నాటు సారాయి స్థావరాలపై దాడి మొగురిపై కేసులు నమోదు
జనం న్యూస్ పిబ్రవరి 04 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో చింతలమానేపల్లి మండలంలోని లంబడిహెట్టి, రణవెల్లి, చింతలమానేపల్లి, డిమ్డా, గూడెం గ్రామాల్లో దాడులు నిర్వహించి (20) లీటర్ల నాటుసారాయిని, (40) దేశిదారు బాటిళ్లు స్వాధీన పరచుకుని, (3) కేసులు నమోదు చేసి నాటు…
మార్చి నెల నాటికి ఎల్కతుర్తి జంక్షన్ సుందరీకరణ పనులను పూర్తి చేయాలి…
జిల్లా కలెక్టర్ పి ప్రావిణ్య.. జనం న్యూస్ 4 ఫిబ్రవరి 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్)ఎల్కతుర్తి జంక్షన్ సుందరీకరణ పనులు మార్చికల్లా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య అధికారులను ఆదేశించారు.మంగళవారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల…
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్యాన్సర్ వ్యాధిగ్రస్తునికి ఆర్థిక సహాయం
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు ఓబిలి గ్రామానికి సంబంధించి S. ప్రవీణ్ అనే యువకుడికి క్యాన్సర్ వ్యాధి కారణంతో చికిత్స చేసుకుంటూ ఆర్థికంగా కొంత ఇబ్బంది కర పరిస్థితుల్లో ఉన్నట్టు అతని మిత్రులు లయన్స్ క్లబ్ నకు తెలియజేసి…
ఫిబ్రవరి 7వ తారీఖున బుద్ధవనంలోత్రిపిటక పఠనోత్సవం
జనం న్యూస్ -ఫిబ్రవరి 4- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:-నాగార్జునసాగర్లోని బుద్ధవనం వద్ద దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా మహాబోధి సొసైటీ సికింద్రాబాదు మరియు అంతర్జాతీయ త్రిపిటక సంగాయన మండలి సంయుక్తంగా, ఫిబ్రవరి 7 శుక్రవారం నాడు త్రిపిటక పఠనం జరుగుతుందని నిర్వాహకులు…
అవగాహనతోనే క్యాన్సర్ దూరం
క్యాన్సర్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి జిల్లా ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ చంద్రశేఖర్ జనం న్యూస్ ఫిబ్రవరి 05 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ క్యాన్సర్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా…
లక్ష డప్పులు -వేల గొంతుల కార్యక్రమాన్ని ఏ శక్తి ఆపలేదు
జనం న్యూస్ నడిగూడెం, పిబ్రవరి 04ఈ నెల 7 న హైదరాబాద్ లో జరగబోయే లక్షల డప్పులు-వేల గొంతుల కార్యక్రమాన్ని ఎవరు ఆపలేరని మాదిగ జర్నలిస్ట్ ఫోరమ్ కోదాడ నియోజకవర్గం కోశాధికారి మందుల రాంబాబు ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం మండల…
మంచినీటి సరఫరా పై ముందస్తు చర్యలు: ఎంపీఓ
జనం న్యూస్ ఫిబ్రవరి 4 నడిగూడెం వేసవిలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా మంచినీటి సరఫరాకు ముందస్తు చర్యలు చేపట్టినట్లు ఎంపీఓ విజయలక్ష్మి తెలిపారు. మంగళవారం మండలంలోని చాకిరాల, శ్రీరంగాపురం గ్రామాలలో మిషన్ భగీరథ ట్యాంక్,పైప్ లైన్లు పనిచేస్తున్న తీరును పరిశీలించారు.…
కేంద్ర బడ్జెట్ గురించి కాంగ్రెస్ నాయకులు మాట్లాడటం హాస్యాస్పదం..
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వికసిత్ భారత్ బడ్జెట్పేద,మధ్యతరగతి ప్రజలు మెచ్చిన బడ్జెట్ అని బీజేపీ మండల అధ్యక్షులు వీరబాబు అన్నారు.మంగళవారం మండల కేంద్రం లోని పార్టీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ…కేంద్ర ప్రభుత్వం…
దళారి వేవస్థ లేకుండా చేస్తా.. ఒడితల ప్రణవ్..
జనం న్యూస్ //ఫిబ్రవరి 4//జమ్మికుంట //కుమార్ యాదవ్..దళితబందు రెండో విడత నిధులు మంజూరు కోసం కృషిచేసిన హుజరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ బాబు ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించిన అంబేడ్కర్ యువజన సంఘం నాయకులు.. అనంతరం…
పెండింగ్లో ఉన్న బిల్లులు వేతనాలు చెల్లించాలని ఇన్చార్జి విద్యాధికారికీ వినతి
జనం న్యూస్ పిబ్రవరి 03 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న కోడి గ్రుడ్ల బిల్లులు వేతనాలు చెల్లించాలని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఇన్చార్జి విద్యాధికారి గమానియకి పలు…