• February 23, 2025
  • 39 views
విద్యావంతుల సమస్యలు తీరాలంటే కాంగ్రెస్ అభ్యర్థిని గెలపించాలి ఏమ్మెల్సీ దండే విట్టల్

మార్నింగ్ వాక్ లో ఎమ్మెల్సీ ప్రచారం జనం న్యూస్ పీబ్రవరి 23ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి ఎమ్మెల్సీ ఎన్నికలు(ఏమ్మెల్సీ ఎలక్షన్స్ ) సమీపిస్తున్న తరుణంలో ప్రచారంలో నాయకులు జోరుపెంచారు. తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి అన్నివిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. కాగజ్ నగర్ పట్టణంలో…

  • February 23, 2025
  • 33 views
క్రికెట్ విజేతలకు బహుమతులు అందజేత

జనం న్యూస్ ఫిబ్రవరి22 :నిజామాబాద్ జిల్లాఏర్గట్లమండలంలోనిబట్టాపూర్ గ్రామంలో గతఐదురోజుల క్రితం ప్రారంభమైనమండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ క్రీడలు శనివారం తో ముగిశాయి.మొత్తం పదహెను జట్లు పాల్గొనగానాగంపేట్ గ్రామానికి చెందిన క్రికెట్ క్రీడాకారులు మొదటి బహుమతి గా పదివేల నగదు కప్పు, ద్వితీయ…

  • February 23, 2025
  • 35 views
జోరుగా పట్టభద్రుల ఏమ్మెల్సీ ప్రచారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి ని గెలిపించండి

జనం న్యూస్ // ఫిబ్రవరి // 23 // జమ్మికుంట // కుమార్ యాదవ్ కరీంనగర్ జిల్లా హుజురాబాద్ యోజకవర్గం జమ్మికుంట పట్టణంలో,పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా, ఆదివారం గ్రాడ్యుయేట్ ఓట్ల కై జమ్మికుంట పట్టణంలొ దుర్గా కాలనీ 7 వా…

  • February 23, 2025
  • 30 views
నాదెండ్ల మండలం సాతులూరు గ్రామ మాజీ MPTC సభ్యులు,

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 23 రిపోర్టర్ సలికినిడి నాగరాజు సీనియర్ నాయకులు గొర్రె శివ కొద్దిపాటి అనారోగ్య సమస్యతో గుంటూరు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారని తెలుసుకొని ఈరోజు వారిని కలిసి వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని వైద్యులను…

  • February 23, 2025
  • 31 views
పత్తిపాటి ఆదేశాల మేరకు ఆలపాటికి మద్దతుగా గెలిపించాలని పత్తిపాటి

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 23 రిపోర్టర్ సలికినిడి నాగరాజు నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలోని చెవిటి పాలెం క్వారీ కాలనీలో మాజీ మంత్రి ప్రత్తిపాటి ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను గెలిపించాలని టిడిపి…

  • February 23, 2025
  • 44 views
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు జోరుగా ప్రచారం….

బిచ్కుంద ఫిబ్రవరి 23 జనం న్యూస్ ( జుక్కల్ కాని స్టేషన్ రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలంలో ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా జోరుగా కొనసాగుతున్న ప్రచారం. బిచ్కుంద మండలం లో మిషన్…

  • February 23, 2025
  • 38 views
ఘనంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి

జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 23. తర్లుపాడు మండలం , లింగారెడ్డి కాలనీ ప్రాథమిక పాఠశాల లో హెచ్ఎం షేక్ మౌలాలి ఆధ్వర్యంలో మొదటి స్వాతంత్ర పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు 1857 మొదటి…

  • February 23, 2025
  • 33 views
NSIC -2025 ఫైనల్ లో ఛాంపియన్ గా నిలిచిన అక్షర పబ్లిక్ స్కూల్ విద్యార్థినిలు

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. NSIC -(నేషనల్ స్టూడెంట్ ఇన్నోవేషన్ చాలెంజ్,) సీజన్ 8 లో భాగంగా బెంగళూరులో నిర్వహించిన ఫైనల్స్ లో మరొక్కసారి గొబ్బిళ్ళ అక్షర స్కూల్ విద్యార్థినిలు ప్రతిభ చాటారు విద్యార్థినిలు ఎన్ లక్ష్మీ చైతన్య మరియు…

  • February 23, 2025
  • 46 views
కాసాల గ్రామంలో బీజేపీ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థుల మద్దతుగా ఎన్నికల ప్రచారం

జనం న్యూస్. ఫిబ్రవరి 23. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాన్సెప్ట్ ఇన్చార్జ్. (అబ్దుల్ రహమాన్) హత్నూర మండలంలోని కాసాల గ్రామంలో బీజేపీ పార్టీ నాయకులు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి కి మద్దతుగా ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ…

  • February 23, 2025
  • 50 views
ఉచిత మెగా వైద్యశిబిరం

జనం న్యూస్,కొమరాడ,ఫిబ్రవరి22, (రిపోర్టర్ ప్రభాకర్): పోలీస్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని కునేరు గ్రామంలో శనివారం నిర్వహించారు. పిహెచ్సీ వైద్యులు,జిల్లా ఆసుపత్రి,ఇండస్ ఆసుపత్రి వైద్య నిపుణులు శిభిరంలో ఆరోగ్య తనిఖీలు,వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యారోగ్యశాఖ జిల్లా ప్రోగ్రాం అధికారి…

Social Media Auto Publish Powered By : XYZScripts.com