యోగాంధ్ర బందోబస్తు విధులను అంకితభావంతో నిర్వహించాలి
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 19 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఈ నెల 21న జరగనున్న అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నం సాగరతీరంలో పెద్ద ఎత్తున చేపడుతున్న…
విజయనగరం పైడితల్లమ్మ దేవస్థానం ఈవోగా శిరీషా
జనం న్యూస్ 19 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి విజయనగరం పైడితల్లమ్మ దేవస్థానం కార్యనిర్వహణ అధికారిణిగా కే.శిరీష బుధవారం కార్యాలయ ఆవరణలో బాధ్యతలు చేపట్టారు.ముందుగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక…
తెలుగు జాతి స్ఫూర్తి, కీర్తి ‘చిరంజీవి’-జనసేన నేత గురాన అయ్యలు
జనం న్యూస్ 19 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షులు రవణం స్వామి నాయుడు పిలుపు మేరకు పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా బుధవారం స్థానిక జీఎస్ఆర్హోటల్లో జనసేన…
విజయనగరం చేరుకున్న Y.S షర్మిల
జనం న్యూస్ 19 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జిల్లా పర్యటనలో భాగంగా ఏపీ పీసీసీ అధ్యక్షురాలు.Y.S షర్మిల బుధవారం విజయనగరం చేరుకున్నారు. స్థానిక మెసానిక్ టెంపుల్లో గురువారం ఉ.10 గంటలకు జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నాయకులు,…
ఎంపీ అరవింద్ కు ఆహ్వాన పత్రిక..!
జనంన్యూస్. 19.నిజామాబాదు. ప్రతినిధి. 11 వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా.. జూన్ 21 తేదిన నిర్వహించే యోగ దినో స్సవం లో పాల్గొనాలని నిజామాబాద్ MP ధర్మపురి అరవింద్ కు ఆహ్వాన లేఖ ను అంద చేసినట్లు జిల్లా ఆయుష్…
ఎటిఎం సెంటర్ ల వద్ద నేరాలు చేసే అంతర జిల్లా నేరస్తుడి అరెస్టు:
జనం న్యూస్ జూన్ 19 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఎటిఎం సెంటర్ ల వద్ద డబ్బులు తీసుకోవడానికి వచ్చే అమా యకులను సహాయం చేసినట్లు నటించి,మోసం చేసి వారి వద్ద నుండి ఎటిఎం కార్డులు లను మార్చి నకిలీ ఎటిఎం…
సుప్రీం కోర్టు నియమించిన కేంద్ర సాధికార కమిటీ సభ్యులు కొల్లేరు ప్రాంత పర్యటించారు
జనం న్యూస్ జూన్ 18 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కొల్లేరు సమస్యలపై సుప్రీం కోర్టు నియమించిన కేంద్ర సాధికార కమిటీ సభ్యులు ఈరోజు కొల్లేరు ప్రాంత పర్యటనకు, ఈ ప్రాంత సమస్యలపై ప్రజల నుండి వినతులు స్వీకరించేందుకు వచ్చిన సందర్భంగా…
టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
జిల్లా కమిటీ లో పెగడపల్లి జర్నలిస్టులకు చోటు జనం న్యూస్ 19జూన్ పెగడపల్లి ప్రతినిధి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జగిత్యాల జిల్లా నూతన కమిటీని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలోని…
మాదకద్రవ్యాలను విక్రయించిన, వినియోగించిన వారిపై కఠిన చర్యలు
జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే జనం న్యూస్ జూన్ 18 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో జిల్లాలో మాదకద్రవ్యాలను విక్రయించిన, వినియోగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా…
నందలూరు హై స్కూల్ లో సర్వేపల్లి విద్యా మిత్ర కిట్లు పంపిణీ.
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో విద్యార్ధులకు హైస్కూల్ కమిటీ చైర్మన్ ఉపేంద్ర, ప్రధానో పాధ్యాయులు శ్రీనివాసులు ఆధ్వర్యంలో విద్యార్థులకు సర్వేపల్లి విద్యామిత్ర కిట్లు పంపీణి కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమనికి…