ఈనెల 26న సప్తశతి పుస్తకావిష్కరణ
జనం న్యూస్:21 ఎప్రిల్ సోమవారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై రమేష్; ఈనెల 26 శనివారం రోజున ఉదయం 10 గంటలకు ప్రెస్ క్లబ్ సిద్దిపేటలో కవి వంగరి వెంకటేశం రచించిన సప్తశతి మణిపూసలు పుస్తకావిష్కరణ ప్రెస్ క్లబ్ సిద్దిపేటలో కలదని…
చరిత్రలో నిలిచిపోయే పుస్తకం హవేళి ఘణపూర్ అమృత గుళికలు
జనం న్యూస్;21 ఏప్రిల్ సోమవారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్ ; నీతి, న్యాయం, ధర్మంతో కూడిన రచనలు చరిత్రలో నిలిచిపోతాయని అందుకు తార్కాణం హవేళి ఘణపూర్ అమృత గుళికలు నిదర్శనమని జిల్లా విద్యాధికారి ప్రొఫెసర్ రాధాకిషన్ అన్నారు. జిల్లా…
ఎంపీడీవో ఆఫీసు సూపరింటెండెంట్ బి సులోచన కు వినతిపత్రం అందజేసిన వంగరి సాంబయ్య
జనం న్యూస్ ఏప్రిల్ 21 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం అంబులెన్స్ సిబ్బందికి రూమ్ వసతి కల్పించాలి శాయంపేట ఎంపీడీవో ఆఫీసు సూపరిండెంట్ బి, సులోచనకు వినతి పత్రం అందజేసిన అనంతరం శాయంపేట మండల కేంద్రంలో తెలంగాణ…
ఆంధ్ర రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు అబిద్ మీర్జాని సన్మానించిన జనసేన నాయకుడు ప్రేమ కుమార్
జనం న్యూస్ ఏప్రిల్ 21 కుకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం సాయంత్రం కూకట్ పల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ నివాసం వద్ద నూతనముగ నియమితులైన ఆంధ్ర రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు జనసేన పార్టీ…
రైతు లేనిదే రాజ్యం లేదు – అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్..!
జనంన్యూస్. 21. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు.గిరిరాజ్ కళాశాల మైదానంలో నిర్వహించిన తెలంగాణ రైతు మహోత్సవంలో ముఖ్యఅతిథులుగా రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్, తుమ్మల నాగేశ్వరావు.తో.ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ. హాజరు కావడం జరిగింది. ఈ సందర్బంగా…
అనుమానస్పద వ్యక్తుల ఆచూకీ కనుగొనేందుకు లాడ్జిల్లో ఆకస్మిక తనిఖీలు
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 21 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జిల్లాలో నేరాల నియంత్రణ, అనుమానస్పద వ్యక్తుల ఆచూకీ కనిపెట్టేందుకు ఏప్రిల్ 19న రాత్రి ఆకస్మికంగా లాడ్జిలు, హెూటల్స్ జిల్లా వ్యాప్తంగా…
మహిళ దారుణ హత్య
జనం న్యూస్ 21 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లాకు చెందిన మహిళ రణస్థలంలో దారుణ హత్యకు గురైంది. పూసపాటిరేగ మం.పెద్ద పతివాడకి చెందిన భవాని (26) భర్తతో కలిసి పైడిభిమవరం పంచాయతీ గొల్లలపేటలో ఉంటోంది.పైడిభీమవరంలోని ఓ…
అభాగ్యురాలుకి అండగా నిలిచి..స్వస్థలానికి అంతిమ వీడ్కోలు..
జనం న్యూస్ 21 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం, ఏప్రిల్ 20: ఒక తల్లి ఊరు గాని ఊరు విడిచి అనేక ఊళ్ళు తిరుగుతూ చివరికి ఒక ఊరుకి చేరింది. అందమైన చీర కట్టు, రూపంతో ఉన్న…
జి. ఓ. నంబర్ 4 తో పారా క్రీడాకారులకు బంగారు భవిష్యత్
హర్షం వ్యక్తం చేసిన పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులు దయానంద్ జనం న్యూస్ 21 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో పారా క్రీడాకారులకు 3 శాతం ఉద్యోగాలు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం…
తెలంగాణ ప్రభుత్వం సన్నారకం వర్రీ రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
జనం న్యూస్ 21 ఏప్రిల్ 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇన్చార్జి డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా ఈరోజు ఏఐసీసీ సెక్రెటరీ చతిస్గడ్ ఇంచార్జి SAసంపత్ కుమార్ ఆదేశాల మేరకు ఐజ మండలం మేడికొండ గ్రామంలో…