• March 7, 2025
  • 27 views
ఏ ఏం ఎలక్ట్రికల్ బైక్ షోరూమ్ ను ప్రారంభించిన జమ్మికుంట మార్కెట్ కమిటీ చైర్మన్ పుల్లూరి స్వప్న సదానందం

పయనించే సూర్యడు // మార్చ్ // 7 // హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ // కుమార్ యాదవ్.. వీణవంక మండలం చల్లూరు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఏఎం ఎలక్ట్రికల్ బైక్ షోరూంను జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పుల్లూరి…

  • March 7, 2025
  • 376 views
శాయంపేట గ్రామ పద్మశాలి కుల కమిటీ ఎన్నిక

జనం న్యూస్ మార్చి 7 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట గ్రామ పద్మశాలి కుల కమిటీని చేనేత సహకార సంఘం నందు పద్మశాలి కుల బాంధవులందరి సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన ది కమిటీ అధ్యక్షుడు:బాసని ప్రకాష్ ఉపాధ్యక్షులు:మామిడి మారుతి…

  • March 7, 2025
  • 28 views
శాయంపేట గ్రామ పద్మశాలి కుల కమిటీ ఎన్నిక

జనం న్యూస్ మార్చి 7 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట గ్రామ పద్మశాలి కుల కమిటీని చేనేత సహకార సంఘం నందు పద్మశాలి కుల బాంధవులందరి సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన ది కమిటీ అధ్యక్షుడు:బాసని ప్రకాష్ ఉపాధ్యక్షులు:మామిడి మారుతి…

  • March 7, 2025
  • 28 views
ఇందూరు జిల్లాకు అందని ద్రాక్షల ఎంపి అరవింద్..!

జనంన్యూస్. 07. నిజామాబాదు. సిరికొండ. కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఎటు పోలేదు అట్లనే ఉన్నది.. కాంగ్రెస్ పార్టీ అంటే సముద్రం. కుంట కాదు.. ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి , భూపతి రెడ్డి ల గురించి మాట్లాడే స్థాయి అరవింద్ ది కాదు..…

  • March 7, 2025
  • 113 views
పదవ తరగతి విద్యార్థులకుపరీక్ష సామాగ్రి పంపిణీ

ప్రభుత్వ పాఠశాలల లో చదివే విద్యార్థుల విద్యాభివృద్ధికి ఎమ్మెల్యే కృషి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొప్పుల జైపాల్ రెడ్డి,కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కాసర్ల కోటయ్య జనం న్యూస్ మార్చి 08(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) -సబ్జెక్టు-…

  • March 7, 2025
  • 26 views
రాయల సుభాష్ చంద్రబోస్ రవన్న వర్ధంతి సభను జయప్రదం చేయండి..!

జనంన్యూస్. 07. నిజామాబాదు. సిరికొండ. ఈనెల 9న, ఖమ్మంలో జరిగే (రాయల. సుభాష్ చంద్రబోస్) రవన్న తొమ్మిదవ వర్ధంతి సభను జయప్రదం చేయండి. మాస్ లైన్ (ప్రజాపంథా) రాష్ట్రనాయకులు పి.రామకృష్ణ పిలుపు. రవన్న వర్ధంతి సభ పోస్టర్లను సిరికొండ మండలంలోని గడ్కోల్…

  • March 7, 2025
  • 34 views
బిజెపి సిరికొండ మండల నూతన కార్యవర్గం..!

జనంన్యూస్. 07. నిజామాబాదు. సిరికొండ. భారతీయ జనతా పార్టీ సిరికొండ మండలం సమస్త గత నిర్మాణంలో భాగంగా జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి ఆదేశానుసారం జిల్లా కార్యదర్శి నక్క రాజేశ్వర్ మరియు జిల్లా నాయకులు అల్లూరి రాజేశ్వర్ ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ…

  • March 7, 2025
  • 26 views
వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే సిందే…

బిచ్కుంద మార్చి 7 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలో శ్రీ సద్గురు బండ అయ్యప్ప ఫంక్షన్ హాల్ లో గోపనపల్లి గ్రామానికి చెందిన నాందేవ్ కుమారుని వివాహానికి జుక్కల్ మాజీ శాసనసభ్యులు హనుమంత్ సిందే హాజరై వధూవరులను ఆశీర్వదించారు…

  • March 7, 2025
  • 34 views
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

జనం న్యూస్ మార్చి 7 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం కోనవానిపాలెం గ్రామంలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య తుని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న (17) సృజన నిన్న సెకండ్…

  • March 7, 2025
  • 46 views
రాష్ట్రవ్యాప్తంగా ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు కనీస వేతనాలు అమలు చేయాలి… జీవో నెంబర్ 22 ప్రకారం కొత్త వేతనాలు అమలు చేయాలి..

జనం న్యూస్ 08 మార్చ్ (కొత్తగూడెం నియోజకవర్గం ప్రతి నిధి కురిమెల్ల శంకర్ ) . ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తుల అందరిని కార్పొరేషన్ చేయడం వలన ప్రభుత్వానికి చాలా మేలు జరగడమే కాకుండా ప్రభుత్వం నేరుగా జీఎస్టీ కట్ట అవసరం లేదని ఇప్పుడు…

Social Media Auto Publish Powered By : XYZScripts.com