నిరంతర విద్యుత్ అందించాలి..
త్రాగునీటి సరఫరా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి.. ఎన్నికల కోడ్ ముగిశాక రేషన్ కార్డ్ ల పంపిణీ.. ఎరువుల కొరత లేకుండా చూడాలి.. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి.. జనం న్యూస్19 (కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురి మెల్ల శంకర్ ) టెలి…
తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలి..
విద్యతోనే భవిష్యత్తు బాగుంటుంది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆకస్మిక తనిఖీలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్. జనం న్యూస్ 19 ఫిబ్రవరి (కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెళ్ళ శంకర్ ) విద్యతోనే భవిష్యత్తు బాగుంటుందని జిల్లా కలెక్టర్ జితేష్…
ప్రభుత్వ కళాశాల అధ్యాపకుల ముందస్తు ప్రచారం
జన న్యూస్ ఫిబ్రవరి 19: నడిగూడెం వచ్చే విద్యా సంవత్సరంలో నడిగూడెంలోని కేఎల్ఎన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశం కోసం కళాశాల అధ్యాపకులు బుధవారం ముందస్తు ప్రచార నిర్వహించారు. పదవ తరగతి పరీక్షలు రాస్తున్న మోతె జిల్లా…
హీరే కార్ రమేష్ జి ఆధ్వర్యంలో చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు
జనం న్యూస్- ఫిబ్రవరి 20- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ హీరే కార్ రమేష్ జి ఆధ్వర్యంలో మెదక్ జిల్లా ఏడుపాయల వన దుర్గమ్మ ఆలయ పరిధిలో ఆరెకటిక సంఘం ఆధ్వర్యంలో జయంతి వేడుకలు…
ఇందూరులో చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి..!
జనంన్యూస్. 19. నిజామాబాదు. ప్రతినిధి. ఇందూరు నగరంలో ఘనంగా నిర్వహించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ 395వ జయంతి ఉత్సవాలు.ఇందూరు నగరంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 395వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ ఉత్సవాల్లో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ.…
ఆలపాటి అనుభవం. వ్యక్తిత్వంతో ఉపాధ్యాయవర్గానికి మంచే జరుగుతుంది పత్తిపాటి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 19 రిపోర్టర్ సలికినిడి నాగరాజు 27వ తేదీన జరిగే పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలో ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు మంచి మెజారిటీ దక్కేలా బాధ్యతగల స్థానాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ పనిచేయాలని మాజీమంత్రి, శాసనసభ్యులు…
మార్చి 4న ధర్నాలు జయప్రదం చేయండి : వామన మూర్తి పిలుపు
జనం న్యూస్ ఫిబ్రవరి 19 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ఈ నెల 24 నుండి జరుగు శాసనసభ సమావేశాల్లో ఆటో డ్రైవర్స్ అండ్ మోటార్ కార్మికులకు ఎన్నికలలో సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్…
రామరాజు తో నాగ జగదీష్
జనం న్యూస్ ఫిబ్రవరి 19: అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ఈరోజు పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏపీఐఐసీ చైర్మన్ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు రామరాజు ను మర్యాదపూర్వకంగా కలిసిన భీమవరం నియోజవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు మాజీ…
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిలర్ మెంబర్ల ఎంపిక
జనం న్యూస్ అల్లాదుర్గ్ మండల్ మెదక్ జిల్లా బుధవారం19-2-2025 భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిలర్ సభ్యులుగా అందోల్ నియోజకవర్గం ఎస్సీ మాజీ మండల అధ్యక్షులు గౌరగల్ల యాదగిరి నియమించడం జరిగింది. అందుకుగాను జిల్లా అధ్యక్షులు ఆదేశానుసారంగా జగదీశ్వర్, కులకర్ణి, చంద్రశేఖర్…
వేణుగోపాలుడిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు
జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 19: తర్లుపాడు మండల కేంద్రం లో వెలసిన రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి రధోత్సవం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ ధర్మకర్త…