• September 13, 2025
  • 11 views
మోడీ గారి జన్మదిన వేడుకల కోసం 15 రోజుల కార్యక్రమాల రూపకల్పన

దౌల్తాబాద్, సెప్టెంబర్ 13 (జనం న్యూస్ చంటి): దౌల్తాబాద్ మండల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు పార్టీ సమావేశం జరిగింది. మండల పార్టీ అధ్యక్షులు దేవుడి లావణ్య నరసింహారెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి, జిల్లా అధ్యక్షులు బైరి…

  • September 13, 2025
  • 20 views
కొత్తగూడెంలో మతిస్థిమితం లేని వ్యక్తిని ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్‌కి తరలింపు

జనం న్యూస్ 13 సెప్టెంబర్( కొత్తగూడెం నియోజకవర్గం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన రహదారులపై గత నాలుగు నెలలుగా మతిస్థిమితం కోల్పోయి సంచరిస్తున్న వ్యక్తిని స్థానిక యూట్యూబ్ ఛానల్స్, స్వచ్ఛంద సంస్థల చొరవతో అన్నం సేవ ఫౌండేషన్ ఆదుకుంది.సోనుసూద్ ఫ్యాన్స్ అసోసియేషన్…

  • September 13, 2025
  • 15 views
కన్యాకుమారి జయంతి జనతా ఎక్స్ ప్రెస్ నిలుపుదల పై హర్ష్యం వ్యక్తం

జనం న్యూస్ నందలూరు అన్నమయ జిల్లా. దక్షిణ మధ్య రైల్వే డిప్యూటీ జనరల్ మేనేజర్ ఉదయ్ నాథ్ కోట్ల ని అలాగే దక్షణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ A శ్రీధర్ ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయి…

  • September 13, 2025
  • 11 views
హత్యాయత్నం కేసులో నిందితుడి అరెస్ట్

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. రాజంపేట ఏ ఎస్ పి మనోజ్ కుమార్ హెగ్డే ఆదేశాల మేరకు రాజంపేట రూరల్ ఇన్స్పెక్టర్ బి వి రమణ ఆధ్వర్యంలో ఈరోజు నందలూరు సబి ఇన్స్పెక్టర్ వి మల్లికార్జున్ రెడ్డి మరియు వారి…

  • September 13, 2025
  • 13 views
కుండాలేశ్వరం క్షేత్రానికి . బస్ ఏర్పాటు చెయ్యాలని భక్తులు

జనం న్యూస్ ” కాట్రేనికోన, సెప్టెంబర్ 12 : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలో కుండాలేశ్వర క్షేత్రానికి బస్ – ఏర్పాటు చేయాలనీ కుండాలేశ్వరంలో పార్వతి పరమేశ్వర ఆలయానికి వచ్చే భక్తులు ప్రభుత్వని కోరుతున్నారు. ప్రవచకులు కోటేశ్వరరావు…

  • September 13, 2025
  • 17 views
అదును దాటిన అందని యూరియా రైతుల కష్టాలు.

జనం న్యూస్ సెప్టెంబర్ 13, వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలోని పరిగి పట్టణంలోని అగ్రోస్ రైతు సేవా కేంద్రం సెంటర్ దగ్గర రైతులు యూరియా కోసం బారులు తీరినారు. మాకు అదును దాటుతున్న యూరియా చాలీచాలని ఇవ్వడం ద్వారా పంటలకు సరిపోవడం…

  • September 13, 2025
  • 16 views
పవిత్ర సిలువ కొండ జాతర మహోత్సవం..

జనం న్యూస్ 13 సెప్టెంబర్ వికారాబాద్ జిల్లా. వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం గట్టుపల్లి గ్రామంలో పవిత్ర సిలువకొండ పుణ్యక్షేత్రం యందు ఆదివారం 14-09-2025 నాడు జాతర కార్యక్రమం పరిగి విచారణ గురువులు ఆధ్వర్యంలో జరుగును. ఉదయం 9:00 గంటలకు పరిశుద్ధ…

  • September 13, 2025
  • 15 views
మద్యం సిండికేట్: అధికార నిర్లక్ష్యానికి ప్రతీక, ప్రజల పోరాటానికి పిలుపు”కురిమెళ్ళ శంకర్

తెలంగాణ జర్నలిస్ట్ మీడియా యూనియన్ జిల్లా అధ్యక్షులు జనం న్యూస్ సెప్టెంబర్ 12( కొత్తగూడెం నియోజకవర్గం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మద్యం సిండికేట్‌ దందా రోజురోజుకు విస్తరిస్తూ ప్రజలను దోచుకుంటోంది. అక్రమ బెల్టు షాపులు, గోడౌన్లు, లైసెన్స్‌ల దుర్వినియోగం – ఇవన్నీ…

  • September 13, 2025
  • 13 views
మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం

మహాముత్తారం సెప్టెంబర్ 13 జనం న్యూస్ .(రిపోర్టర్ ఓడేటి రాజేందర్ ) మహముత్తారం మండలంలోని నల్లగుంట మీనాజీపేట కిస్టాపూర్ గ్రామంలో గత కొన్ని సంవత్సరాల క్రితం నుండి ఎలక్ట్రికల్ పని చేస్తున్నటువంటి చిక్కుల రమేష్ ఇటీవల పురుగుల మందు తాగి ఆత్మహత్య…

  • September 13, 2025
  • 16 views
నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.

జనం న్యూస్ 13 సెప్టెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ గ్రూప్ వన్ పరీక్ష నిర్వహణలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ విఫలమైనందున… నైతిక బాధ్యత వహిస్తూ టీజీపీఎస్సీ చైర్మన్ రాజీనామా చేయాలి.…

Social Media Auto Publish Powered By : XYZScripts.com