కార్పొరేషన్ ఏర్పాటుతో పాల్వంచ మనుగడకి ఇబ్బంది ఉండదు.
అర్బన్ డెవలప్యామెంట్ అథారిటీ కూడా మరింత అభివృధి జరుగుతుంది. కొత్తగూడెం నియోజకవర్గంమార్చి 29 ( జనం న్యూస్) నియోజకవర్గంలో రోడ్, డ్రైన్ లేని గల్లి ఉండదు. 50కోట్లతో అమృత పీవీసీఎడ్యుకేషన్…యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ కేంద్రీయ విద్యాలయం సింగరేణి మోడల్ స్కూల్, ఉమెన్స్…
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే సమాజంలో మార్పులు..!
జనం న్యూస్ మార్చి 29(నడిగూడెం) తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే సమాజంలో పెను మార్పులు వచ్చాయని, పేదలకు సంక్షేమ పథకాలు లభించాయని తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షుడు దొంతగాని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం నడిగూడెం లో పార్టీ కార్యాలయం నందు పార్టీ…
మునగాల మండల ప్రజలందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు
జనం న్యూస్ మార్చి 30(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఉగాది వేడుకలు జరుపుకోవాలనీ డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యుడు తుమ్మ సతీష్ అన్నారు. మునగాల మండల ప్రజలందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. శనివారం మునగాల…
బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే కఠిన చర్యలు
జనం న్యూస్ మార్చి 29 నడిగూడెం మండల వ్యాప్తంగా గ్రామాలలో బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవని మందుబాబులకు మండల సబ్ ఇన్స్పెక్టర్ జి. అజయ్ కుమార్ హెచ్చరించారు. శనివారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ.. బహిరంగంగా…
నారాయణపురంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం
జనం న్యూస్ మార్చి 29(నడిగూడెం) నడిగూడెం మండలం లోని నారాయణపురం గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద సీసీ రోడ్డు నిర్మాణ పనులను పంచాయతీ కార్యదర్శి పృథ్వీ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కూలీలు వంద రోజుల పని…
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి – ఇద్దరికీ తీవ్ర గాయాలు
జనం న్యూస్ – మార్చి30- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా ఇద్దరికీ తీవ్ర గాయాలైన సంఘటన నాగార్జునసాగర్- హైదరాబాద్ ప్రధాన రహదారిపై సమ్మక్క సారక్క దెయ్యాలగండి మూలమలుపు వద్ద జరిగింది, పోలీసులు తెలిపిన…
షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు….. రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిహారం నిబంధనల ప్రకారం సకాలంలో అందించాలి సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్షించిన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమీషన్ చైర్మన్ జనం న్యూస్ , మార్చి 30, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి…
దామెర గ్రామ యువకులను బిజెపి పార్టీ లోకి ఆహ్వానం..
మండల పార్టీ అధ్యక్షులు మన్తుర్తి శ్రీకాంత్ యాదవ్. జనం న్యూస్ 29 మార్చి 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమార్ స్వామి రిపోర్టర్) ఎల్కతుర్తి మండలంలోని దామెర గ్రామ యువకులు మండల అధ్యక్షులు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో భారతీయ జనతా…
పార్లమెంటు కార్యాలయంలో టిడిపి 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
జనం న్యూస్ మార్చి 29 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ తెలుగుదేశం పార్టీ 43 వ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు అనకాపల్లి తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ కార్యాలయంలో ఈరోజు ఉదయం 10 గంటలకు ఎక్సైజ్ అనకాపల్లి జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు కొల్లు…
జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు: కలెక్టర్..!
నిజామాబాద్, మార్చి 29 జనంన్యూస్. జిల్లా ప్రజలకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో జిల్లా ప్రజలందరికి శుభాలు చేకూరాలని ఆకాంక్షించారు. తెలుగు నామాది నూతన సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో ఆనందోత్సాహాలు…