• February 21, 2025
  • 32 views
ఆర్థిక ఇబ్బందుల్లో జీపీ కార్యదర్శులు!

జనం న్యూస్ ఫిబ్రవరి 21: నడిగూడెం గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న గ్రామ కార్యదర్శుల బతుకులు భారంగా మారుతున్నాయి.ప్రధానంగా వారికి ఆర్థికపరమైన అంశాలు అప్పగించడంతో అప్పులు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా జనవరి 30తో సర్పంచ్ల పాలన…

  • February 21, 2025
  • 34 views
నూతన తహసీల్దార్ వీరంరెడ్డి పుల్లారెడ్డి ని సత్కరించిన నందలూరు విలేకరులు

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలం రెవిన్యూ కార్యాలయంలో నూతన తాసిల్దార్ గా వీరంరెడ్డి పుల్లారెడ్డి బాధ్యతలు స్వీకరించడం జరిగినది.దీంతో నూతన తాసిల్దార్ గా బాధ్యతలు చేపట్టిన ఆయనను శుక్రవారం నాడు నందలూరు మండల విలేకరులు శాలువాతో సన్మానించి…

  • February 21, 2025
  • 40 views
పోస్టల్ ప్రమాద బీమా పాలసీని సద్వినియోగం చేసుకోవాలి

జనం న్యూస్ ఫిబ్రవరి 22(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) సబ్జెక్టు పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన ప్రమాద బీమా పాలసీ కుటుంబానికి ధీమా అని దీనిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సామాజిక సేవా కార్యకర్త గంధం సైదులు కోరారు.…

  • February 21, 2025
  • 31 views
నేషనల్ సైన్స్ డే సందర్భంగా 23న “సైన్స్ టాలెంట్ టెస్ట్”

జనం న్యూస్ ఫిబ్రవరి 22:(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) విద్యార్థుల మనసులో శాస్త్రీయ ఆలోచనలు పెంపొందించడానికి టాలెంట్ టెస్టులు దోహదపడతాయని జన విజ్ఞాన వేదిక (జె వి వి) జిల్లా గౌరవ అధ్యక్షులు వనమాల వెంకటేశ్వర్లు అన్నారు. నేషనల్ సైన్స్…

  • February 21, 2025
  • 31 views
ఫుడ్ ఇన్స్పెక్టర్ అధికారిపై చర్యలు తీసుకోవాలి

నాషిరకమైన తినుబండ్రాలు అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకోవాలిజనం న్యూస్ పిబ్రవరి 21 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కిరాణా షాపులు, హోటల్స్, టిఫిన్ సెంటర్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, స్వీట్ హౌస్, బేకరీల లో ఇష్టాలు…

  • February 21, 2025
  • 38 views
19 రాష్ట్రాల నుండి 77 జట్టులతో ఈ.బాహా సే ఇండియా బగ్గీల పోటీలు

జనం న్యూస్. ఫిబ్రవరి 21. మెదక్ జిల్లా. నర్సాపూర్. ప్రతినిధి. (అబ్దుల్ రహమాన్) నర్సాపూర్ మున్సిపల్ పట్టణ సమీపంలోని బివి.రాజు ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ బివిఆర్ఐటి కళాశాలలో ఈ బాహా కేటగిరీ కోసం ఎస్ఏఈ బాహా సే ఇండియా 2025, ఈ…

  • February 21, 2025
  • 40 views
కేంద్రీయ విద్యాలయ శాశ్వత భవనాల కోసం స్థల పరిశీలన

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. రాజంపేట మండలంలో కేంద్రీయ విద్యాలయ శాశ్వత భవనాల నిర్మాణాల కొరకు పలు స్థలాలను పరిశీలిస్తున్న రాజంపేట తాసిల్దారు పీర్ మున్ని రాజంపేట పార్లమెంట్ బిజెపి అధ్యక్షుడు సాయి లోకేష్ లు పరిశీలించారు ఈ సందర్భంగా…

  • February 21, 2025
  • 32 views
సూర్య వర్మ ని ఘనంగా సత్కరించి ఉపాధ్యాయు సిబ్బంది

జనం న్యూస్ ఫిబ్రవరి 21 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకాట్రేనికోన జడ్పీ ఉన్నత పాఠశాలలోని స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగంలోని విద్యార్థుల యూనిఫారమ్ నిమిత్తం మురమళ్ళకు చెందిన నడింపల్లి సూర్య వర్మ రూ.30 వేలు…

  • February 21, 2025
  • 166 views
సైబర్ నేరస్థుని అరెస్టు చేసి రిమాండ్ కి పంపించిన పోలీసులు

జనం న్యూస్, ఫిబ్రవరి 21, ( జగిత్యాల డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ బెజ్జరపు శ్రీనివాస్) జగిత్యాల జిల్లా, మెట్ పల్లి : గత సంవత్సరం మే నెలలో మల్లాపూర్ మండలంలోని ముత్యంపేట గ్రామానికి చెందిన విద్యార్థి మామిడాల నితీష్ కుమార్ ఉన్నత…

  • February 21, 2025
  • 34 views
పట్టణంలోని జ్ఞానేశ్వరీ అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 21 రిపోర్టర్ సలికినిడి నాగరాజు ఆధ్వర్యంలో ఆ సంస్థ కార్యాలయంలో శుక్రవారం అంతర్జాతీయ మాతృ భాష దినోత్సవ కార్యక్రమం జరిగింది.ఇందులో భాగంగా తెలుగు భాషాభి మానులు, సాహితీవేత్తలు, రచయితలు డా. పీవీ సుబ్బారావు,…

Social Media Auto Publish Powered By : XYZScripts.com