• March 5, 2025
  • 31 views
కబడ్డీ ఆడుతున్నప్పుడు విద్యార్థికి గాయాలైన ఘటనపై విద్యార్థి తల్లిదండ్రుల ఆందోళన

కబడ్డీ ఆడుతుండగా విద్యార్థికి గాయాలయ్యాయి తల్లితండ్రుల కు సమాచారం ఇవ్వని పాఠశాల యాజమాన్యం దీనిపై ఆగ్రహించిన తల్లిదండ్రులు గ్రామంలో పాఠశాల బస్సును అడ్డుకొని తల్లిదండ్రుల ఆందోళన. జనం న్యూస్ 5 మార్చి 2025 ( ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్)…

  • March 5, 2025
  • 28 views
ప్రమాదవశత్తు కాలుజారి చెరువులో పడి వ్యక్తి మృతి….

జుక్కల్ మార్చి 6 జరం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం మమదాబాద్ గ్రామంలో లక్సెట్టి లక్షమాన్ తండ్రి గంగారం వయసు 45 సంవత్సరాలు కులం మున్నూరు కాపు వృత్తి వ్యవసాయం ఇతడు ఈరోజు ఉదయం స్నానానికని అదే గ్రామానికి చెందిన…

  • March 5, 2025
  • 46 views
రాష్ట్రస్థాయి జిజ్ఞాసలో బిచ్కుంద విద్యార్థులు …..

బిచ్కుంద మార్చ్ 6 జనం న్యూస్ ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కమిషనరేట్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్ (సిసిఈ) హైదరాబాద్ వారు ప్రతి సంవత్సరం నిర్వహించే రాష్ట్రస్థాయి జిజ్ఞాస పోటీలలో కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ…

  • March 5, 2025
  • 39 views
నలంద విద్యాలయంలో సైన్స్ ఫెయిర్

జనం న్యూస్ :5 మార్చ్ బుధవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్ : సిద్దిపేట పట్టణంలోని నలంద విద్యాలయం లో ఇందిరమ్మ కాలనీ సబ్ రిజిస్టర్ ఆఫీస్ పక్కన విద్యార్థుల సైన్స్ ఎగ్జిబిట్స్ నిర్వహించడం జరిగింది . ఇందులో భాగంగా ఉపాధ్యాయులు,…

  • March 5, 2025
  • 34 views
అక్రమంగా పశువులు తరలిస్తే కఠిన చర్యలు తప్పవు

వెంకటాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ బండారి రవికుమార్ మార్చి 5 జనంన్యూస్వెంకటాపురం మండలప్రతినిధి బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా వెంకటాపురం మండలం బుధవారం ఉదయం చొక్కాల గ్రామ సమీపంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ బండారి రవికుమార్, మరియు సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా నమ్మదగిన…

  • March 5, 2025
  • 41 views
ప్రైడ్ ఆఫ్ తెలంగాణ స్పోర్ట్స్ అవార్డు గ్రహీత ప్రభు

ఘనంగా సన్మానించినా పద్మ శ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ… జనం న్యూస్ // మార్చ్ // 5 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. వరుసగా క్రీడా పోటీలలో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి లో అత్యంత ప్రతిభను…

  • March 5, 2025
  • 38 views
ఆదర్శ పాఠశాలను సందర్శించిన తుంపల్లి.కొండాపూర్. విద్యార్థులు..!

జనంన్యూస్. 05. నిజామాబాదు. సిరికొండ. పీఎం శ్రీ ట్విన్నిoగ్ స్కూల్స్ లో భాగంగా సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల&కళాశాలను ఎంపీపీ ఎస్ కొండాపూర్ మరియు తూంపల్లి విద్యార్థులు ఎంఈఓ రాములు. ఆదేశాల మేరకు సందర్శించి పాఠశాలలోని గణితశాస్త్ర,రసాయన శాస్త్ర,భౌతిక…

  • March 5, 2025
  • 38 views
తెలంగాణ ఉద్యమకారుల పోస్ట్ కార్డు ఉద్యమంలో భాగంగా

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డులు పంపిన మహిళా నాయకురాలు -జానకి రెడ్డి జనం న్యూస్- ఫిబ్రవరి 6- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర ఫోరం పిలుపుమేరకు నాగార్జునసాగర్ లోని ఉద్యమకారులు పోస్ట్ కార్డు ఉద్యమంలో భాగంగా…

  • March 5, 2025
  • 68 views
జిల్లా సమగ్ర అభివృద్ధిలో టీఎన్జీవోలు భాగస్వామ్యం కావాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

జనం న్యూస్ 05మార్చ్ (కొత్తగూడెం నియోజకవర్గం ప్రతీనిధి కురిమెల్ల శంకర్ ) జిల్లా అభివృద్ధి ప్రజల ఆకాంక్ష అయితే.. సమగ్ర అ భివృద్ధి మీ బాధ్యత అని టీఎన్జీవోస్ నాయకులను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బుధవారం కలెక్టర్…

  • March 5, 2025
  • 34 views
పేరాబత్తులకు శుభాకాంక్షలు

ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల < జనం న్యూస్ మార్చ్ 5 ముమ్మిడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ) ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం భారీ మెజార్టీతో విజయం సాధించడం పట్ల ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు…

Social Media Auto Publish Powered By : XYZScripts.com