పౌర హక్కులపై అవగాహన అవసరం
జనం న్యూస్ జూలై 01 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- సమాజంలో ఎవరి హక్కులకూ భంగం కల్గించొద్దని మునగాల మండల తహశీల్దార్ రామకృష్ణారెడ్డి అన్నారు. సోమవారం మునగాల మండల పరిధిలోని ముకుందాపురం గ్రామంలోని ఎస్సీ కాలనీలో పౌరహక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు.…
పదవి విరమణ పొందిన ఉద్యోగికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు సన్మానం….
బిచ్కుంద జూన్ 30 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయంలో అటెండర్ గా పనిచేసిన నీరడి హనుమాన్లు నేటితో పదవి విరమణ పొందడంతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పుల్కల్ మాజీ సొసైటీ…
రహదారులకు ఇరువైపుల స్వచ్చందంగా చిల్ల చెట్లను తొలగించిన ఉపాధ్యాయులు కశ్శెట్టి జగన్
జనం న్యూస్. తర్లుపాడు మండలం. జూన్ 30 తర్లుపాడు మండల కేంద్రం నుండి తుమ్మలచెరువు వెళ్లే రహదారి ముల్లకంపలతో ఇరువైపులా అల్లుకొని ఉంది. ప్రతినిత్యం ఈ దారిలో ఎంతోమంది ప్రయాణిస్తున్నారుఅంతేకాకుండా రాష్ట్రంలో ప్రసిద్ధి గాంచిన తుమ్మలచెరువు గ్రామం లో గల ఈద్గా…
నందికొండ నూతన మున్సిపల్ కమిషనర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన గురులింగం
జనం న్యూస్ – జూన్ 30- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ నూతన మున్సిపల్ కమిషనర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన గురులింగం,సంగారెడ్డి జిల్లా జోగిపేట మున్సిపల్ కమిషనర్ గా విధులు నిర్వహించి బదిలీపై నందికొండ మున్సిపాలిటీ…
తిరుమల తిరుపతి శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న దాసరి రాహుల్ ప్రదీప్. తెల్ల హరికృష్ణ
జనం న్యూస్ జూన్ 30 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఆంధ్రప్రభ తెలుగు దినపత్రిక కూకట్ పల్లి జూన్ ఇంచార్జ్ దాసరి రాహుల్ ప్రదీప్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకోవడం జరిగింది, వారితో పాటు తెలంగాణ…
ఉపాధి హామీ లో జరుగుతున్న అవినీతి పై విచారణ జరిపించాలి.
ఒంగోలు ప్రతినిధి, జూన్ 30 (జనం న్యూస్): వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో, పంచాయతీ రాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు వెన్నపూస రవీంద్రా రెడ్డి ఆదేశాలతో కూటమి ప్రభుత్వానికి పలు డిమాండ్ లతో కూడిన…
అండర్ 14 అథ్లెటిక్స్ రాష్ట్రస్థాయి జట్టుకు ఎంపికైన సెయింట్ జోసెఫ్ హై స్కూల్ విద్యార్థులు
జనం న్యూస్- జూన్ 30- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని సెయింట్ జోసెఫ్ హై స్కూల్ విద్యార్థులు ఈనెల 29వ తేదీన నల్లగొండ మేకల అభినవ్ స్టేడియంలో జరిగిన జిల్లా స్థాయి అండర్ 14 విభాగంలో పి…
నాగారం నూతన సీఐగా డి నాగేశ్వరరావు
జనం న్యూస్ జూన్(30) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నాగారం మండలం డి నాగేశ్వరరావు సోమవారం నాడు బాధ్యతలు చేపట్టినారు. నాగారం మండలం సిఐ గా నిధులు నిర్వహించిన రఘువీర్ రెడ్డిని హైదరాబాద్ ఐజి కార్యాలయం కు బదిలీ చేశారు. సిఐ…
బిజెపి తెలంగాణ రాష్ట్ర రధసారధిగా నారపరాజు రామచందర్రావు
జనం న్యూస్ జూన్ 30 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ బిజెపి రాజానగరం అసెంబ్లీ కన్వీనర్ నీరు కొండ వీరన్న చౌదరి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలోఈరోజు నామినేషన్లు స్వీకరణ కార్యక్రమంలో,ఇతరులు ఎవ్వరూ నామినేషన్…
పదవివిరమణ పొందిన వార్డ్ ఆఫీసర్ నిరంజన్ కు ఘన సన్మానం
జనం న్యూస్- జూన్ 30- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ లో వార్డ్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తూ సోమవారంతో ఉద్యోగ విరమణ పొందిన మహమ్మద్ నిరంజన్ ను రెవెన్యూ, మున్సిపల్ శాఖ సిబ్బంది ఘనంగా సన్మానించారు.…