రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి.
జనం న్యూస్ జూలై 15 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం. ముమ్మిడివరం నగర పరిధిలో పల్లిపాలెం సెంటర్లో ఉన్న రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్ గృహమునందు ఈరోజు చెల్లి అశోక్…
ఇండియన్ రెడ్ క్రాస్ అసోసియేషన్ కార్యవర్గ సర్వసభ్య సమావేశం
చిలకలూరిపేట:ఇండియన్ రెడ్ క్రాస్ అసోసియేషన్ కార్యవర్గ సర్వ సభ్య సమావేశం ఈ నెల 20వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకు స్థానిక తహసిల్దార్ కార్యాలయ ప్రాంగణంలో వున్న రెడ్ క్రాస్ భవన్ లో నిర్వహిస్తున్నట్టు ఆ సంస్థ అధ్యక్షులు, మరియు…
చిలకలూరిపేటలో బీ శ్రీను నాయక్ జన్మదిన వేడుకలు
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జులై 15 రిపోర్టర్ సలికినీడి నాగు చిలకలూరిపేట లోని అమృత దాబా వద్ద చిలకలూరిపేటలోని పలువురు జర్నలిస్టులు, రాజకీయ నాయకులు ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బి శ్రీను నాయక్ జన్మదిన…
సాహిత్య ప్రస్థానంలో కొత్త కిరీటం.
జనo న్యూస్ ;15 జులై మంగళవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ; సిద్దిపేటకు చెందిన కథ రచయిత ఐతా చంద్రయ్య రచించిన పాయమాలు కథల సంపుటి పుస్తకావిష్కరణ హైదరాబాదులోని జాతీయ సాహిత్య పరిషత్ ప్రాంత మహాసభల్లో ముదిగొండ శివప్రసాద్, ఓలేటి పార్వతీశం,…
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ చొరవ చూపాలి జిల్లా ప్రధాన కార్యదర్శి మ్యాడ శ్రీధర్
జనo న్యూస్ ;15 జులై మంగళవారం:సిద్దిపేట నియోజికవర్గ ఇంచార్జి వై.రమేష్ ; సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని శనిగరం, రామచంద్రపురం, వింజపల్లి, వర్కోలు, కోహెడ, తంగేళ్ల పల్లి,సీసీ పల్లి, బస్వపూర్, సముద్రాల, గుండారెడ్డిపల్లి ప్రాథమిక,ఉన్నత పాఠశాలలో యస్టీయు ఉపాధ్యాయ సంఘం 15…
ఫీల్డ్ అసిస్టెంట్ మృతి
జనం న్యూస్, జూలై 15, చిలపల్లి గ్రామం, ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా. జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి, చింతలగట్టు నర్సిములు సంగారెడ్డి జిల్లా, ఝరాసంగం మండలం లోని, చిలపల్లి గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్, శివయ్య సోమవారం రాత్రి గుండెపోటుతో మృతి…
చంద్రబాబు నాయకత్వంతోనే పేదల జీవితాల్లో ఆర్థిక వృద్ధి ప్రత్తిపాటి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జులై 15 రిపోర్టర్ సలికినీడి నాగు పేదరిక నిర్మూలన కోసమే ముఖ్యమంత్రి పీ-4కు శ్రీకారం చుట్టారు గణపవరంలో తొలిఅడుగు కార్యక్రమంలో పాల్గొన్న ప్రత్తిపాటి, కొమ్మాలపాటి. పలు అభివృద్ధి పనులు ప్రారంభించి ఏడాది పాలనను ప్రజలకు…
గుడుంబా స్థావరంపై పోలీసుల దాడి – ఇద్దరు అరెస్ట్
జనం న్యూస్ జులై 15 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో తిర్యని పోలీస్టేషన్ పరిధిలోమంగళవారం ఉదయం నమ్మదగిన సమాచారం ఆధారంగా , ఎస్ఐ శ్రీకాంత్ సిబ్బందితో కలిసి ఇర్కపల్లి శివారులో గల గుడుంబా తయారీ స్థావరంపై ఆకస్మిక దాడి నిర్వహించారు. దర్యాప్తులో దర్వాజల…
జైశ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీరామ్ స్వామినే నమ ఈరోజు పోలిరెడ్డి పాలెం గ్రామం
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూలై 15 రిపోర్టర్ సలికినీడి నాగు ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నవారు దేవస్థానం ఈవో డి అశోక్ కుమార్ స్వామివారి యొక్క జన్మ నక్షత్రం పూర్వాభాద్ర నక్షత్రం పురస్కరించుకొని స్వామివారికి ఉదయం…
పేకాట స్థావరం పై దాడి నలుగురుపై కేసు నమోదు
జనం న్యూస్ జులై 15 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఆసిఫాబాద్ లోని బుందల్ ఘాట్ బ్రిడ్జి సమీపంలో పేకాట ఆడుతున్నట్టు విశ్వాసనీయ సమాచారం ఆధారంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో నలుగురు వ్యక్తులను టాస్క్ ఫోర్స్…