• May 16, 2025
  • 6 views
విద్యుత్ తీగలు తగిలి గేదెల మృతి

జనం న్యూస్ 16మే పెగడపల్లి ప్రతినిధి జగిత్యాల జిల్లాపెగడపల్లి మండలంలోని నంచర్ల గ్రామంలో గత రాత్రి ఈదురు గాలులతో వ్యవసాయ బావులకు వెళ్లే విద్యుత్ వైర్లపై చెట్టు పడి విద్యుత్ స్తంభాలు విరిగి కింద పడగా ఈరోజు ఉదయం అనుకోకుండా కొత్త…

  • May 16, 2025
  • 6 views
మున్సిపల్ అనుమతి ఉంటే నే ప్లెక్సీ ల యూనిట్ నిర్వాహకులు ఫ్లెక్సీ లు వేయాలి మున్సిపల్ కమిషనర్

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 16 రిపోర్టర్ సలికినీడి నాగరాజు లేకుంటే మున్సిపల్ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు-కమిషనర్ విచ్చలవిడిగా బ్యానర్లు, ఫ్లెక్సీ లు కడితే కఠిన చర్యలు కమిషనర్ చిలకలూరిపేట పట్టణం లో విచ్చలవిడిగా మున్సిపల్ అధికారులు…

  • May 16, 2025
  • 6 views
విజయ ‘సింధూరం’ కల్నల్ సోఫియా ఖురేషి పై అనుచిత వ్యాఖ్యలు

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 16 రిపోర్టర్ సలికినీడి నాగరాజు చేసిన బిజెపి మంత్రి విజయ్ షా బహిరంగ క్షమాపణ చెప్పాలి. రాష్ట్ర కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శి ఎం రాధాకృష్ణ డిమాండ్. కాశ్మీర్లోని పహల్గాములో అమాయకులను పొట్టన…

  • May 16, 2025
  • 6 views
జర్నలిజంలో సాలూరు వాసిరేగాన షణ్ముఖ రావు కు ఏ.యు. డాక్టరేట్

వైస్ చాన్సలర్ ఆచార్య. జి. పి రాజశేఖర్ నుంచి జర్నలిజం లోడాక్టరేట్ ఉత్తర్వులు అందుకుంటున్న రేగాన షణ్ముఖ రావు జనం న్యూస్ 16 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఆంధ్ర విశ్వవిద్యాలయం జర్న లిజం విభాగ పరిశోధక విద్యార్థి…

  • May 16, 2025
  • 15 views
నూకాంబిక అమ్మవారు మాల ధారణ భక్తులను సత్కరించిన ఎమ్మెల్యే రామకృష్ణ

జనం న్యూస్ మే 16 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ నూకాంబిక అమ్మవారు మాల ధారణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం జనసేన కార్యాలయంలో శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ ను సంఘ సభ్యులు కలుసుకొని శ్రీశ్రీశ్రీ నూకాంబిక అమ్మవారు జాతర…

  • May 16, 2025
  • 8 views
DCCB సిబ్బందికి జేసీ అభినందన

జనం న్యూస్ 16 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక గడచిన ఆర్థిక సంవత్సరంలో జిల్లా సహకార కేంద్ర బ్యాంక్‌ లాభాల బాట పట్టిందని బ్యాంక్‌ సీఈవో ఉమామహేశ్వరరావు తెలిపారు. DCCB పర్సన్‌ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్న JC సేతుమాధవన్‌ అధ్యక్షతన…

  • May 16, 2025
  • 8 views
జిల్లా వ్యాప్తంగా “ఈ-బీట్స్” విధానం అమలుతో పోలీసు గస్తీ పటిష్టం

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఐపిఎస్., జనం న్యూస్ 16 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జిల్లాలో నేరాలను నియంత్రించుటకు “ఈ-బీట్స్” విధానంను అమలు చేసి, పోలీసు గస్తీని మరింత పటిష్టంచేస్తున్నట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్…

  • May 16, 2025
  • 9 views
పరిపాలనలో పారదర్శకత, వేగవంతమైన సేవలకు “ఈ-ఆఫీస్”

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఐపిఎస్ జనం న్యూస్ 16 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జిల్లా పోలీసు కార్యాలయ పరిపాలనలో పారదర్శకతను, వేగవంతంమైన సేవలందించేందుకు “ఈ-ఆఫీస్”విధానాన్ని మరింత మెరుగ్గా అమలు చేసేందుకు జిల్లా పోలీసు కార్యాలయ…

  • May 16, 2025
  • 9 views
జాతీయ డెంగ్యూ దినోత్సవం

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్బంగా ర్యాలీ నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమం లో మండల వైద్యాధికారులు డాక్టర్ కె. శరత్ కమల్, డాక్టర్ డి.కార్తీక్ విశ్వనాధ్,సి.హెచ్.ఓ. వేంకటనారాయణ, పి.హెచ్. ఎన్.శైలజ, సూపెర్వైసర్ సునీల్,ఏ.ఎన్.ఏమ్స్,అమృతనాగలక్ష్మి ఆశాలు,…

  • May 16, 2025
  • 10 views
దౌల్తాబాద్ మండలం లింగరాజు పల్లి గ్రామంలో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించడం జరిగింది

(జనం న్యూస్ చంటి మే 16) ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల యొక్క ప్రాధాన్యతను తల్లిదండ్రులకు వివరించడం జరిగింది ప్రధాన ఉపాధ్యాయులు శ్రీకాంత్ మాట్లాడుతూ గ్రామంలో ఉన్నటువంటి పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాల లోనే అడ్మిషన్ చేయాలని సూచించడం జరిగింది అదేవిధంగా క్లస్టర్…

Social Media Auto Publish Powered By : XYZScripts.com