• February 27, 2025
  • 25 views
నాగార్జునసాగర్ లో ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

జనం న్యూస్ -ఫిబ్రవరి 28- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్: నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన ఉపాధ్యాయ పట్టభద్రుల ఎన్నిక సజావుగా సాగింది, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో పోలింగ్ ముగిసే సమయం…

  • February 27, 2025
  • 49 views
ఓటు హక్కును వినియోగించుకున్న …. రాజానగరం అసెంబ్లీ కన్వీనర్ వీరన్న చౌదరి

జనం న్యూస్ ఫిబ్రవరి 27 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ తూర్పుగోదావరి జిల్లా రాజనగరం మండల కేంద్రంలోని ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో భాగంగా గురువారం నాడు జిల్లా పరిషత్ పాఠశాలలో పట్ట భద్రుల ఎమ్మెల్సీ ఓటును రాజనగరం భారతీయ జనతా పార్టీ…

  • February 27, 2025
  • 30 views
ఓటు హక్కును వినియోగించుకున్న …. రాజానగరం అసెంబ్లీ కన్వీనర్ వీరన్న చౌదరి

జనం న్యూస్ ఫిబ్రవరి 27 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ తూర్పుగోదావరి జిల్లా రాజనగరం మండల కేంద్రంలోని ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో భాగంగా గురువారం నాడు జిల్లా పరిషత్ పాఠశాలలో పట్ట భద్రుల ఎమ్మెల్సీ ఓటును రాజనగరం భారతీయ జనతా పార్టీ…

  • February 27, 2025
  • 28 views
వాయు లింగేశ్వర ఆలయంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం

జనం న్యూస్ -ఫిబ్రవరి 28- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్: నందికొండ మున్సిపాలిటీ నాగార్జునసాగర్ పైలాన్ కాలనీ 9వ వార్డు పరిధిలో బీసీ కాలనీలో వాయు లింగేశ్వర దేవాలయంలో గురువారం నాడు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని దేవాలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో…

  • February 27, 2025
  • 30 views
నర్సరీ బిల్లులు రాక –అప్పులపాలైన మహిళా సంఘాలు

జనం న్యూస్- ఫిబ్రవరి 28- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా మహిళలకు చేయూతనిస్తూ మహిళ సంఘాలను అభివృద్ధి చేసి , మహిళలను సంపన్నులుగా మార్చాలనే లక్ష్యంతో మహిళా సంఘాలకు కేటాయించిన నర్సరీ…

  • February 27, 2025
  • 24 views
ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ జెడ్పిటిసి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్…

బిచ్కుంద ఫిబ్రవరి 27 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో భాగంగా గురువారం నాడు బిచ్కుంద బాలికల పాఠశాలలో పట్ట భద్రుల ఎమ్మెల్సీ ఓటును మాజీ జెడ్పిటిసి భారతి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్…

  • February 27, 2025
  • 28 views
సజావుగా ఎం. ఎల్. సి. ఎన్నికల పోలింగ్

జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి. జనం న్యూస్ ఫిబ్రవరి 27, 2025:కొమురం భీమ్(ఆసిఫాబాద్ )జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కె ఏలియా. మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ నియోజకవర్గాల ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగిందని జిల్లా అదనపు కలెక్టర్…

  • February 27, 2025
  • 57 views
మహా శివరాత్రి సందర్భంగా పాపన్నపేట సంస్థన్ నుండి ఏడుపాయల జాతర కి బయలుదేరిన మొదటి జాతర బండి. జనం

జనం న్యూస్ ఫిబ్రవరి 27 మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ప్రతి నిధి ఎల్ సంగమేశ్వర్. పాపన్నపేట మండలం లో ని ఏడుపాయల క్షేత్రం లో ప్రతి యేటా సాగె మహా శివరాత్రి పర్వదిన న సాగె జాతర,తెలంగాణ లో నే…

  • February 27, 2025
  • 32 views
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన యువకులు

జనం న్యూస్ ఫిబ్రవరి 27 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడి మండలం కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది ఉదయం 8 గంటల నుండి ప్రారంభమైన పోలింగ్ నాలుగు గంటల వరకు కొనసాగింది మొత్తం గ్రాడ్యుయేట్…

  • February 27, 2025
  • 27 views
శ్రీ సద్గురు బండయప్ప కాశీ విశ్వనాథ్ మటంలో ఉచిత రక్తదాన శిబిరం….

బిచ్కుంద ఫిబ్రవరి 27 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన కాశీ విశ్వనాథ్ మఠంలో మఠాధిపతి సోమలింగ స్వామీజీ ఆధ్వర్యంలో హైదరాబాద్ కు చెందిన మెడ్వాన్ హాస్పిటల్ వారు శివరాత్రి సందర్భంగా ఉచిత వైద్య చెకప్, ఉచిత…

Social Media Auto Publish Powered By : XYZScripts.com