అందరూ కలిసికట్టుగా పనిచేసి ఎంఎల్సీ అభ్యర్థిని గెలిపించండి
జనం న్యూస్,పార్వతీపురం మన్యం జిల్లా, ఫిబ్రవరి 23, (రిపోర్టర్ ప్రభాకర్):నియోజకవర్గంలోని తెదేపా నాయకులంతా కలిసి కట్టుగా పనిచేసి ఉత్తరాంద్ర ఉపాధ్యాయ ఉమ్మడి ఎంఎల్సీ అభ్యర్థి పాకలపాటి రఘువర్మకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయించి అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించి శాననమండలికి పంపించాలని…
మ్యాజిక్ రమేష్ ను అభినందించిన -శ్రీవాణి స్కూల్ డైరెక్టర్ శ్రీ సత్యం
జనం న్యూస్, ఫిబ్రవరి 24,( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) శ్రీవాణి స్కూల్లో మ్యాజిక్ డే సందర్భంగా సిద్దిపేటకు చెందిన ప్రముఖ మ్యాజిక్, వెంట్రిలాక్విజం కళాకారుడు వై.రమేష్ ని పాఠశాల డైరెక్టర్ సి.హెచ్. సత్యం మెమొంటో అందించి…
టి ఎస్ఎటి ద్వారా ఎస్ ఎస్ సి విద్యార్థులకు అవగాహన కార్యక్రమం
ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ ఫిబ్రవరి 22 : రాష్ట్ర మంతట ఉదయం 9:30 నుండి సాయంత్రం 5.00 గంటల వరకు సబ్జెక్టు నిపుణులతో పదవ తరగతి విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమం ద్వారా…
జమ్మికుంట లొ నిండి పోయిన చెత్త చెదారం
నల్లా పన్నులు వసూలు చేయడంలో చూపే శ్రద్ధ ..మురికి కాలువలు శుభ్రం చేయడంలో కూడా శ్రద్ద చూపాలి.. స్థానికుల గోసలు.. జనం న్యూస్ // ఫిబ్రవరి // 23 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం…
జేత్వన్ బుద్దావిహార్ లో సంత్ గాడ్గే బాబా 149వ జయంతి
జనం న్యూస్ పీబ్రవరి ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రం జేత్వన్ బుద్దావిహార్ లో సంత్ గాడ్గే బాబా 149వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించరు ఈ కార్యక్రమం పెద్దలు ఉప్రే జైరం…
విద్యావంతుల సమస్యలు తీరాలంటే కాంగ్రెస్ అభ్యర్థిని గెలపించాలి ఏమ్మెల్సీ దండే విట్టల్
మార్నింగ్ వాక్ లో ఎమ్మెల్సీ ప్రచారం జనం న్యూస్ పీబ్రవరి 23ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి ఎమ్మెల్సీ ఎన్నికలు(ఏమ్మెల్సీ ఎలక్షన్స్ ) సమీపిస్తున్న తరుణంలో ప్రచారంలో నాయకులు జోరుపెంచారు. తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి అన్నివిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. కాగజ్ నగర్ పట్టణంలో…
క్రికెట్ విజేతలకు బహుమతులు అందజేత
జనం న్యూస్ ఫిబ్రవరి22 :నిజామాబాద్ జిల్లాఏర్గట్లమండలంలోనిబట్టాపూర్ గ్రామంలో గతఐదురోజుల క్రితం ప్రారంభమైనమండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ క్రీడలు శనివారం తో ముగిశాయి.మొత్తం పదహెను జట్లు పాల్గొనగానాగంపేట్ గ్రామానికి చెందిన క్రికెట్ క్రీడాకారులు మొదటి బహుమతి గా పదివేల నగదు కప్పు, ద్వితీయ…
జోరుగా పట్టభద్రుల ఏమ్మెల్సీ ప్రచారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి ని గెలిపించండి
జనం న్యూస్ // ఫిబ్రవరి // 23 // జమ్మికుంట // కుమార్ యాదవ్ కరీంనగర్ జిల్లా హుజురాబాద్ యోజకవర్గం జమ్మికుంట పట్టణంలో,పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా, ఆదివారం గ్రాడ్యుయేట్ ఓట్ల కై జమ్మికుంట పట్టణంలొ దుర్గా కాలనీ 7 వా…
నాదెండ్ల మండలం సాతులూరు గ్రామ మాజీ MPTC సభ్యులు,
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 23 రిపోర్టర్ సలికినిడి నాగరాజు సీనియర్ నాయకులు గొర్రె శివ కొద్దిపాటి అనారోగ్య సమస్యతో గుంటూరు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారని తెలుసుకొని ఈరోజు వారిని కలిసి వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని వైద్యులను…
పత్తిపాటి ఆదేశాల మేరకు ఆలపాటికి మద్దతుగా గెలిపించాలని పత్తిపాటి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 23 రిపోర్టర్ సలికినిడి నాగరాజు నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలోని చెవిటి పాలెం క్వారీ కాలనీలో మాజీ మంత్రి ప్రత్తిపాటి ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను గెలిపించాలని టిడిపి…