8 రోజుల సమయంలోనే 5 మంది మృతి అంతకుముందు ఒకరు,భయాందోళనలో గ్రామస్తులు
జనం న్యూస్ 22 ఏప్రిల్ 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇన్చార్జి డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా చావు రోజే తద్దినం తద్దినం రోజే చావు మరణించిన వారి చివరి చూపులు చూసి మరుసటి రోజులలో…
అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయం తో పనిచేస్తు అభివృద్ధి కి పాటుపడాలి ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి
జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఏప్రిల్ 22 తర్లుపాడు మండల కేంద్రం అయిన తర్లుపాడు మండల పరిషత్ కార్యాలయం లోని మండపరిషత్ అదుకారులతో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి సమావేశం నిర్వహించారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలం లో…
లబ్ది దారులకు బీసీ కార్పొరేషన్ ప్రొసీడింగ్ కాపీ అందజేసిన ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి
జనం న్యూస్. తర్లుపాడు మండలం ఏప్రిల్ 22 తర్లుపాడు మండల కేంద్రం అయిన తర్లుపాడు మండల ప్రజాపరిషత్ కార్యాలయం లో ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం వెనుకబడిన కులాలు, ఆర్థికంగా వెనుకబడిన కులాలకు అందిస్తున్న బీసీ కార్పొరేషన్ ప్రొసీడింగ్స్ కార్యక్రమానికి విచ్చేసిన మార్కాపురం…
బాసు హనుమంతు నాయుడు ను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
జనం న్యూస్ 22 ఏప్రిల్ 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇన్చార్జి డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా వారి హౌస్ అరెస్టు నేపథ్యంలో వారి నివాసానికి భారీగా చేరుకుంటున్న అభిమానులు మరియు పార్టీ నాయకులు….ఈరోజు గట్టు…
రైతులు కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి
జనం న్యూస్ ఏప్రిల్ 22 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్థానిక ఎమ్మెల్యే సునితా లక్ష్మారెడ్డి ప్రారంభించారు చిలిపి చెడు చండూరు చిట్కుల్ గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం…
వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ముస్లింలు చేసున్న ర్యాలీ కి సంఘీభావం ప్రకటించి ర్యాలీ లో పాల్గొన్న
.జనం న్యూస్ 22 ఏప్రిల్ 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇన్చార్జి డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా బి అర్ ఎస్ వి రాష్ట్ర నాయకులు మరియు జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య…
నూతన ఆర్వోఆర్ చట్టం భూ భారతి తో భూ సమస్యల పరిష్కారం…..జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
పెండింగ్ లో ఉన్న సాదా బైనమా దరఖాస్తులకు మోక్షం ప్రతి గ్రామంలో గ్రామ పరిపాలన అధికారి ఏర్పాటుకు చర్యలు మనిషికి ఆధార్ కార్డు లాగా భూమికి భూదార్ సంఖ్య కేటాయింపు ప్రణాళిక రామగిరి మండలంలోని సెంటినరీ కాలనీ సింగరేణి కమ్యూనిటీ హాల్…
యువ సమ్మేళన కార్యక్రమాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలి విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపీఎస్*
జనం న్యూస్ 22 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు, యువత హైదరాబాద్ KIYE Youth Transformation Mission మరియు చేయూత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 26న నిర్వహించే యువ సమ్మేళనం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని…
నక్సలైటు పేరుతో బెదిరింపులకు పాల్పడిన నకిలీ నక్సల్ అరెస్టు
విజయనగరం డిఎస్సీ ఎం.శ్రీనివాసరావు జనం న్యూస్ 22 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం పట్టణంలో ప్రముఖ వ్యక్తులకు నక్సలైటు పేరుతో బెదిరింపు లేఖలు పంపి, డబ్బు దోచుకోవడానికి ప్రయత్నించిన నకిలీ నక్సలైటు అయిన పెందుర్తి మండలం, చినముషిడివాడకు…
పోక్సో కేసులో నిందితుడికి 10సం.ల కఠిన కారాగారం, జరిమానా
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 22 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా బొబ్బిలి పోలీసు స్టేషన్లో 2024 సంవత్సరంలో నమోదైన పోక్సో కేసులో నిందితుడుపార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం…