మాదిగలకు అన్యాయం చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
జనం న్యూస్ మార్చి 13 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఎస్సీ వర్గీకరణ లో మాదిగలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తున్నారని ఎమ్మార్పీఎస్ మండల స్టీరింగ్ కమిటీ చైర్మన్ మాదిగ…
స్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంను సందర్శించిన డిఇఓ వాసంతిక
జనం న్యూస్ మార్చి 13 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని గోవిందా పురం గ్రామ శివారులో గల కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంను జిల్లా విద్యాశాఖాధికారి డి.వాసంతి సందర్శించారు. 10 వ తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలను,…
పక్కా సమాచారంతో 70.100 కిలోల గంజాయిని పట్టేసిన పోలీసులు
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్. జనం న్యూస్ 13 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా ఎస్.కోట పోలీసు స్టేషను పరిధిలోని బొడ్డవర చెక్ పోస్టు వద్ద పోలీసులు మార్చి 12న పక్కా సమాచారంతో…
సారా రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేయాలి”
జనం న్యూస్ 13 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక సారా రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేయాలని అధికారులను కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో నాటుసారా నిర్మూలన సమన్వయ సమావేశాన్ని బుధవారం…
మారుమూలప్రాంతామున పుట్టితనసాటిన రైతు బిడ్డ
గ్రూప్-2రాష్ట్రస్తాయి ఫలితాలలో6వర్యాంక్ సాధించిన- ఎర్రా అఖిల్జనం న్యూస్ మార్చి 12:నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలము :ఇటీవలగ్రూప్ -2 రాత పరీక్షల ఫలితాలనుతెలంగాణపబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన ఫలితాలలో దోంచందా గ్రామానికి చెందినఎర్రారాజేందర్ విజయలక్ష్మి కుమారుడుఎర్రా అఖిల్ 430.807 మార్కులు సాధించి రాష్ట్ర…
గంజాయిపై పోలీసుల ప్రత్యేక దృష్టికి అభినందన:బీజేపీ
జనం న్యూస్ 13 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ను బీజేపీ జిల్లా అధ్యక్షుడు పి.రాజేష్ వర్మ ఎస్పీ కార్యాలయంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో శాంతి భద్రతలు, గంజాయి నియంత్రణలో జిల్లా…
షాపుల షట్టర్లు పగులగొట్టి చోరీలకు పాల్పడిన ముఠా అరెస్టు-బొబ్బిలి డిఎస్పీ జి.భవ్య రెడ్డి
జనం న్యూస్ 13 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా గజపతినగరం పట్టణంలో ఇటీవల వరుసగా మూడు చోట్ల షాపుల షట్టర్లు పగులగొట్టి నిందితులు నేరాలకు పాల్పడగా, గజపతినగరం పోలీసులు కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారని…
గిరిజన హాస్టల్ వర్కర్ల సమస్యల పరిస్కారం కై జిల్లా కలెక్టరేట్ ఎదుట సమ్మె
జనం న్యూస్ మార్చ్ 12 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న డైలీవేజ్ & ఔట్సోర్సింగ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా నలుమూలల నుండి వర్కర్లు ఈ…
నేడు హోలీ పండుగను ప్రశాంతంగా నిర్వహించుకోవాలి
మండల ప్రజలు హోలీ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్సై ప్రవీణ్ కుమార్ జనం న్యూస్ మార్చి 14(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) నేడు మండల ప్రజలు హోలీ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని మునగాల మండల ఎస్సై ప్రవీణ్ కుమార్ గురువారం…
మారుమూలప్రాంతామున పుట్టితనసాటిన రైతు బిడ్డ
2రాష్ట్రస్తాయి ఫలితాలలో6వర్యాంక్ సాధించిన- ఎర్ర అనిల్జనం న్యూస్ మార్చి 12:నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలము :ఇటీవలగ్రూప్ -2 రాత పరీక్షల ఫలితాలనుతెలంగాణపబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన ఫలితాలలో దోంచందా గ్రామానికి చెందిన ఎర్ర రాజేందర్ విజయలక్ష్మి కుమారుడు ఎర్ర అనిల్ 430.807…