కోతుల దాడిలో వ్యక్తికి తీవ్ర గాయాలు
జనం న్యూస్ జనవరి 18 మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో నీ ఫైజాబాద్ గ్రామంలో కోతుల సమూహం బీభత్సాన్ని సృష్టించాయి. ఫైజాబాద్ గ్రామానికి చెందిన వంజరీ బుచ్చయ్య పై శనివారం రోజున ఉదయం 6:30 గంటల సమయంలో కోతుల సమూహం…
ఎన్టీఆర్ పేదలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారు
ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అచ్యుతాపురం(జనం న్యూస్):తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా పులపర్తి,చూచుకొండ, గణపర్తి గ్రామాల్లో ఎలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు…
తడ్కల్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో లబ్ధిదారులకు ( పిఎంజెజెబివై ) చెక్కులను అందించిన బ్యాంక్ మేనేజర్ కె మహేందర్
జనం న్యూస్,జనవరి 18,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలోని స్థానిక తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో శనివారం పీఎం జీవన్ జ్యోతి భీమ చెక్కులను తడ్కల్ భగవాన్ కనీషా బేగం సలీం,తడ్కల్ కుమ్మరి సుమలత జ్ఞానేశ్వర్,డోంగ్ బాన్సువాడ…
గెడ్డం ఉమ ట్వీట్కు లోకేశ్ రిప్లై
జనం న్యూస్ 18 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ వైఎస్ జగన్ అభిమాని గెడ్డం ఉమ ట్విటర్ వేదికగా కోరిన సాయానికి మంత్రి నారా లోకేశ్ స్పందించారు. విజయనగరం చిన్నారి శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్నారని, ట్రీట్మెంట్కు రూ.10 లక్షలు…
రేపటినుండి శ్రీ చాముండేశ్వరి దేవి నలబది రెండవ వార్షికోత్సవములు
శ్రీశ్రీశ్రీ జగద్గురువులు ఆది శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య భారతి సంస్థాన సంచాలితము జనం న్యూస్ జనవరి 18 మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చిట్కుల్ శివారులో మంజీరా నది పక్కన వెలసిన శ్రీ చాముండేశ్వరి దేవి నలబది రెండవ…
ఎవరెన్ని కుట్రలు చేసినా..ఢిల్లీ పీఠం మాదే.
జనం న్యూస్ 18 జనవరి 2025 విష్ణు వర్ధన్ గౌడ్ జనం న్యూస్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా —–కాంగ్రెస్ కు మరోసారి గుణపాఠం ఖాయం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై ఎంపి అరుణ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ హైదరాబాద్ లోని…
ఏర్గట్ల ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్నితనిఖీ చేసిన- డిప్యూటీ డీఎంహెచ్వో రమేష్
జనం న్యూస్ జనవరి 17: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రములోఉన్న ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని శుక్రవారం రోజునా డిప్యూటీ జిల్లా వైద్యా మరియు ఆరోగ్య అధికారి రమేష్ సందర్శించి పలు రికార్డులు తనిఖీ చేశారు. ఈ తనిఖీ లో భాగంగా ఫ్రైడే,…
సజావుగా కొనసాగుతున్న కానిస్టేబులు ఉద్యోగాల నియామక ప్రక్రియ||
– విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 18 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ స్టెఫెండరీ పోలీసు కానిస్టేబులు ఉద్యోగ నియామకాలకు ప్రాధమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు పి.ఎం.టి. మరియు పి.ఈ.టి.…
అశ్లీల వీడియోలతో ‘హానీ ట్రాప్’కు పాల్పడే నేరగాళ్ళ ఉచ్చులో పడవద్దు
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 18 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ మహిళల డిపిలు, వాయిస్, వీడియోలతో వచ్చే కాల్స్ తో ‘హానీ ట్రాప్’లకు పాల్పడే సైబరు నేరగాళ్ళ ఉచ్చులో పడవద్దని, అటువంటి…
అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలి*
జనం న్యూస్. జనవరి 17. సంగారెడ్డి జిల్లా. హత్నూర. ప్రతినిధి. (అబ్దుల్ రహమాన్) రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రభుత్వ నిబంధనలకు లోబడి సర్వే పారదర్శకంగ చేపట్టాలని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులకు…