హైడ్రో పవర్ ప్లాంట్ ఏర్పాటుకు
జారిచేసిన జివో నెంబరు51 ను తక్షణమేరద్దు చేయాలి!! అనంతగిరి జడ్పిటిసి దీసరి గంగరాజు డిమాండ్ జనం న్యూస్ జూలై 4 ( కొయ్యూరు రిపోర్టర్ కృష్ణ)అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పెదకోట ఎరియాలో హైడ్రో పవర్ ప్లాంట్లుకు నిర్మాణానికి ప్రభుత్వ…
కష్టకాలంలో పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు అండగా నేనుంటా – ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి
జనం న్యూస్- జూన్ 29- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ సీనియర్ మహిళా కాంగ్రెస్ నాయకురాలు నాగమ్మ గుండె శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలుసుకుని నాగార్జునసాగర్ టౌన్ కాంగ్రెస్ నాయకులను నాగమ్మ ఇంటికి పంపించి, వారి ద్వారా ఫోన్లో…
మన్కీ బాత్ను వీక్షించిన బీజేపీ నాయకులు
జనం న్యూస్ జూన్ 29 ముమ్మిడివరం ప్రతినిధి : కాట్రేని కొన లో ఆదివారం 123వ మన్కీ బాత్ కార్యక్రమాలను బీజేపీ నాయకులు వీక్షించారు. కాట్రేను కొన, ఒకటో వార్డులో ట్రెజరర్ తన ఆఫీసియందు ఎల్ఈడీ టీవీని ఏర్పాటు చేశారు. ఈ…
మన్కీ బాత్ను వీక్షించిన బీజేపీ నాయకులు
జనం న్యూస్ జూన్ 29 ముమ్మిడివరం ప్రతినిధికాట్రేని కొన లో ఆదివారం 123వ మన్కీ బాత్ కార్యక్రమాలను బీజేపీ నాయకులు వీక్షించారు. కాట్రేను కొన, ఒకటో వార్డులో ట్రెజరర్ తన ఆఫీసియందు ఎల్ఈడీ టీవీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్…
దాబాలలో మద్యానికి అనుమతి లేదు; సిఐ జగడం నరేష్ బిచ్కుంద
జూన్ 28 జనం న్యూస్కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలంలోని దాబాలలో మద్యానికి అనుమతులు లేదని బిచ్కుంద సీఐ జగడం నరేష్ పేర్కొన్నారు. ఈరోజు బిచ్కుంద సర్కిల్ కార్యాలయంలో దాబా హోటల్ యజమానులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా…
మానవత్వం చాటుకున్న యువకుడు అందుగుల నాగేష్
ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కొరకై తన సొంత స్థలని ఇచ్చిన యువకుడు జనం న్యూస్, జులై 29, జగిత్యాల జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం, వేములకుర్తి : గ్రామంలో ఈరోజు పలు అభివృద్ధి పనుల కొరకై వచ్చిన జువ్వడి కృష్ణారావు గ్రామంలో గల…
జూలై 21న పటాన్ చేరు లో బోనాల పండుగ
జనం న్యూస్ జూన్ 29 సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు ఆషాడ మాసంలో నిర్వహించే బోనాలను పటాన్చెరు పట్టణంలో జులై 21వ తేదీ సోమవారం నిర్వహించేందుకు పట్టణ పుర ప్రముఖుల సమావేశంలో నిర్ణయించినట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.…
రాజకీయ ఠీవి మన తెలుగు బిడ్డ పి.వి.
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 29రిపోర్టర్ సలికినీడి నాగు మేదస్సు, జ్ఞానం, పరిపాలనా దక్షత, బహుభాషా కోవిదత్వంతో రాజకీయ రంగంలో తాను అలంకరించిన ప్రతి పదవికి ఠీవీ తెచ్చిన ఘనుడు మన తెలుగు బిడ్డ పివి అని చిలకలూరిపేట…
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ
అర్హులైన లబ్ధిదారులందరికీ ఇండ్లను అందించడమే రేవంత్ రెడ్డి సర్కార్ లక్ష్యం – జువ్వాడి కృష్ణారావు జనం న్యూస్, జూన్ 29, జగిత్యాల జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం: మండలంలో గల వేములకుర్తి గ్రామంలో ఈ రోజు జువ్వడి కృష్ణారావు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాపకంగా…
ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ మత్స్యకార సంఘం జిల్లా కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక
జనంన్యూస్,జూన్29,అచ్యుతాపురం:ఆంధ్రప్రదేశ్సాంప్రదాయ మత్స్యకార కులాల సమాఖ్య సంఘం ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా కేంద్రంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మత్స్యకార కులాలైన, వాడబజ్జి, పల్లె, బెస్త, నేయ్యల, అగ్రి కుల క్షత్రీయ,జాలారిమొదలగు మత్స్యకార కులాలకు చెందిన 14 ఉప కులాలు మత్స్యకారులంతా…