• January 17, 2025
  • 85 views
ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్య‌క్షుడు మొదిలి క‌న్నుమూత‌

జనం న్యూస్ 17 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షులు, శ్రమ శక్తి రాష్ట్ర అవార్డు గ్రహీత మొదిలి శ్రీ‌నివాస‌రావు (65) క‌న్నుమూశారు. గురువారం ఉద‌యం ఆయ‌న నిద్ర‌లోనే విశాఖ‌లోని త‌న గృహంలో హృద్రోగంతో మృతి…

  • January 15, 2025
  • 67 views
ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

జనం న్యూస్ జనవరి 15 మండలం పెన్ పహాడ్: *ఉపాధ్యాయులను సన్మానించిన పూర్వ విద్యార్థులు*   *ఆత్మీయ మేలవింపు కుటుంబాల పరిచయం*   *సాంస్కృతిక నృుత్యాలు ప్రదర్శించిన పూర్వ విద్యార్థులు*   *పెన్ పహాడ్ మండలం జనవరి 15*ప్రభ :మండలంలోని నాగులపాటి…

  • January 13, 2025
  • 824 views
పేకాట ఆడేవాళ్లను పట్టుకున్న వేములపల్లి ఎస్సై వెంకటేశ్వర్లు

జనం న్యూస్ జనవరి 13 వేములపల్లి/ సాయంత్రం 5 గంటల సమయంలో రావులపెంట గ్రామంలోని పశువుల వైద్యశాల వద్ద ఆ గ్రామానికి చెందిన 5 ట్రాక్టర్ డ్రైవరులు డబ్బులను బెట్టింగ్ గా పెట్టి బహిరంగ ప్రదేశంలో అందర్ బహార్ పేకాట ఆడుచుండగా…

  • January 13, 2025
  • 81 views
రొంపిచర్ల మండలంలో మోటమల్లెల గ్రామపంచాయతీలో పలు దేవాలయాల్లో హుండీలు చోరీ.

జనం న్యూస్ (జనవరి 13) చిత్తూరు జిల్లా రొంపిచర్ల మండలం. రొంపిచర్ల మండలం లోని మోట మల్లెల గ్రామ పంచాయతీలో  ఆదినివారిపల్లి – బి. చెల్లా వాండ్ల వారి పల్లి మధ్యలో ఉన్న ఊడగలమ్మ తల్లి అమ్మవారి హుండీ, ఆదినివారిపల్లి హరిజనవాడలోని మాతమ్మ గుడిలోని…

  • January 13, 2025
  • 67 views
వస్త్రాలు వితరణ :-ఏగిరెడ్డి నారాయణరావు టిడిపి సీనియర్ నాయకులు

బలిజిపేట జనం న్యూస్ ప్రతినిధి:- మండలం పరిధిలో గల బర్లి గ్రామంలో సంక్రాంతి సందర్భంగా కీర్తిశేషులు తండ్రి యోగి రెడ్డి వెంకట్ నాయుడు తల్లి భారతి జ్ఞాపకార్థంగా వారి కుమాడు ఏగిరెడ్డి నారాయణరావు అన్నపూర్ణ ఎలక్ట్రికల్ అధినేత టిడిపి సీనియర్ నాయకులు…

  • January 13, 2025
  • 116 views
పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

జనం న్యూస్ : జనవరి 13 (ప్రతినిది క్రాంతి కుమార్) లచ్చెపేట్ గ్రామం, మాచారెడ్డి మండలం. మాచారెడ్డి మండలంలోని గ్రామంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది విద్యార్థులు అందరూ కూడా తన చిన్ననాటి జ్ఞాపకాలను…

  • January 13, 2025
  • 328 views
కామారెడ్డి జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ లో భోజనాలు సరిగ్గా పెట్టడం లేదు

జనం న్యూస్ 14 జనవరి రిపోర్టర్ అవుసుల రాజు గవర్నమెంట్ దావఖనలో అన్నం సరిగ్గా పెట్టక రోగులు రోహిస్తున్నారు అక్కడ ఉన్న ఫుడ్ సెక్షన్ పవన్ అనే ఇన్చార్జి రోగుల మీదికి తిరగబడి మీ ఇష్టం ఉంటే తినండి లేకుంటే వెళ్లిపోండి…

  • January 13, 2025
  • 108 views
అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి సీతక్క,ఆత్రం సుగుణక్క

జనం న్యూస్: 13,రెబ్బెన కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క,కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇంచార్జ్ ఆత్రం సుగుణక్కతో కలిసి సోమవారం భూమిపూజ చేశారు.రెబ్బెన మండలం గంగాపూర్ లో రూ. 10 లక్షలతో…

  • January 13, 2025
  • 104 views
కల్వచర్ల లో అంగరంగ వైభవంగా గోదాదేవి కల్యాణం

జనం న్యూస్, జనవరి 14, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి ఈరోజు కల్వచర్ల లోని ప్రాచీన ఆలయం శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకులు సాగరాచార్యులు ఆధ్వర్యంలో వేణు ఆచార్యులు,రాజారాం అయ్య సహకారంతో అంగరంగ వైభవంగా గోదాదేవి కల్యాణం కనుల…

  • January 13, 2025
  • 113 views
కొత్తకొండకు బయలుదేరిన ఎడ్లబండ్లు

జనం న్యూస్ జనవరి 13 శంకరపట్నం మండలం కరీంపేట గ్రామం నుండి వరంగల్ జిల్లా లో నిర్వహించే కొత్తకొండ వీరభద్ర స్వామి జాతరకు ఎడ్లబండ్లు ఊరేగింపుగా బయలుదేరాయి. గ్రామంలో అంకతి రాజయ్య కుటుంబ సభ్యులు ఆనవాయితీగా ప్రతి సంవత్సరం ఎడ్లబండలను కట్టుకొని…

Social Media Auto Publish Powered By : XYZScripts.com