ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ మండలాల నూతన కార్యవర్గం ఏర్పాటు
జనం న్యూస్ జూన్ 19:నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలం: నిజామాబాద్ జిల్లాలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో భాగంగా ఆర్మూర్ డివిజన్ పరిధిలోని ఎన్ని కల నిర్వాహణ అధికారి భూక్యా లక్ష్మన్ నాయక్ ఏ డి ఇ…
భూభారతిని రైతులందరూ వినియోగించుకోవాలి ఎమ్మార్వో చంద్ర శేఖర్
(జనం న్యూస్ చంటి జూన్ 19) దౌల్తాబాద్ మండల కేంద్రంలోని ముబారస్పూర్ గ్రామంలో భూభారతి నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో దౌల్తాబాద్ ఎమ్మార్వో చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ కానీ భూములు మరియు సాదా బై నామాలు మరియు పెండింగ్ లో…
ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ఎమ్మెల్సీ దండే విఠల్
పార్టీలకు అతీతంగా ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు ఎమ్మెల్సీ దండే విఠల్ జనం న్యూస్ జూన్ 19 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మున్సిపల్ వార్డు నెంబర్ 26 లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు…
.మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి పరామర్శ
జనం న్యూస్ జూన్ 19 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణా రెడ్డి వరంగల్ రూరల్ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బిఆర్ఎస్ పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి…
బదిలీ పై వెళుతున్న ఉపాధ్యాయులకు సన్మానం.
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ నందు విధులు నిర్వహిస్తు బదిలీపై వెళుతున్న ఉపాధ్యాయుని ప్రభుత్వ ఉపాధ్యాయిని ఉపాధ్యాయులకు ఘనంగా వీడ్కోలు సమవేశం స్థానిక ఉన్నత పాఠశాలలో ప్రధానో పాధ్యాయులు శ్రీనివాసులు,హైస్కూల్…
ఫోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలి – జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఐ.పి.ఎస్
రైతులను మోసం చేస్తూ నకిలీ విత్తనాలను విక్రయించే వారిపై ఉక్కు పాదం మోపాలి పోలీసులు మీ కోసం కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించాలని పోలీస్ అధికారులకు సూచించిన ఎస్పీ నెలవారీ నేర సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీ…
బహుజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డిప్యూటీ తహసిల్దార్ కి వినతి పత్రం అందచేత
జనం న్యూస్ జూన్ 19 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి పథకం గడువు పెంచాలని బహుజన సంక్షేమ సంఘం బి ఎస్ ఎస్ ఆధ్వర్యంలో శాయంపేట డిప్యూటీ తహసిల్దార్ కి…
తెలుగు సొసైటీ ఆఫ్ అమెరికా క్యాలిఫోర్నియా వారి ఆధ్వర్యంలో
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 19 రిపోర్టర్ సలికినీడి నాగు చిలకలూరిపేట మండల పరిధిలోని విద్యార్థిని విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేయడం జరిగింది, టెస్లా అధ్యక్షులు మల్లిక్ కేశవరాజు, మాజీ అధ్యక్షులు మురళి చందూరి, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు…
జాగృతి పోలీస్ కళా బృందం నిర్వహించిన సీఐ పి రంజిత్ రావు
జనం న్యూస్ జూన్ 19 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం జాగృతి పోలీస్ కళా బృందం, వరంగల్ నగర పొలీస్ కమీషనర్ శ్రీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు శాయంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని…