• June 30, 2025
  • 8 views
తెలంగాణ శాంతి యుత ఉద్యమకారుల ఫోరం

జనం న్యూస్ జూన్ 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల పోరం ఆధ్వర్యంలో శాంతియుత దీక్ష చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలిపినటువంటి నాయకులు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు (మాజీ…

  • June 30, 2025
  • 9 views
తమిళనాడులోని సేలం లో ఆర్యవైశ్య మహాసభ పొలిటికల్ వింగును ప్రారంభించిన ఏపీ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్

జనం న్యూస్ జూన్ 30 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఆర్యవైశ్యులు రాజకీయంగా పైకి రావాలి. భారతదేశంలోనే ఆర్యవైశ్యులకు అత్యున్నత స్థానం కల్పించిన నాయకుడు నారా చంద్రబాబునాయుడు గారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి కి పట్టు వస్త్రాలు సమర్పించిన…

  • June 30, 2025
  • 9 views
బీ.టీ. రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు

జుక్కల్ జూన్ 30 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో పలు గ్రామాల్లో బీటీ రోడ్ల నిర్మాణాలకు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారు శంకుస్థాపనలు చేయడం జరిగింది.. వీటి అంచనా విలువ సుమారు 6 కోట్ల 82…

  • June 30, 2025
  • 4 views
వానాకాలంలో చిరుధాన్యాల సాగులో మెళుకువల పట్ల రైతులకు అవగాహన కార్యక్రమం

జనం న్యూస్ జూలై 01(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం వ్యవసాయ శాస్త్రవేత్తలతో,రైతులకు జరిగే శిక్షణ కార్యక్రమంలో భాగంగా జరిగే రైతు నేస్తం (వీడియో కాన్ఫరెన్స్) లో భాగంగా నేడు ఉదయం 10 గంటలకు…

  • June 30, 2025
  • 8 views
కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ….

మద్నూర్ జూన్ 30 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం డోంగ్లి మండల కేంద్రంలోని ఇలేగావ్ గ్రామంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు సోమవారం నాడు జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు చేతులమీదుగా కళ్యాణ లక్ష్మి 8 చెక్కులు…

  • June 30, 2025
  • 6 views
ఉద్యోగికి ఉద్యోగ జీవితంలో పదవి విరమణ అనేది అనివార్యం

జనం న్యూస్ జూన్ 30 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయం నందు ఎస్సై దుర్గం రాజయ్య యొక్క పదవి విరమణ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఐపిఎస్ సోమవారం ఘనంగా నిర్వహించారు. పదవి…

  • June 30, 2025
  • 9 views
రోడ్డు నిర్వాసితులకుఅన్నింటికీ ఒకేసారి నష్టపరిహారం ఇవ్వాలని నిరసన

జనం న్యూస్,జూన్ 30,ఆచ్యుతాపురం: అనకాపల్లి-అచ్యుతాపురం రోడ్డు నిర్వాసితులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం స్థలాలు,ఇల్లు, షాపులకు అన్నింటికీ ఒకేసారి నష్టపరిహారం ఇవ్వాలని ఆర్డీవో కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా సిపిఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శి కోటేశ్వరావు మాట్లాడుతూ…

  • June 30, 2025
  • 5 views
పౌర హక్కులపై అవగాహన అవసరం

జనం న్యూస్ జూలై 01 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- సమాజంలో ఎవరి హక్కులకూ భంగం కల్గించొద్దని మునగాల మండల తహశీల్దార్ రామకృష్ణారెడ్డి అన్నారు. సోమవారం మునగాల మండల పరిధిలోని ముకుందాపురం గ్రామంలోని ఎస్సీ కాలనీలో పౌరహక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు.…

  • June 30, 2025
  • 7 views
పదవి విరమణ పొందిన ఉద్యోగికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు సన్మానం….

బిచ్కుంద జూన్ 30 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయంలో అటెండర్ గా పనిచేసిన నీరడి హనుమాన్లు నేటితో పదవి విరమణ పొందడంతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పుల్కల్ మాజీ సొసైటీ…

  • June 30, 2025
  • 8 views
రహదారులకు ఇరువైపుల స్వచ్చందంగా చిల్ల చెట్లను తొలగించిన ఉపాధ్యాయులు కశ్శెట్టి జగన్

జనం న్యూస్. తర్లుపాడు మండలం. జూన్ 30 తర్లుపాడు మండల కేంద్రం నుండి తుమ్మలచెరువు వెళ్లే రహదారి ముల్లకంపలతో ఇరువైపులా అల్లుకొని ఉంది. ప్రతినిత్యం ఈ దారిలో ఎంతోమంది ప్రయాణిస్తున్నారుఅంతేకాకుండా రాష్ట్రంలో ప్రసిద్ధి గాంచిన తుమ్మలచెరువు గ్రామం లో గల ఈద్గా…

Social Media Auto Publish Powered By : XYZScripts.com