అంతర్జాతీయ యోగా దినోత్సవంను ఒక పండగలా జరుపుకోవాలి
ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ జనం న్యూస్,జూన్18,అచ్యుతాపురం: ఎలమంచిలి జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్ లో ఎలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, ఎమ్మెల్సీ బత్తుల రాజశేఖర్ గారు.రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు యోగాంధ్ర కార్యక్రమం…
తుమ్మ పాలలో పాడి రైతులకు 50% సప్పిడితో సమీకృత దాణా
జనం న్యూస్ జూన్ 18 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పాడి రైతులకు 50 శాతం సబ్సిడీపై పెల్లెట్ రూపం లొ సమీకృత దాణా పంపిణీ కార్యక్రమం తుమ్మపాల గ్రామంలో ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా పశువైద్యాధికారి…
.గ్రామ గ్రామాన ఎంఆర్ పీ ఎస్ అనుబంధ సంఘాల నూతన కమిటీల నిర్మాణం, జెండా గద్దెల నిర్మాణం, ఎంఆర్ పీఎస్ 31 వార్షికోత్సవన్ని విజయవంతం చెయ్యండి.
శాయంపేట న్యూస్,తేది:16-06-2025. జనం న్యూస్ జూన్ 18 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలో ఎంఆర్ పీ ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం మండల ఇన్చార్జి మామిడి భాస్కర్ మాదిగ ఆధ్వర్యంలో జరిగింది.సమావేశానికి ముఖ్య అతిథులుగా హనుమకొండ…
రైతన్న… మళ్ళీ మోసపోతే… గోస పడతారు
జనం న్యూస్ జూన్ 18 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని మైలారం గ్రామంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో మండల పిఏసియస్ వైస్ చైర్మన్ దూదిపాల తిరుపతి రెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల కోసం రైతులకు రైతు…
వచ్చే నెలలోనే స్థానిక ఎన్నికలు.. మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ..!!
జనం న్యూస్ జూన్ 18 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి వారం, పది రోజుల్లో మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం కేబినెట్లో నిర్ణయం జరిగేదాకా బయట మాట్లాడొద్దని సూచన బనకచర్లపై కేంద్రం దగ్గరే తేల్చుకుందామని వెల్లడి ఇందుకోసం 18, 19 తేదీల్లో…
కొత్తగూడెంలో సౌదా కంపెనీ నిర్వహిస్తున్న ఉద్యోగాలను నియమకాల ప్రక్రియ నిలిపివేయాలని కోరుతూ సింగరేణి డివైజిఎం పర్సనల్ కి వినతిపత్రం ఇచ్చిన కార్మిక సంఘాల బృందం
జనం న్యూస్ 18జూన్ ( కొత్తగూడెం నియోజకవర్గం కురిమెళ్ళ శంకర్ ) గత నాలుగు రోజులుగా కొత్తగూడెంలో సింగరేణి ఓసి లో ఉద్యోగాల పేరుతో సౌదా కంపెనీ నిర్వహిస్తున్న ఉద్యోగ నియామకాల ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని కోరుతూ సింగరేణి డివైజియం పర్సనల్…
తర్లుపాడు మండలం కలుజువ్వలపాడు ఓబాయ పల్లె గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం
జనం న్యూస్. తర్లుపాడుమండలం. జూన్ 18 తర్లుపాడు మండలం కలుజువ్వలపాడు ఓబాయి పల్లి గ్రామాలలో మండల వ్యవసాయ అధికారి పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి అన్నదాత సుఖీభవ పథకం గురించి రైతులకు వివరించారు కలుజువ్వలపాడు…
షేక్ నన్నెవలి ని పరామర్శించిన మాజి ఎమ్మెల్యే అన్నా
జనం న్యూస్ తర్లుపాడు మండలం. జూన్ 18 మార్కాపురం పట్టణంలోని స్విమ్స్ హాస్పిటల్ నందు తుమ్మలచెరువు గ్రామానికి చెందిన షేక్ నన్నెవలి ఈ నెల 11వ తేదీన జగనన్న పోరుబాట కార్యక్రమం సందర్భంగా ప్రమాదానికి గురికావడం తో హాస్పిటల్ లో చికిత్స…
బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయునికి వీడ్కోలు పలికిన విద్యార్థులు
జనం న్యూస్. తర్లుపాడు మండలం జూన్ 18. ఈరోజు తర్లపాడు మండలం లక్ష్మక్కపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కశ్శెట్టి.జగన్ బాబు లక్ష్మక్క పల్లి నుండి జగన్నాధపురం బదిలీ అయిన సందర్భంగా లక్ష్మక్క పల్లి గ్రామ ప్రజలు జగన్ బాబు చేసిన సేవలు…
వైసీపీ పుస్తకాలు చెత్తబుట్టలో వెయ్యండి’
జనం న్యూస్ 18 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ వైసీపీ విడుదల చేసిన పుస్తకాలను చెత్తబుట్టలో వేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున అన్నారు. ఈ మేరకు మంగళవారం విజయనగరంలో జరిగిన…