• April 24, 2025
  • 41 views
మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసినా!పోస్ట్ లు పెట్టినా చట్టరిత్య కఠిన చర్యలు తప్పవు

మల్టీజోన్ ఐజి పి.సత్యనారాయణ జనం న్యూస్. ఏప్రిల్ 24. సంగారెడ్డి జిల్లా. ప్రతినిధి (అబ్దుల్ రహమాన్) మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసిన పోస్టులు పెట్టిన చట్టరీత్య కఠిన చర్యలు తప్పవని.మల్టీ జోన్-ll ఐజి. పి. సత్యనారాయణ తెలిపారు. ఈ…

  • April 24, 2025
  • 38 views
జడ్పిటిసి దంపతుల ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలంలోని నల్లతిమ్మాయిపల్లి గ్రామంలో రాముల దేవస్థానం నందు శ్రీ శ్రీ శ్రీ రాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది పూజలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేయించి నల్ల తిమ్మాయపల్లి గ్రామ ప్రజలు ఎల్లవేళలా…

  • April 24, 2025
  • 40 views
ఘనంగా వీడ్కోలు కార్యక్రమం

జనం న్యూస్. తర్లుపాడు మండలం ఏప్రిల్ 24. తర్లుపాడు మడలంలోని మేకలవారిపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వీడ్కోలు వేడుకలు ఘనంగా జరిగయి.మేకలవారిపల్లి పాఠశాల తుది తరగతి విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు HM…

  • April 24, 2025
  • 74 views
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి జనం న్యూస్ ఏప్రిల్ 25 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ ) పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని గురువారం మునగాల మండల పరిధిలోని రేపాల గ్రామంలో నరసింహులగూడెం జిల్లా…

  • April 24, 2025
  • 32 views
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఆధ్వర్యంలో వ్యాసరచన,చిత్రలేఖన పోటీలు.

జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఏప్రిల్ 24. తర్లుపాడు మండలం చెన్నారెడ్డిపల్లి గ్రామం లో గల జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాస రచన, చిత్రలేఖనం పోటీల్లో విజేతలకు బహుమతులు, ధ్రువపత్రాలు అందజేశారు…

  • April 24, 2025
  • 35 views
బాల విజ్ఞాన మేళా సమ్మర్ క్యాంపు ను ప్రారంభించిన జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు రమేష్ బాబు

జనం న్యూస్ ఏప్రిల్ 25(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) గ్రామీణ ప్రాంత విద్యార్థుల సహజ మేథో వికాసానికి సమ్మర్ క్యాంపులు దోహదం చేస్తాయని జన విజ్ఞాన వేదిక సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు గోళ్ళమూడి రమేష్ బాబు అన్నారు. గురువారం మునగాల…

  • April 24, 2025
  • 30 views
క్రాంతి యువజన సంఘం ఆధ్వర్యంలో రోడ్డు మరమ్మత్తు కార్యక్రమం

జనం న్యూస్ – ఏప్రిల్ 24- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ 2వ వార్డులో క్రాంతి యువజన సంఘం ఆధ్వర్యంలో రోడ్డు మరమ్మతుల కార్యక్రమం నిర్వహించారు,నందికొండ మున్సిపాలిటీ పరిధిలో సిసి రోడ్ల నిర్మాణ సమయంలో…

  • April 24, 2025
  • 27 views
అంగన్వాడీల కలెక్టరేట్ ముందు ధర్నా విజయవంతం …

జుక్కల్ ఏప్రిల్ 24 జనం న్యూస్ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అందరికీ మే నెల అంతా ఒకేసారి సెలవు ఇవ్వాలని ఈరోజు కామారెడ్డి కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమంలో అంగన్వాడి యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు సురేష్ అన్న…

  • April 24, 2025
  • 42 views
సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన ఆసిఫాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షులు

జనం న్యూస్ ఏప్రిల్ 24 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని సమేల గ్రామంలో 13 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సీపీరోడ్డు పనులను గురువారం కాంగ్రెస్ పార్టీ ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షులు విశ్వప్రసాద్ రావు…

  • April 24, 2025
  • 31 views
పహాల్గామ్ లో హిందూ పర్యాటకులపై కాల్పులు జరిపిన ఉగ్రవాదులు

జనం న్యూస్ ఏప్రిల్ 23:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలకేంద్రం లో బుధవారం రోజునాజమ్మూ కాశ్మీర్లో హిందూ పర్యాటకుల పైన జరిగిన హేయమైన చర్యకు నిరసనగా ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని మండలంలోని అన్ని హిందూ యువజన సంఘాలు మరియు…

Social Media Auto Publish Powered By : XYZScripts.com