• January 30, 2025
  • 48 views
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతి

మహాత్మా గాంధీ ఆశయాలను సాధిద్దాం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొప్పుల జైపాల్ రెడ్డి జనం న్యూస్ జనవరి 31 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గురువారం మునగాల మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ…

  • January 30, 2025
  • 39 views
సూర్య దిశ తెలుగు దినపత్రికక్యాలెండర్ ఆవిష్కరణ

జనం న్యూస్ 30 జనవరి భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి= .భీమారం: మండల కేంద్రంలో స్థానిక ప్రెస్ క్లబ్ లో గురువారం “సూర్య దిశ” తెలుగు దినపత్రిక నూతన క్యాలెండర్ (2025) ప్రెస్ క్లబ్ సభ్యులు చేతుల మీదుగా ఆవిష్కరించారు.…

  • January 30, 2025
  • 42 views
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతి

మహాత్మా గాంధీ ఆశయాలను సాధిద్దాం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొప్పుల జైపాల్ రెడ్డి జనం న్యూస్ జనవరి 31 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గురువారం మునగాల మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ…

  • January 30, 2025
  • 36 views
ఇన్సూరెన్స్ ఇస్తుంది కుటుంబాలకు భరోసా

జనం న్యూస్ 30 జనవరి భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి = భీమారం మండల కేంద్రము లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – భీమారం శాఖలో పర్సనల్ ఆక్సిడెంట్ ఇన్సూరెన్స్ -(పి ఎ ఐ )1000 రూపాయలతో ఇన్సూరెన్స్…

  • January 30, 2025
  • 44 views
చెబర్తి లో మహాత్మా గాంధీకి ఘన నివాళి

సబ్ టైటిల్ :మహాత్మా గాంధీ చిరస్మరణీయుడు — రాందాస్ గౌడ్ జనం న్యూస్ జనవరి 30, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) మహాత్మా గాంధీ చిరస్మరణీయుడు అని వంటి మామిడి మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్…

  • January 30, 2025
  • 35 views
ప్రజా ప్రభుత్వం పై తప్పుడు ఆరోపణలు మానుకోవాలి.

కాంగ్రెస్ నాయకులను బెదిరిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు, టీపీసీసీ మైనారిటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి ఎం.ఏ. హకీమ్, జనం న్యూస్. జనవరి 30. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇన్చార్జ్. (అబ్దుల్ రహమాన్) ప్రజా ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ఆరోపణలు…

  • January 30, 2025
  • 47 views
గాంధీజీ విగ్రహానికి వినపత్రం అందజేసిన బి ఆర్ ఎస్ నాయకులు…

జనం న్యూస్ 30 జనవరి 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్) బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు సతీష్ కుమార్ సూచన మేరకు ఎల్కతుర్తి మండలం దండేపల్లి గ్రామంలో గాంధీజీ విగ్రహానికి…

  • January 30, 2025
  • 57 views
విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీసేందుకు టాలెంట్ టెస్టులు

•సమస్యలను వెలుగులోకి తేవడంతో పాటు విద్యార్థి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం •కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా మార్గదర్శకతను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి •కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా పదవ తరగతి టాలెంట్ టెస్ట్ కు విశేష స్పందన…. •టి పి సి సి డెలిగేట్…

  • January 30, 2025
  • 32 views
అర గంట విధుల సమయం పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని బ్రాండిక్స్ కార్మికుల సమ్మె

సమ్మెకు సీఐటీయూ మద్దతు అచ్యుతాపురం(జనం న్యూస్): బ్రాండిక్స్ అధిస్థాన్ యాజమాన్యం ఫిబ్రవరి 1 నుండి అరగంట పని దినం పెంపుకు నిరసనగా ఏ,బి షిఫ్ట్ కార్మికులు మెరుపు సమ్మెకు దిగారు. కంపెనీ గేట్లు తోసుకొని బయటికి వచ్చి నిరసన తెలియజేశారు. ఈ…

  • January 30, 2025
  • 45 views
జాతిపిత మహాత్మాగాంధి కి ఘననివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి…

జనం న్యూస్ 30 జనవరి 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్) ఎల్కతుర్తి మండల కేంద్రంలోని బస్టాండ్ కూడలి వద్ద కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన…

Social Media Auto Publish Powered By : XYZScripts.com