ఆంధ్ర రాష్ట్ర గౌరవ అవార్డు అందుకున్న నందలూరు విద్యార్థులు
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. అక్షర పబ్లిక్ స్కూల్ విద్యార్థినులకు శాలువాతో సన్మానించి మొమెంటో గోల్డ్ మెడల్ మరియు సర్టిఫికెట్ అందించిన విశ్వ మానవధికార పరిషత్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షుడు షేక్ మస్తాన్ సాహెబ్…
ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం
జనం న్యూస్ ఫిబ్రవరి 25 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సోమక్కపేటలో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం జరుపుకున్నారు. పదో తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులై తరగతి గదిలో బోధన చేశారు.…
ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షులు ఘనంగా సన్మానం
జనం న్యూస్ పీబ్రవరి 25 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి రెబ్బెన మండలం నంబాల ప్రసన్న పరమేశ్వర శివాలయని ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షులు విశ్వప్రసాద్ దర్శనం చేశారు వారితో పాటు గా ఆసిఫాబాద్ జిల్లా ఇంచార్జి వచ్చిన టీపీసీసీ జనరల్ సెక్రటరీ…
గిరిజన హాస్టల్ వర్కర్ల పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలి
గిరిజన హాస్టల్ వర్కర్ల పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలి జనం న్యూస్ పీబ్రవరి 25 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు డైలీవేజి అవుట్సోర్సింగ్ వర్కర్ల యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో కాగజ్ నగర్ పట్టణంలోని గిరిజన బాలుర పాఠశాలలో…
రాష్ట్ర అభివృద్ధి బిజెపితోనే సాధ్యం..
ఎస్ ఆర్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తి చిన్న మైల్ అంజిరెడ్డి.. ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత తన జీతం డబ్బులతో ప్రభుత్వ పాఠశాలల పునర్ధరణ.. బిజెపి మండల అధ్యక్షులు మంతుర్తి శ్రీకాంత్.. జనం న్యూస్ 25 ఫిబ్రవరి…
క్రీడలతో మానసిక ఉల్లాసం-ఎమ్మెల్సీ యం.సి కోటిరెడ్డి
జనం న్యూస్- ఫిబ్రవరి 26- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నందు కనపర్తి నాగేంద్రమ్మ (13వ వర్ధంతి) జ్ఞాపకార్థం నిర్వహించిన ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ బహుమతుల…
శ్రీశైలం బయలుదేరిన శివ స్వాములు….
బిచ్కుంద ఫిబ్రవరి 25 జనం న్యూస్ (జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని మల్కాపూర్ హనుమాన్ గుడి నుండి శివ స్వాములు మంగళవారం నాడు సంజు గురుస్వామి ఆధ్వర్యంలో ఇరుముడి తోని శివ…
అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గెలుపు పట్టభద్రుల గెలుపు..
విద్యా విలువలు తెలిసిన విద్యావేత్త.. కరీంనగర్ గర్వించే ముద్దుబిడ్డగా ప్రజాక్షేత్రంలోకి ప్రవేశించి సమాజాభివృద్ధికి బాటలు వేయబోతున్న అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి.. పట్టభద్రుల భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి.. కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గూడెల్లి నవీన్ కుమార్.. జనం న్యూస్ 25…
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కే సిపిఎం సంపూర్ణ మద్దతు.
జనం న్యూస్ పీబ్రవరి 25 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి కరీంనగర్ -నిజామాబాద్ అదిలాబాద్ నియోజకవర్గం 27వ తేదీ జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మెదక్- నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డ ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వూటుకూరి నరేందర్…
విద్యార్థులు కష్టపడి చదివిన చదువు వృధా కాదు
మత్తు పదార్థాలకు, మొబైల్ ఫోన్లు కు యువత దూరంగా ఉండాలి కోదాడ లోని కె.ఆర్.ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన డీఎస్పీ శ్రీధర్ రెడ్డి జనం న్యూస్ ఫిబ్రవరి 26(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ ) కోదాడలోని…