ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు మొదిలి కన్నుమూత
జనం న్యూస్ 17 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షులు, శ్రమ శక్తి రాష్ట్ర అవార్డు గ్రహీత మొదిలి శ్రీనివాసరావు (65) కన్నుమూశారు. గురువారం ఉదయం ఆయన నిద్రలోనే విశాఖలోని తన గృహంలో హృద్రోగంతో మృతి…
ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
జనం న్యూస్ జనవరి 15 మండలం పెన్ పహాడ్: *ఉపాధ్యాయులను సన్మానించిన పూర్వ విద్యార్థులు* *ఆత్మీయ మేలవింపు కుటుంబాల పరిచయం* *సాంస్కృతిక నృుత్యాలు ప్రదర్శించిన పూర్వ విద్యార్థులు* *పెన్ పహాడ్ మండలం జనవరి 15*ప్రభ :మండలంలోని నాగులపాటి…
పేకాట ఆడేవాళ్లను పట్టుకున్న వేములపల్లి ఎస్సై వెంకటేశ్వర్లు
జనం న్యూస్ జనవరి 13 వేములపల్లి/ సాయంత్రం 5 గంటల సమయంలో రావులపెంట గ్రామంలోని పశువుల వైద్యశాల వద్ద ఆ గ్రామానికి చెందిన 5 ట్రాక్టర్ డ్రైవరులు డబ్బులను బెట్టింగ్ గా పెట్టి బహిరంగ ప్రదేశంలో అందర్ బహార్ పేకాట ఆడుచుండగా…
రొంపిచర్ల మండలంలో మోటమల్లెల గ్రామపంచాయతీలో పలు దేవాలయాల్లో హుండీలు చోరీ.
జనం న్యూస్ (జనవరి 13) చిత్తూరు జిల్లా రొంపిచర్ల మండలం. రొంపిచర్ల మండలం లోని మోట మల్లెల గ్రామ పంచాయతీలో ఆదినివారిపల్లి – బి. చెల్లా వాండ్ల వారి పల్లి మధ్యలో ఉన్న ఊడగలమ్మ తల్లి అమ్మవారి హుండీ, ఆదినివారిపల్లి హరిజనవాడలోని మాతమ్మ గుడిలోని…
వస్త్రాలు వితరణ :-ఏగిరెడ్డి నారాయణరావు టిడిపి సీనియర్ నాయకులు
బలిజిపేట జనం న్యూస్ ప్రతినిధి:- మండలం పరిధిలో గల బర్లి గ్రామంలో సంక్రాంతి సందర్భంగా కీర్తిశేషులు తండ్రి యోగి రెడ్డి వెంకట్ నాయుడు తల్లి భారతి జ్ఞాపకార్థంగా వారి కుమాడు ఏగిరెడ్డి నారాయణరావు అన్నపూర్ణ ఎలక్ట్రికల్ అధినేత టిడిపి సీనియర్ నాయకులు…
పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
జనం న్యూస్ : జనవరి 13 (ప్రతినిది క్రాంతి కుమార్) లచ్చెపేట్ గ్రామం, మాచారెడ్డి మండలం. మాచారెడ్డి మండలంలోని గ్రామంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది విద్యార్థులు అందరూ కూడా తన చిన్ననాటి జ్ఞాపకాలను…
కామారెడ్డి జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ లో భోజనాలు సరిగ్గా పెట్టడం లేదు
జనం న్యూస్ 14 జనవరి రిపోర్టర్ అవుసుల రాజు గవర్నమెంట్ దావఖనలో అన్నం సరిగ్గా పెట్టక రోగులు రోహిస్తున్నారు అక్కడ ఉన్న ఫుడ్ సెక్షన్ పవన్ అనే ఇన్చార్జి రోగుల మీదికి తిరగబడి మీ ఇష్టం ఉంటే తినండి లేకుంటే వెళ్లిపోండి…
అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి సీతక్క,ఆత్రం సుగుణక్క
జనం న్యూస్: 13,రెబ్బెన కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క,కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇంచార్జ్ ఆత్రం సుగుణక్కతో కలిసి సోమవారం భూమిపూజ చేశారు.రెబ్బెన మండలం గంగాపూర్ లో రూ. 10 లక్షలతో…
కల్వచర్ల లో అంగరంగ వైభవంగా గోదాదేవి కల్యాణం
జనం న్యూస్, జనవరి 14, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి ఈరోజు కల్వచర్ల లోని ప్రాచీన ఆలయం శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకులు సాగరాచార్యులు ఆధ్వర్యంలో వేణు ఆచార్యులు,రాజారాం అయ్య సహకారంతో అంగరంగ వైభవంగా గోదాదేవి కల్యాణం కనుల…
కొత్తకొండకు బయలుదేరిన ఎడ్లబండ్లు
జనం న్యూస్ జనవరి 13 శంకరపట్నం మండలం కరీంపేట గ్రామం నుండి వరంగల్ జిల్లా లో నిర్వహించే కొత్తకొండ వీరభద్ర స్వామి జాతరకు ఎడ్లబండ్లు ఊరేగింపుగా బయలుదేరాయి. గ్రామంలో అంకతి రాజయ్య కుటుంబ సభ్యులు ఆనవాయితీగా ప్రతి సంవత్సరం ఎడ్లబండలను కట్టుకొని…