ఘనంగా హజరత్ ఖాజా బంద నవాజ్ 621 ఉర్సు ఉత్సవాలు
జనం న్యూస్ 15 మే 2025 రుద్రూరు మండలం నిజామాబాద్ జిల్లా (లాల్ మొహమ్మద్ న్యూస్ ప్రతినిధి ) రుద్రూర్ మండలం అక్బర్ నగర్ గ్రామంలో బుధవారం నాడు హజరత్ ఖాజా బందా నవాజ్ ర.ఆ 621వ ఉత్సవాలను దర్గా కమిటీ…
ఆపరేషన్ సింధూర్ విజయం సాధించాలని శ్రీ పార్వతి కుండలేశ్వర స్వామి వారి పూజ లు నిర్వహించాము
జనం న్యూస్ మే 10 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ : భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర విజయవంతం కావాలని భారతీయ సైనికులు,,దేశ సరిహద్దు గ్రామాల ప్రజలు క్షేమంగా ఉండాలని.. పార్టీ అధిష్టానం పిలుపుమేరకు. ఈరోజు కాట్రేనికోన మండల భారతీయ…
శ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిదేవాలయ ఆలయ కమిటీ నూతన అధ్యక్షులుగా పరిపూర్ణ
జనం న్యూస్ – మే 10 – నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ : శ్రీ శ్రీ మధిరట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయ పాత కమిటీని రద్దు చేసి నూతన కమిటీని గురువారం ఎన్నుకోవడం జరిగింది. ఆలయ మాజీ…
కొట్రంగే వారి వివాహ వేడుకలలో పాల్గొన్న బీసీ సంక్షేమ సంఘం
జిల్లా అధ్యక్షులు రమేష్ రూపనార్జనం న్యూస్ 10 మే ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో : ఆసిఫాబాద్ మండలంలోని ఎల్లారం గ్రామంలో కొట్రంగే తాను బాయి- నాగేశ్వరరావుల కూతురు చి. జ్యోతి మరియు రాజుల వివాహ వేడుకలలో ఆసిఫాబాద్ జిల్లా బీసీ సంక్షేమ…
మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ
జనం న్యూస్ 11మే పెగడపల్లి ప్రతినిధి : జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లోని మండల కేంద్రంలో ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత్ సైన్యానికి సంఘీభావం తెలుపుతూ శనివారం రోజన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపుమేరకు పెగడపల్లి…
నిరుపేద కుటుంబానికి పట్టుచీర బహుకరణ
జనం న్యూస్ మే 10 చిలిపి చెడు మండల ప్రతినిధి: మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చండూరు గ్రామానికి చెందిన వివాహ కార్యక్రమానికి నర్సాపూర్ నియోజకవర్గం చిలిపిచేడ్ మండలం చండూర్ గ్రామంలో వనం బలమని – కిష్టయ్య గార్ల కుమార్తె”…
దుర్గామాత ఆలయంలో పూజలు నిర్వహించారు బిజెపి కార్యకర్తలు
జనం న్యూస్ మే 10 ముమ్మిడివరం ప్రతినిధి: భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర విజయవంతం కావాలని భారతీయ సైనికులు,,దేశ సరిహద్దు గ్రామాల ప్రజలు క్షేమంగా ఉండాలని. పార్టీ అధిష్టానం పిలుపుమేరకు. ఈరోజు కొత్తపేట మండల పార్టీ అధ్యక్షులు సంపతి కనకేశ్వర…
మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే వాహన యజమానులపై, తల్లిదండ్రులపై చర్యలు తప్పవు
జనం న్యూస్ మే 11(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) సబ్జెక్టు : మునగాల సర్కిల్ పరిధిలోని మునగాల,నడిగూడెం,మోతే పోలీస్ స్టేషన్లలో గత వారం రోజుల నుంచి సూర్యాపేట జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు మైనర్ డ్రైవింగ్ చేసినటువంటి వ్యక్తుల యొక్క…
కోరిన కోర్కెలు తీర్చే కలియుగ దైవం శ్రీ మత్స్యగిరి స్వామి
జనం న్యూస్ మామిడి రవి శాయంపేట : రేపటినుండి బ్రహ్మోత్సవాలు కాకతీయుల కళావైభవానికి ప్రతీక ఈ దేవాలయం రాష్ట్రంలోనే రెండో పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి శాయంపేటమండల కేంద్రంలోని శ్రీ మత్స్యగిరి స్వామి కలియుగంలో కోరిన కోర్కెలు తీర్చే దైవముగా ప్రసిద్ధిగాంచిన కాకతీయ రాజుల…
అల్వాల వాగులో స్నానానికి వెళ్లి మృతి చెందిన సూరంపల్లి వాసుడు
( జనం న్యూస్ మే 10 చంటి)తేదీ:09/05/2025 నాడు మధ్యాహ్నం 1. 30 గంటలకు సూరారం గ్రామానికి చెందిన చామంతి మహేష్ తండ్రి సత్తయ్య, వయస్సు 30 సం!!లు, ఎస్సీ మాల, ఎలక్ట్రిషన్ అనున్నతడు తన కుటుంబంతో సహా తన బంధువైన…