డైట్ కళాశాలలో 2000 మంది విద్యార్థులతో యోగా డే వేడుకలు
జనం న్యూస్ జూన్ 18 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి దాడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో 2000 మంది విద్యార్థులతో యోగా డే వేడుకలను కళాశాల చైర్మన్ దాడి రత్నాకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులచే…
ఏడు శనివారాల వెంకన్నపై దష్ప్రచారం తగదుబిజెపి రాష్ట్రకార్యవర్గ సబ్యులు సత్యానందం
జనం న్యూస్ జూన్ 18 ముమ్మిడివరం ప్రతినిధి ఏపిలో ప్రసిద్దిగాంచిన వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తులు దేశవిదేశాలనుండి,ఇతర రాష్ట్రాలనుండి లక్షలాదిమంది భక్తులు వచ్చి వారి కోరినకోర్కెలు తీర్చేస్వామని భక్తులువచ్చి స్వామిదర్శనం చేసుకొని తీర్ధప్రసాదాలు స్వీకరిస్తున్నారు అని రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు…
ముబారస్పూర్ గ్రామంలో విషాదం
జనం న్యూస్ చంటి జూన్ 18 దౌల్తాబాద్ మండల కేంద్రంలోని ముబారస్పూర్ గ్రామంలో విషాదం జక్కుల కిష్టయ్య తండ్రి నారాయణ వయసు 49 సంవత్సరాలు అనే రైతు యొక్క ఎద్దు అనుకోకుండా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై మరణించడం జరిగింది.
శ్రీ రుద్ర చండి హోమం పూర్ణాహుతి లో పాల్గొన్న పిల్లి శ్రీనివాస్ రావు, పగుడాల బాబు రావు
జనం న్యూస్ జూన్ 18 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి శ్రీ రుద్ర చండి హోమం పూర్ణాహుతి సందర్బంగా ఐ డి యల్ రంగాధముని చెరువు రోడ్ లో ఉన్న పాప గుడి శ్రీ పాప నాశేశ్వరా దేవాలయానికి వచ్చి పూజ…
హమాలీ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ను ఏర్పాటు చేయాలి
జనం న్యూస్ జూన్ 19(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) హమాలీ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డులు ఏర్పాటు చేయాలని సిఐటియు సూర్యాపేట జిల్లా అధ్యక్షులు ఎం రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బుధవారం మండల కేంద్రంలోని వివిధ రైస్…
తడి హిప్పర్గ గ్రామంలో కొనసాగుతున్న భూభారతి రెవెన్యూ సదస్సులు…
మద్నూర్ జూన్ 18 జనవరి కామారెడ్డి జిల్లాజుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం తడి హెప్పర్ గా గ్రామంలో తాసిల్దార్ ఎండి ముజీబ్ పాల్గొన్నారు. ఈ భూభారతి సర్వే మండలంలో మూడవ తేదీ నుండి ఈనెల 20వ తేదీ వరకు కొనసాగుతుందని రైతులు…
పేదలకు అండగా ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం
వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్ జనం న్యూస్ 19జూన్ పెగడపల్లి ప్రతినిధి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లో ఈరోజు పెగడపల్లి మండల కేంద్రంలో నూతనంగా మంజూరైన ఇందిరమ్మ ఇండ్లకు మార్కౌట్ ఇచ్చి శంకుస్థాపన చేసిన ఏఎంసీ…
ఉచిత విద్యుత్తు పెండింగ్ బిల్లులు ప్రభుత్వం విడుదలచేయాలి.వృత్తి దారులకు ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు అమలు అయ్యే వరకు ఉద్యమిస్తాం..
జనం న్యూస్ 18జూన్ ( కొత్తగూడెం నియోజకవర్గం ) తెలంగాణ రజక వృత్తిదాల సంఘం మరియు క్షౌర వృత్తిదాల సంఘం ఆధ్వర్యంలో ఉచిత విద్యుత్తు పెండింగ్ బిల్లులు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఈరోజు ఇందిరాపార్క్ వద్ద జరిగిన మహాధర్నాలో పాల్గొని…
సాగర్ లో వికసిత్ భారత్ మండల సంకల్ప సభ
జనం న్యూస్ – జూన్ 18- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ – నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలో బుధవారం నాడు 11 సంవత్సరాల నరేంద్ర మోడీ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల పై అమృత్ కాల వికసిత భారత్…
నాణ్యత లోపం, ఎవరిదీ ఈ పాపం .
మూడునెలలకే, ముక్కలైపోతున్న తారు రోడ్డు. జనం న్యూస్, జూన్ 18, కప్పాడు గ్రామం, ఝరాసంగం మండలం. సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గం, ఝరాసంగం మండలంలోని కప్పాడ్ గ్రామం మరియు రాయికోడ్, మండలం కప్పాడ్ మరియు రాయి కోడ్, ఈ రెండు గ్రామాల…