పాశమైలారం సిగాచి పారిశ్రామిక వాడలో రియాక్టర్ పేలి భారీ అగ్నిప్రమాదం
జనం న్యూస్ జూన్ 30 సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం పాశ మైలారం పారిశ్రామికవాడలో సోమవారం ఉదయం సిగాచి కెమికల్స్ భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. సిగాచి కెమికల్స్…
బొల్లా బాలిరెడ్డి 84వ జన్మదిన వేడుకలు..
జూలై 1వ తారీఖున వైసీపీ సీనియర్ నాయకులు బొల్లా బాలిరెడ్డి జన్మదిన వేడుకలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గిద్దలూరు నియోజకవర్గం పబ్లిసిటీ విభాగం అధ్యక్షులు బొల్లా బాలిరెడ్డి. ఆరు మండలాల మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షులు బాలిరెడ్డి. బేస్తవారిపేట ప్రతినిధి,…
పోరాటం ఆపకపోతే..భార్య, బిడ్డలను చంపేస్తామన్నారు
జనం న్యూస్ 30 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఎస్.కోట మండలంలోని ముసిడిపల్లి గ్రామానికి చెందిన జిందాల్ నిర్వాసీతుడు సన్యాసిరావుపై శనివారం దాడి జరిగిన విషయం తెలిసిందే. జిందాల్ పోరాటంపై విశాఖలోని న్యాయవాదిని కలిసి తిరిగి ఇంటికి వస్తుండగా…
ఎస్.ఐ మురళి దౌర్జన్యంపై చర్యలు తీసుకోండి*- జర్నలిస్ట్ నాయుడుకు సంఘీభావం తెలిపిన అయ్యప్పనగర్ కాలనీవాసులు
జనం న్యూస్ 30 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక సీనియర్ జర్నలిస్ట్, 10టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎం.ఎం.ఎల్.నాయుడుపై విజయనగరం టూ టౌన్ ఎస్.ఐ మురళి చేసిన దౌర్జన్యాన్ని పూల్ బాగ్ అయ్యప్పనగర్ కాలనీ పోరాట సమితి తీవ్రంగా ఖండించింది.…
చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు: కోలగట్ల
జనం న్యూస్ 30 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఎన్నికల ముందు ప్రజలను మభ్య పెట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించారని మాజీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి విమర్శించారు. ఏడాది పాలనలో ప్రజా…
గొట్లాంలో గంజాయితో నలుగురు అరెస్ట్: సీఐ
జనం న్యూస్ 30 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక బొండపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గొట్లాం బైపాస్ రోడ్డు జంక్షన్ వద్ద గంజాయితో నలుగురు పట్టుబడినట్లు ఎస్ఐ మహేశ్ శనివారం తెలిపారు. పట్టుబడిన వారిలో పార్వతీపురం మన్యం జిల్లా…
ఫర్టిలైజర్ షాప్ లో కాలం చెల్లిన మందులు షాప్ యాజమాని పై కేసు
జనం న్యూస్ జూన్ 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం వ్యవసాయ అధికారి గంగా జమున ఫర్టిలైజర్ పెస్టిసైడ్ షాప్ లు తనిఖీలు చేయగా మండలం లోని పత్తిపాక గ్రామంలో మల్లికార్జున ఫర్టిలైజర్ పెస్టిసైడ్ షాప్ యజమాని…
ఈరోజు దౌల్తాబాద్ మండల పలు గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్ల పూజ కార్యక్రమంలో పాల్గొన్న దుబ్బాక ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి
(జనం న్యూస్ చంటి జూన్ 28) సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలోని ఈరోజు ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజ కార్యక్రమం పడాల రాములు ఆధ్వర్యంలో ఈరోజు పలు గ్రామాలలో తిరుమలాపూర్. దీపాయం పల్లి. గొడుగుపల్లి. ఇందుప్రియల్ పలు గ్రామాలలో పాల్గొనడం…
గచ్చిబౌలి ఫ్లై ఓవర్ కు పి జె ఆర్ పెరు పెట్టడం పట్ల హర్ష వ్యక్తం. కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు మాజీ వార్డ్ మెంబర్ స్వరూప గౌడ్
జనం న్యూస్ జూన్ 28 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కొండాపూర్ నుండి గచ్చిబౌలి ఫ్లైఓవర్ కు దివంగత కార్మిక నేత మాజీ కార్మిక శాఖ మంత్రి మాజీ సిఎల్పి నేత పబ్బత్ రెడ్డి జనార్దన్ రెడ్డి పేరు పెట్టడం వల్ల…
ఈరోజు దౌల్తాబాద్ మండల పలు గ్రామాలలో ఇందిరమ్మ పూజ కార్యక్రమంలో పాల్గొన్న దుబ్బాక ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి
(జనం న్యూస్ చంటి జూన్ 28) సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలోని ఈరోజు ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజ కార్యక్రమం పడాల రాములు ఆధ్వర్యంలో ఈరోజు పలు గ్రామాలలో తిరుమలాపూర్. దీపాయం పల్లి. గొడుగుపల్లి. ఇందుప్రియల్ పలు గ్రామాలలో పాల్గొనడం…