్ సలికినిడి నాగరాజు నరసరావుపేట ఐ గ్లోబల్ లో చదువుతున్న 5వ తరగతి విద్యార్థిని, విద్యార్థులు ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో పర్యటించి సేంద్రియ వ్యవసాయం అంటే ఏమిటి, ఇది ఎలా చేస్తారు…

Social Media Auto Publish Powered By : XYZScripts.com