సర్పంచ్ బరిలో లో యువ నాయకుడు వీరబాబు యాదవ్..!
ప్రజా సేవ చేయడం కోసమే సర్పంచ్ గా పోటీ చేస్తున్నా ప్రజలు ఆశీర్వదిస్తే… గ్రామాని అభివృద్ధి చేస్తా నడిగూడెం, జనం న్యూస్ అక్టోబర్ 4 మండలం లోని రామాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ రిజర్వేషన్ బీసీ కావడంతో ఎన్నికల బరిలో ఉంటానని…
తప్పిన వాహనదారుల తిప్పలు
బి ఆర్ ఎస్ గ్రామ అధ్యక్షుడు చాట్ పట రవీందర్ నాయక్ చోరువతో తప్పిన తిప్పలు హర్షం వ్యక్తం చేస్తున్నా వాహనదారులు ( పయనించే సూర్యుడు అక్టోబర్ 04 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్…
చెయ్యరు పంచాయతీ పరిధిలోఅభివృద్ధి పనులకు శంకుస్థాపనఎంపీ ఎమ్మెల్యే
జనం న్యూస్ అక్టోబర్ 4 ముమ్మిడివరం ప్రతినిధి గ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామంలో సర్పంచ్ ఆ చెల్లు సురేష్ వైస్ ప్రెసిడెంట్ సీఎం ఆధ్వర్యంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ…
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన బతుకమ్మ పండుగ
జనం న్యూస్ అక్టోబర్ 4 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని పాలు గ్రామంలో ఘనంగా నిర్వహించారు. గ్రామ మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో, రంగురంగుల పుష్పాలతో అలంకరించిన బతుకమ్మలను మోసుకొని, పాటలతో, నృత్యాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువత, మహిళా…
సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నెంబర్ ఘనంగా సన్మానించిన ముమ్మిడివరం వైయస్సార్ ప్రముఖులు
జనం న్యూస్ అక్టోబర్ 4 ముమ్మిడివరం ప్రతినిధి వైయస్సార్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పితాని బాలకృష్ణ ని సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (సీఈసీ) సభ్యులుగా* నియమించిన సందర్భంలో ముమ్మిడివరం నియోజకవర్గం నగర పంచాయతీ, రెడ్డి…
అపూర్వ విద్యార్థులే.. ఆపద్బంధువులయ్యారు
జనం న్యూస్, అక్టోబర్ 4, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ) జగదేవపూర్ : వారంతా చిన్ననాటి స్నేహితులు కలిసిమెలిసి ఆటలాడుకుంటూ చదువుకున్నారు పెరిగి పెద్దయి ఎవరికి వారు జీవితాల్లో స్థిరపడ్డారు. ఇంతలో తమతో చదివిన చిన్ననాటి స్నేహితురాలు వాళ్ల అమ్మ…
రాబోవు కాలమంతా బడుగులు, బహుజనులదే రాజ్యం
42 శాతం రిజర్వేషన్ జాగృతితోనే సాధ్యపడింది రాష్ట్రంలో… బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్యత అవసరం జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు కొట్టాల యాదగిరి ముదిరాజ్ జనం న్యూస్, అక్టోబర్ 4, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) రాబోవు…
మంత్రిని కలిసి వినతి పత్రం ఇచ్చిన అశోక్ కుమార్ పొట్ట
జనం న్యూస్, అక్టోబర్ 4, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నివాసంలో శనివారం మామిడియాల గ్రామానికి చెందిన అశోక్ కుమార్, కలిసి గ్రామస్తులకు రావలసిన ప్యాకేజీలను ఇప్పించాలని వినతి పత్రం…
మద్యం దుకాణాలకు దరఖాస్తులు ప్రారంభం
జనం న్యూస్ అక్టోబర్(4) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి సర్కిల్ పరిధిలో ఉన్న 17 మద్యం దుకాణాలకు శనివారం నాడు రెండు దరఖాస్తులు వచ్చినవి అని తుంగతుర్తి సర్కిల్ ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రజిత తెలిపారు. ప్రభుత్వం 2025-2027 రెండు…
బీసీ ఉద్యమ స్ఫూర్తిగా కల్వకుంట్ల కవిత ఆ దారిలోనే గుంజపడుగు హరిప్రసాద్
టీఆర్ఎస్ ఉద్యమ సైనికుడు, నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక నాయకుడు — ఇప్పుడు జాగృతి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జనం న్యూస్ కరీంనగర్, అక్టోబర్ 4 ( ప్రతినిధి): తెలంగాణ ఉద్యమ వీరుడు, టీఆర్ఎస్ పార్టీకి నిబద్ధతతో సేవలందిస్తున్న ప్రముఖ నాయకుడు గుంజపడుగు హరిప్రసాద్…