జమ్మికుంట లో మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించిన ఎంఈఓ హేమలత
జనం న్యూస్ // మార్చ్ // 7 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జమ్మికుంట మండలంలోని( ఏం ఇ ఓ )ఆఫీస్ లో జమ్మికుంట మండలంలో పనిచేస్తున్న మహిళ ఉపాధ్యాయులను హేమలత (ఎం ఈ…
సెంటు పట్టాల పంపిణీ, టిడ్కో ఇళ్ల కేటాయింపులో చేసిన అవినీతే వైసీపీని 11 స్థానాలకు పరిమితం చేసింది ప్రత్తిపాటి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 7 రిపోర్టర్ సలికినిడి నాగరాజు చిలకలూరిపేట నుంచి ప్రాతినిధ్యం వహించిన వైసీపీమంత్రి అవినీతిపై సొంత పార్టీ వారే కోర్టులను ఆశ్రయించారు ప్రత్తిపాటి. సెంటు పట్టాలు.ఇళ్ల కేటాయింపు సహా అన్నిమార్గాల్లో అవినీతికి పాల్పడిన చరిత్ర…
కూకట్ పల్లి సుమిత్రా నగర్ కనకదుర్గ దేవాలయం లో శ్రీ సీతారాముల వారి కళ్యా ణార్ధం చేసే గోటి తలంబ్రాలు కార్యక్రమం
జనం న్యూస్ మార్చి7 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి భద్రాచలం లో జరిగే శ్రీ సీతారాముల వారి కళ్యాణార్థం చేసే గోటి తలంబ్రాల వడ్లను చేతితో వలిచి ఆ బియ్యంను శ్రీ సీతారాముల వారి కళ్యాణంలో తలంబ్రాలుగా సమర్పిస్తాము ఈ దైవ…
నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ సదయ్య
జనం న్యూస్ మార్చి 7 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని తహరాపూర్ గ్రామ కేతిపల్లి చొక్కా రెడ్డి లావణ్య దంపతుల పుత్రిక వర్షిణీ రెడ్డి యశ్వంత్ రెడ్డి ల వివాహము హనుమకొండ లోని పొద్దుటూరి జ్యువెలర్స్ గార్డెన్స్…
జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 7 రిపోర్టర్ సలికినిడి నాగరాజు కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయంలోఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం మరియు…
మహిళా దినోత్సవం సందర్భంగా ఎస్ బి ఐ బ్యాంకులో హెల్త్ క్యాంప్
జనం న్యూస్ -మార్చి 8- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:-నాగార్జునసాగర్ పైలాన్ కాలనీలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని హెల్త్ క్యాంప్ నిర్వహించినట్లుగా బ్యాంకు మేనేజర్ అశోక్ కుమార్ తెలిపారు, ఈ సందర్భంగా…
మహిళలు బాలికలు పట్ల వివక్షతలేని సమాజాన్ని రూపొందించడంలో ప్రతి ఒక్కరు కృషి చేయాలి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 7 రిపోర్టర్ సలికినిడి నాగరాజు మహిళలపై దాడులు అరికట్టడంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని మహిళా చట్టాల పరిరక్షణ కొరకై కృషి చేయాలని కొరిసపాడు ప్రాజెక్ట్ మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి…
ఇంజనియర్ డివిజన్ గజ్వేల్ నీటి పారుదల శాఖ అధికారులు చాందీరాము, శ్రీధర్ కు వినతి పత్రం అందజేత
జనం న్యూస్, మార్చ్8( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) జగదేవపూర్ భూగర్భ జలాలు అడుగంటడంతో బోరు బావుల్లో నీళ్లు రాక పంటలు ఎండిపోతున్నాయని గత ( బి ఆర్ ఎస్) ప్రభుత్వము,పూర్తి స్థాయిలో నిర్మాణం చేయకపోవడం పక్కనే,కలువలు…
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం….
బిచ్కుంద మార్చ్ 7 జనం న్యూస్ (జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్వయం ప్రతిపత్తి నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవం మరియు ఉన్నత విద్యాశాఖ ఆదేశాల మేరకు లోకమాత…
జన్ ఔషధి దివస్ 2025 ఆరోగ్యకరమైన భవిష్యత్తు నాణ్యమైన మందులు..
జనం న్యూస్ // మార్చ్ // 7 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. ప్రతి సంవత్సరం ఈ పథకం గురించి అవగాహన పెంచడానికి మరియు జనరిక్ ఔషధాల వాడకాన్ని ప్రోత్సహించడానికి మార్చి 7వ తేదీని ‘జన్ ఔషధి దివస్’గా జరుపుకుంటారు,మార్చి…