లైసెన్స్ ఉంటే ఎవరినైనా చంపేయవచ్చు
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 28 రిపోర్టర్ సలికినీడి నాగు యడ్లపాడు మండలంలోని శ్రీలక్ష్మి మెడికల్ షాపులో వైద్యం పేరుతో పేద, బడుగు బలహీన వర్గాల ప్రజల జీవితాలతో చెలగాటంవాడుతున్నారు.ఇటీవల బాలిక నిండు ప్రాణం బలిగొన్న సంఘటన జరిగింది..…
ఉచితనట్టల మందుల పంపిణీ కార్యక్రమం లో పాల్గొన్న ఎడిఎ రమేష్
జనం న్యూస్. తర్లుపాడు మండలం. జూన్ 28 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశు సంవర్ధక శాఖ వారి ఆధ్వర్యంలో జూన్ నెల 26/6/25 నుంచి 10/7/25 వరకు తర్లుపాడు మండలంలోని గొర్రెలు మరియు మేకలకి ఉచిత నట్టల నివారణ మందులు పంపిణీ కార్యక్రమంలో…
ప్రజల తరఫున పోరాడతాం.. కూటమిని నిలదీస్తాం
చంద్రబాబు, పవన్లపై మాజీ ఎంపీపీ, స్టేట్ ఆర్టీఐ విభాగం జనరల్ సెక్రటరీ కడప వంశీధర్ రెడ్డి ఫైర్. గిద్దలూరు ప్రతినిధి, జూన్ 28 (జనం న్యూస్): గిద్దలూరు: కూటమి ప్రభుత్వం చేసిన మోసాలపై ప్రజల తరఫున మేము పోరాడతామని మాజీ ఎంపీపీ…
పదవతరగతి ఫలితాలలో మంచి మార్కులు సాధించిన విద్యార్థినికి సత్కారం
జనం న్యూస్. తర్లుపాడు మండలం. జూన్ 28 తర్లుపాడు మండలం మీర్జెపేట గ్రామం లో గల జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి ఫలితాలలో మంచి మార్కులు సాధించి పాఠశాల మొదటి ర్యాంక్ సాధించిన పెరికే మమత ను సేవ స్వచ్చంద…
ఈరోజు దౌల్తాబాద్ మండల పలు గ్రామాలలో ఇందిరమ్మ పూజ కార్యక్రమంలో పాల్గొన్న దుబ్బాక ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి
(జనం న్యూస్ చంటి జూన్ 28) సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలోని ఈరోజు ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజ కార్యక్రమం పడాల రాములు ఆధ్వర్యంలో ఈరోజు పలు గ్రామాలలో తిరుమలాపూర్. దీపాయం పల్లి. గొడుగుపల్లి. ఇందుప్రియల్ పలు గ్రామాలలో పాల్గొనడం…
టీడీపీ నేతలను నిలదీయండి:
వైసీపీ స్టేట్ ఆర్టీఐ విభాగం జనరల్ సెక్రటరీ మాజీ ఎంపీపీ కడప వంశీధర్ రెడ్డి. బేస్తవారిపేట ప్రతినిధి, జూన్ 28 (జనం న్యూస్): ఏపీ: టీడీపీ నేతలు ఇళ్లకి వచ్చినప్పుడు వాళ్లిచ్చిన హామీల అమలుపై ప్రజలు నిలదీయాలని వైసీపీ నేత కడప…
పీజేఆర్ పేరును ఫ్లై ఓవర్ కు పెట్టడం అభినందనీయం
ఈ ప్రాంత అభివృద్ధికి పీజేఆర్ ఎనలేని కృషి చేశారు నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు కూకట్ పల్లి కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి జనం న్యూస్ జూన్ 28 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి…
ప్రభుత్వ పాఠశాలలలో PDSU విద్యార్థి సంఘం సర్వే..!
జనంన్యూస్. 28.సిరికొండ.ప్రతినిధి. ప్రభుత్వ విద్య సంస్థలలో పిడి ఎస్ యూ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు లో భాగంగా. నిజామాబాదు. రూరల్. నియోజకవర్గం లోని సిరికొండ మండలం కొండాపూర్ గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో PDSU మండల కమిటీ ఆధ్వర్యంలో సర్వే…
అధికారులను కలిసిన బంజారా సంఘ నాయకులు..!
జనంన్యూస్. 28.సిరికొండ. ప్రతినిధి. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం లోని సిరికొండ మండలం లోని నూతనంగా సిరికొండ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం అధ్యక్షులు గా బాదావత్ రూప్ సింగ్ మరియు కార్యదర్శి రవి నాయక్ ఎన్నికైన సందర్భంగా. సిరికొండ. పలువురు…
మానవతా దృక్పథం చాటుకున్న మహేష్…
జనం న్యూస్,జూన్ 29 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) జగదేవపూర్ మండల పరిధిలోని కొండాపూర్ గ్రామానికి చెందిన తిగుల్ల రాజు వారం రోజుల క్రితం అప్పుల బాధ తో ఆత్మహత్య చేసుకున్నాడు, కష్ట కాలం లో ఉన్న…