బ్యూటీషియాన్ కై ఉచిత శిక్షణ
జనం న్యూస్/ నెక్కొండ /నేటి సమాజంలో మహిళలు అందంపై ఎక్కువ మక్కువ చూపుతున్నారని, దీనిని దృష్టిలో పెట్టుకొని కొందరు బ్యూటీ పార్లర్ స్థాపించి సరిపడా సంపాదిస్తున్నారని, అందుకే ఆసక్తిగల మహిళలకు బ్యూటీషియన్ లు గా తయారవ్వడానికై , రూరల్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్…
వైసిపి జిల్లా కమిటీ ట్రెజరర్ కోశాధికారిగా పోతుల రామకృష్ణారెడ్డి
జనం న్యూస్ జనవరి 11 గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రుద్దీన్ శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం నార్సింపల్లి గ్రామపంచాయతీ బాలన్న గారి పల్లి చెందిన సమాజ సేవకుడు మాజీ అగ్రి అడ్వైజరీ కమిటీ చైర్మన్ పోతుల రామకృష్ణారెడ్డిని…
ముమ్మరంగా వాహన తనిఖీలు
జనం న్యూస్ 11జనవరి శనివారం రోజున (రిపోర్టార్ భైరయ్య కామారెడ్డి టౌన్ ) కామారెడ్డి జిల్లా టౌన్ పరిది లోని పాత బస్టాండ్ ఏరియా లో కామారెడ్డి టౌన్ సి ఐ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీస్ లు…
రైతు భరోసా రూ.15 వేలు ఇవ్వాల్సిందే – టి ఆర్ ఆర్ ఎస్ నాయకులు
జనం న్యూస్ 11 జనవరి 2025 ( ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్) రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కింద రూ.15 వేలు ఇవ్వాల్సిందేనని తెలంగాణ రైతు రక్షణ సమితి( టీ ఆర్ ఆర్ ఎస్)నాయకులు డిమాండ్ చేశారు.…
ముందస్తు గా సంక్రాంతి సంబరాలు
జనంన్యూస్ జనవరి 12 ఎలిగేడు మండలం పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలో ఉన్న అరవి లిటిల్ కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో శనివారం రోజున స్కూల్ కరస్పాండెంట్ మూర్తి ఆధ్వర్యంలో ముందస్తుగా సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు వివిధ రకాలుగా…
రిటైర్మెంట్ వయస్సు పెంచాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి: టి పి టి ఎఫ్ జిల్లా అధ్యక్షులు జంకె రాంచంద్రా రెడ్డి
జనం న్యూస్ జనవరి 11 కరీంనగర్ రిపోర్టర్ కడారి అయిలయ్య కరీంనగర్ జిల్లా అధ్యక్షులు జంకె రాంచంద్రా రెడ్డి అధ్యక్షతన జరిగిన టిపిటిఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశంలో అధ్యక్షులు రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులకు పదవి విరమణ వయసు పెంచాలనే యోచన…
మహనీయుల జీవితాలు మనకు వ్యక్తిత్వ వికాస పాఠాలు….. జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జే.రంగా రెడ్డి
జనం న్యూస్,జనవరి 12,పెద్దపల్లి జిల్లా ప్రతినిధి మహనీయుల జీవితాల నుంచి మనం అనేక వ్యక్తిత్వ వికాస పాఠాలను నేర్చుకోవచ్చని జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జే.రంగా రెడ్డి అన్నారు. శనివారం జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జే.రంగా రెడ్డి సమీకృత జిల్లా…
ఉదండాపూర్ బాధితులకు అండగా నిలిచిన ఎంపీ మల్లు రవి
గతంలో నష్టపరిహారం పెంచాలని ధర్నా చేసిన నాయకులపై కేసు నమోదు నవాబ్ పేట11 జనవరి 25 జనం న్యూస్ :- ఉదండాపూర్ రైతుల పక్షాన మద్దతుగా నిలబడి ధర్నా చేసిన కేసులో నేడు కోర్టుకు హాజరు వైనారు.2018 సంవత్సరంలో ఉదండాపూర్ బాధితులకు…
మినీ గోకులం ప్రారంభించిన భూపేష్ రెడ్డి
జనం న్యూస్ జనవరి 12 ముద్దనూరు : ముద్దనూరు మండలంలోని నొర్సంవారిపల్లెలో ఉపాధి హామీ పథకంలో నిర్మించిన మినీ గోకులాలు ప్రారంభోత్సవంలో భాగంగా నిర్మించిన లబ్ధిదారు సారెడ్డి వెంకట సుబ్బమ్మ మినీ గోకులం ప్రారంభించిన జమ్మలమడుగు నియోజవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్…
ఓసిపి 2 లో విశ్రాంతి భవనం కోసం వినతి
జనం న్యూస్, జనవరి 12,పెద్దపల్లి జిల్లా ప్రతినిధి ఓసిపి 2 మైన్ నందు విశ్రాంతి భవనం సరిగా లేక ఆపరేటర్లు, కార్మికులు ఇబ్బంది పడుతున్నారని కార్మికులందరూ కలిసి గని ప్రాజెక్ట్ ఆఫీసర్ వెంకటరమణ, మేనేజర్ రామారావు , సంక్షేమ అధికారి మురళీ…