భారి మెజారిటీ తో గెలిపించిన రజియుద్దిన్ అక్తర్ జానీ
* మార్కెజి ఇంతేజామి కమిటీ మిల్లతే ఇస్లామీయ అధ్యక్ష ఎన్నికల్లో భారి మెజారిటీ తో గెలిపించిన రజియుద్దిన్ అక్తర్ జానీ జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (బెజ్జరపు శ్రీనివాస్) జనం న్యూస్, జనవరి 11, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి :…
రైతు భరోసా 15 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్
జనం న్యూస్ డిసెంబర్(11) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో శనివారం నాడు బిఆర్ఎస్ కార్యకర్తలు, రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం రైతులందరికీ ఎకరానికి 15000 రూపాయల రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేసినారు. ఈ…
కోడిపందాలు పేకాట ఆడితే కఠిన చర్యలు తప్పవు, ఎస్సై రామారావు
జనం న్యూస్ జనవరి 11 గొలుగొండ రిపోర్టర్ పొట్ల రాజా గొలుగొండ మండల వ్యాప్తంగా ఎక్కడైనా కోడిపందేలు, పేకాట ఆడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని గొలుగొండ ఎస్ఐ రామారావు హెచ్చరించారు. సంక్రాంతి పండుగ రోజులలో సాంప్రదాయ క్రీడలు పేరుతో అసాంఘిక…
పంచాయతీ కార్మికులంతా సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలని: ఎస్సై నాగ స్వామి,సర్పంచ్ మోనాలిసా
జనం న్యూస్ జనవరి 12(రిపోర్టర్ నల్లబోతుల రాజు) అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం స్థానిక వజ్రకరూరు మేజర్ గ్రామ పంచాయతీ ఆఫీస్ నందు పంచాయతీ కార్మికుల అందరికీ మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు బాల రామాంజనేయులు ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు పంపిణీ…
యం. ఎల్. ఎ. గార్ని విమర్శలు చేయడం గొంగిడి. సునీత కు మంచిది కాదు
జనం న్యూస్ గుండాల మండలం జనవరి. 11.పి. యాదగిరి యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రo లొని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లొ నూనే ముంతల విమల వెంకటేశ్వర్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలూరి రాంరెడ్డి విలేకరుల సమావేశం…
బోనస్ డబ్బులు రైతుల ఖాతాలలో జమ చేయాలి
జనం న్యూస్ జనవరి 11 నారాయణపేట జిల్లా. దామరగిద్ద మండలం రాష్ట్ర ప్రభుత్వం సన్న రకాల వరి పండించిన రైతులకు కొనుగోలు చేసిన ధాన్యనికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బోనస్ క్వింటల్ రూ 500/లు వెంటనే రైతుల ఖాతాలలో జమ చేయాలని…
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలి బిజెపి నాయకులు నిరసన
జనం న్యూస్ డిసెంబర్ జనవరి 10 నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం మద్దూర్: రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని భాజపా శ్రేణులు తాసిల్దార్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. బిజెపి మండల అధ్యక్షులు శంకర్ మాట్లాడుతూ…
కమలాపూర్ చేనేత పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం..
జనం న్యూస్ //జనవరి 11//కుమార్ యాదవ్.. కమలాపూర్ చేనేత పారిశ్రామిక సహకార సంఘం నాయకులు మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని నేత కార్మికుల స్థితిగతులను అర్థం చేసుకొని నేతన్న భరోసా, నేతన్న పొదుపు, నేతన్న భీమా అనే మూడు పథకాలకు శ్రీకారం…
మెయిన్ రోడ్డుపై ట్రాఫిక్ పోలీస్ వాహనాల తనిఖీ
జనం న్యూస్ 11 జనవరి రిపోర్టర్ అవుసుల రాజు కామారెడ్డి జిల్లా రైల్వే స్టేషన్ రోడ్డులో వాహనాలు నిలుపుతూ వాహన దారులకు ట్రాఫిక్ రూల్స్ గురించి అవాహన కల్పిస్తూ వాహన పత్రాలు లేని వాహనాలకు ట్రాఫిక్ పోలీస్ ఎటువంటి వాహనాలు అయినా…
యోగి వేమన పద్యాలు ప్రపంచానికి ఆదర్శం బ్రహ్మానంద ఆచారి
బనగానపల్లె జనం న్యూస్ జనవరి 11 బనగానపల్లె మండలం పలుకూరు గ్రామంలో స్థానిక రామాలయం నందు శ్రీ జె కె ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జె ఎస్ ఎస్ బ్రహ్మానంద చారి ఆధ్వర్యంలో యోగి వేమన విశిష్టత తెలుగు…