• August 30, 2025
  • 31 views
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం.రిపోర్టర్ బాలాజీ.

జనం న్యూస్. తేదీ 30-8-2025. మొక్కలు నాటుదాం పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం సామాజిక బాధ్యతతో పాల్వంచ డిఎస్పి సతీష్ కుమార్ ప్రతి ఒక్కరం ఒక మొక్క నాటుదాం పాల్వంచ మండలం గుడిపాడు గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం లో…

  • August 30, 2025
  • 15 views
50,000 వేలు రూపాయలు పలికిన టీవీపురం లడ్డు

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలంలోని టివిపురం గ్రామంలో భాస్కర్ యాదవ్ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్బంగా ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం దగ్గర 5 కేజీల లడ్డుని వేలంపాటలో 50,000 వేల రూపాయలకి గోగుల శ్రీనివాసులు s/o…

  • August 30, 2025
  • 23 views
గణేశ్ఉత్సవకమిటీ అధ్యక్షులుగా ఏకగ్రీవంగాఎన్నికైన కాసుశ్రీనివాస్

జనం న్యూస్ ఆగస్టు 30 ముమ్మిడివరం ప్రతినిధి ఘనంగా సన్మానించిన నాగార్జున స్ట్రీట్ బాలగణపతి సంఘ సభ్యులు రాజోలు నాగార్జున స్ట్రీట్ లో ఉన్న బాలగణపతి సంఘం వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రాజోలు తాలూకా గణేష్ నిమజ్జన కమిటీ అధ్యక్షులుగా…

  • August 30, 2025
  • 14 views
ఈరోజు ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఆధ్వర్యంలో జరిగిన

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 30 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 భారతీయ జనతా పార్టీ స్ఫూర్తి అనే పేరుతో విముక్త జాతుల, సంచార జాతుల భారీ బహిరంగ సభ కు ఆహ్వాన కమిటీ సభ్యునిగా హాజరై…

  • August 30, 2025
  • 16 views
అతిథి అధ్యాపకుల కొరకు దరఖాస్తుల ఆహ్వానం….

బిచ్కుంద ఆగస్టు 30 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ బిచ్కుంద లోని ఖాళీగా ఉన్న పోస్టులను అతిథి అధ్యాపకులతో భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ…

  • August 30, 2025
  • 14 views
విద్యార్థులకు హెచ్ఐవి/ ఎయిడ్స్ మరియు మాదక ద్రవ్యాలు పై లింక్ వర్కర్ స్కిమ్ ద్వారా అవగాహన కార్యక్రమం

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 30 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ సంస్థ ఆదేశాలు మేరకు, గుంటూరు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ సంస్థ (దిశ )…

  • August 30, 2025
  • 19 views
బాబు కడితే ఇల్లా.. జగన్ కడితే ప్యాలెసా?: నెమలిదిన్నె

వైసీపీ నేత, వైసీపీ స్టేట్ యూత్ విభాగం సెక్రటరీ నెమలిదిన్నెచెన్నారెడ్డి. బేస్తవారిపేట ప్రతినిధి, ఆగష్టు 30 (జనం న్యూస్):- ఏపీ: రుషికొండలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డ్రామాలాడారని వైసీపీ నేత, నెమలిదిన్నె చెన్నారెడ్డి మండిపడ్డారు. సీలింగ్ కట్ చేసి, అక్కడ…

  • August 30, 2025
  • 15 views
కోటంరెడ్డి.. శ్రీకాంత్‌ పెరోల్‌ డైవర్షన్‌ కోసం మాస్టర్‌ ప్లాన్‌..!!

వైసీపీ నేత, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్, వైసీపీ స్టేట్ యూత్ విభాగం సెక్రటరీ నెమలిదిన్నె చెన్నారెడ్డి. ఏపీ స్టేట్ బ్యూరో, ఆగష్టు 30 (జనం న్యూస్): నెల్లూరులో రౌడీ షీటర్స్‌, ముఠాలను పెంచి పోషించింది కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కాదా? అని…

  • August 30, 2025
  • 26 views
కామ్రేడ్ దాసరి దుర్గాప్రసాద్ దశదినకర్మలకు సిపిఐ నాయకుల నివాళులు

భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 30: జనం న్యూస్ సిపిఐ కొత్తగూడెం టౌన్ కార్యవర్గ సభ్యులు, అంగన్వాడి వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు గోనె మణీ సురేష్ గారి బావ కామ్రేడ్ దాసరి దుర్గాప్రసాద్ దశదినకర్మలు శనివారం కొత్తగూడెం గాజులరాజం బస్తీలోని హనుమాన్…

  • August 30, 2025
  • 13 views
ముంపుకు గురైన గ్రామాల్లో ప్రజలను తక్షణమే ఆదుకోవాలి..!

జనంన్యూస్. 30.సిరికొండ. ప్రతినిధి. నిత్యావసర సామాగ్రి, ఆహార పదార్తలను వెంటనే అందించాలి. సిపిఐ(ఎంఎల్)మాస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి. ప్రభాకర్ డిమాండ్.అతివృష్టితో కురిసిన వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రతి పేద కుటుంబాన్ని యుద్ధ ప్రతిపాదికన ప్రభుత్వం ఆదుకోవాలని,ముంపుకు గురైన…

Social Media Auto Publish Powered By : XYZScripts.com