ఆర్థిక సహాయం అందించిన రాపోల్ గ్రామ ఎస్సీ కాలనీవాసులు
జనం న్యూస్ 24 ఫిబ్రవరి ( వికారాబాద్ డిస్టిక్ రిపోర్టర్ కావలి నర్సిములు ) వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోలు గ్రామంలో ఎస్సీ కాలనీలో గండు మోహన్ దాస్ అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. వారి అంత్యక్రియల కొరకై గ్రామంలో ఉన్న…
జిల్లాకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి..!
జనం న్యూస్. 24. నిజామాబాదు. ప్రతినిధి. శ్రీనివాస్. నేడు జిల్లాకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ గెలుపు కోసం బిజెపి బిఆర్ఎస్ కుట్రన్ చేస్తున్నదని మండిపడ్డారు. ఒక్క ఎమ్మెల్సీని కూడా నిలబెట్టలేని టిఆర్ఎస్ పార్టీ…
ఎమ్మెల్సీ ఎన్నికల్లో రఘువర్మ గెలుపు కోసం కూటమి నాయకులు విస్తృత ప్రచారం
జనం న్యూస్ ఫిబ్రవరి 24: అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా రఘు వర్మ గెలుపు కోసం కూటమి నాయుకులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పాటిపల్లి మోడల్ స్కూల్ కి, కేజీబీవీ స్కూల్ కి అదే విదంగా నాగులాపల్లి…
మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి డిఈ రహీంకు విన్నత పత్రం అందజేత
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 24 రిపోర్టర్ సలికినిడి నాగరాజు మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సీపీఐ ఏరియా ఇన్చార్జి కార్యదర్శి తాళ్లూరి బాబురావు, ఏఐటీయూసీ ఏరియా కార్యదర్శి దాసరి వరహాలు కోరారు. సోమవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట…
చిలకలూరిపేట భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ముఖ్య అతిథిగా అన్నం శ్రీనివాసరావు
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 24 రిపోర్టర్ సలికినిడి నాగరాజు జరిగిన పత్రిక సమావేశంలో ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర రాష్ట్ర ఓబిసి ఉపాధ్యక్షులు అన్నo శ్రీనివాసరావు మాట్లాడుతూ 26వ తేదీ బుధవారం చరిత్ర ప్రసిద్ధిగాంచిన చిలకలూరిపేట నియోజకవర్గంలోనే కోటప్పకొండ…
కులమతాలకు అతీతంగా విరాజిల్లుతోన్న పవిత్ర పుణ్యక్షేత్రం రహదారి మాత ఆలయం ప్రత్తిపాటి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 24 రిపోర్టర్ సలికినిడి నాగరాజు గ్రామీణ క్రైస్తవుల ఉత్తమమైన భక్తి ఉద్యమంతో ఏర్పడిన అత్యున్నక్షేత్రమే, ఎర్రకొండ రహదారి మాత పుణ్యక్షేత్రమని, అనేక మందికి స్వస్థత ఆశీర్వాదాలు అందిస్తూ, అత్యున్నత ప్రార్థనా క్షేత్రంగా భాసిల్లుతోందని…
కె.పి.హెచ్.బి కాలనీ లో లో గాలాక్సీ లేజర్ సర్జరీ హాస్పిటల్ ను ప్రారంభించిన బండి రమేష్ జివిఆర్
జనం న్యూస్ ఫిబ్రవరి 24 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి నియోజకవర్గం కె పి హెచ్ బి కాలనిలోలోని రోడ్ నెంబర్ నాలుగు లో గాలక్సీ లేజర్ సర్జరీ హాస్పిటల్ ను ప్రారంభించిన కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి…
ఉచిత మెగా క్యాంపు కు విశేష స్పందన
250 మంది రోగులకు మందులు పంపిణీ.. జనం న్యూస్ // ఫిబ్రవరి // 24 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. జమ్మికుంట పట్టణంలోని కొండూరి కాంప్లెక్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన దుర్గా మల్టీ స్పెషాలిటీ ఆధ్వర్యంలో కీళ్ల ఎముకలకు…
బి వి ఆర్ ఐ టి ఇంజినీరింగ్ కళాశాలలో విజయవంతంగా ముగిసిన ఈ బాహా సే ఇండియా 2025 బగ్గీల పోటీలు
జనం న్యూస్. ఫిబ్రవరి 23. మెదక్ జిల్లా. నర్సాపూర్. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) నర్సాపూర్ మున్సిపల్ పట్టణ సమీపంలోని శ్రీ విష్ణు బి వి ఆర్ ఐ టి ఇంజినీరింగ్ ఇనిస్ట్యూట్ ఆఫ్ కళాశాలలో విజయవంతంగా ముగిసిన ఈ బాహా…
ఉచిత మెగా క్యాంపు కు విశేష స్పందన
250 మంది రోగులకు మందులు పంపిణీ.. జనం న్యూస్ // ఫిబ్రవరి // 24 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. జమ్మికుంట పట్టణంలోని కొండూరి కాంప్లెక్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన దుర్గా మల్టీ స్పెషాలిటీ ఆధ్వర్యంలో కీళ్ల ఎముకలకు…