• August 31, 2025
  • 14 views
రైతులు నానో యూరియా లేదన్ని ఆందోళన చెందవద్దు వ్యవసాయ అధికారి గంగా జమున

జనం న్యూస్ ఆగష్టు 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం వర్షం కాలం సీజన్ కు గాను ఇప్పటివరకు పి ఎ సి ఎస్ , ఆగ్రోస్ రైతు సేవ కేంద్రాల ద్వారా, ఓ డి సి…

  • August 31, 2025
  • 36 views
మధుప్రియ పాల డైరీ కేంద్రంపై ప్రత్యేక పోలీసు అధికారుల దాడులు. 210 లీటర్ల కల్తీ నెయ్యి స్వాధీనం

జనం న్యూస్.ఆగస్టు30. సంగారెడ్డి జిల్లా.హత్నూర. మధుప్రియ డైరీ కేంద్రంపై ప్రత్యేక పోలీసుఅధికారుల బృందం శనివారం దాడులు నిర్వహించి210 లీటర్ల కల్తీ నెయ్యితో పాటు10 కిలోలనెయ్యి బకెట్లు.ఆరు30లీటర్ల పెద్దక్యాన్లు రెండు.కాటన్ మంచినూనె ప్యాకెట్లు కాన్ ఫ్లోర్ పౌడర్ టెస్టింగ్ సాల్ట్ బ్రేకింగ్ సోడాఇతర…

  • August 31, 2025
  • 11 views
కుల విచక్షణ అవగాహన సదస్సు – నిర్వహించిన గ్రామ సెక్రెటరీ.

జనం న్యూస్ 31 ఆగస్టు వికారాబాద్ జిల్లా. వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలో నిజాంపేట్ మేడిపల్లి గ్రామంలో ప్రభుత్వం ప్రతినెల 30 తేదీనాడు మండల పరిధిలో ఏదో ఒక గ్రామాన్ని సెలక్షన్ చేసి కుల విచక్షణ అనే అవగాహన సదస్సు…

  • August 31, 2025
  • 14 views
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి..!

జనంన్యూస్. 31. సిరికొండ. ప్రతినిధి. సీఎం రేవంత్ రెడ్డి కి నిజామాబాద్, రూరల్ నియోజకవర్గం లో సిరికొండ. ధర్పల్లి. వరద నష్టం గురించి వివరించిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. స్పందించిన సీఎం. వరద నష్టం ఎంత జరిగిందో అంచనా వేయాలని…

  • August 31, 2025
  • 14 views
ఎస్‌టి హక్కులు ఎవరూ తీసివేయలేరు

భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావ్ వ్యాఖ్యలకు గోర్ బంజారా హక్కుల సాధన సమితి సంఘం తీవ్ర వ్యతిరేకత. జనం న్యూస్ 31 ఆగస్టు వికారాబాద్ జిల్లా. తెలంగాణలో ఎస్‌టి జాబితా నుంచి కొన్ని వర్గాలను తొలగించాలని భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావ్ చేసిన వ్యాఖ్యలకు…

  • August 30, 2025
  • 23 views
అన్నదానం చేయడంతో ఎంతో సంతృప్తి కలిగింది

జనం న్యూస్ ఆగస్టు 30 నడిగూడెం మండలం లోని రత్నవరం గ్రామం లోని గ్రామ పంచాయతీ కార్యాలయం దగ్గర శ్రీ శివ గణేష్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద శనివారం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బంగా…

  • August 30, 2025
  • 18 views
నందలూరు మండలంలోని గొల్లపల్లి గ్రామంలో వినాయక చవితి సందడి

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా శనివారం గ్రామ దేవాలయంలో లడ్డూ ప్రసాదాన్ని వేలం వేశారు. ఈ సందర్భంలో గ్రామానికి చెందిన సంపతి గిరిబాబు భక్తి శ్రద్ధలతో లడ్డూను 70,500 రూపాయలుకు స్వాధీనం చేసుకున్నారు. గ్రామ…

  • August 30, 2025
  • 18 views
సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండండి – మెడికల్ క్యాంపులు నిర్వహించారు .

భీమారం మండలం, నర్సింగాపూర్ గ్రామపంచాయతీలో దురదలు దద్దుర్లు (ఎలర్జీ) ఎక్కువ ప్రభావితాన్ని చూపుతూనే ఉన్నాయి,సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించడానికి మెడికల్ క్యాంప్ నిర్వహించే ఆలోచన లేదు . ఈ మెడికల్ క్యాంపు గ్రామపంచాయతీలో ఏఎన్ఎంలు గాని ఆశా వర్కర్లు గాని…

  • August 30, 2025
  • 16 views
గోపాలమిత్ర సూపర్వైజర్ గా నర్సయ్య

జనం న్యూస్ 31ఆగష్టు పెగడపల్లి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లో గోపాలమిత్రగా పనిచేస్తున్న నర్సయ్య ను గోపాలమిత్రసూపర్వైజర్ గా ఎంపిక చేయడంపైఈరోజు తోటి గోపాలమిత్ర సభ్యులు మరియు పశు వైద్య సిబ్బంది ఘనంగా సన్మానం చేశారు.ఇట్టి కార్యక్రమంలో వి ఏ…

  • August 30, 2025
  • 17 views
పలు రాజకీయ పార్టీలతో సమావేశం.

జనం న్యూస్ 30 ఆగష్టు పెగడపల్లి. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లోని స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయములో మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఏ శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన అన్ని రాజకీయ పార్టీల మండల స్థాయి అధ్యక్షులు కార్యదర్శిలు…

Social Media Auto Publish Powered By : XYZScripts.com