మునగాల మండల రైతులకు పోలీస్ వారి సూచన
రైతులు పశువులను మేతకు బయటకు వదలవద్దు రోడ్డు ప్రమాదాల నివారణకు మండల రైతులు సహకరించాలి ఎస్సై ప్రవీణ్ కుమార్ జనం న్యూస్ ఏప్రిల్ 28(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) మునగాల మండల పరిధిలోని జాతీయ రహదారి ప్రక్కన ఉన్న పలు…
వివిధ కుల, మతాలకు చెందిన పవిత్ర స్థలాలలో సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి.
అనవసర రూమర్స్ ప్రచారం చేసి,శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు.. చట్టాన్ని చేతిలో తీసుకోకూడదు ఎస్పీ పరితోష్ పంకజ్ జనం న్యూస్. ఏప్రిల్ 26. సంగారెడ్డి జిల్లా. ప్రతినిధి. (అబ్దుల్ రహమాన్) సంగారెడ్డి జిల్లాలో శాంతి భద్రతల దృష్ట్యా…
బి ఆర్ ఎస్ రజతోత్సవ సభకు బయలుదేరిన బి ఆర్ ఎస్ నాయకులు
వరంగల్లో గులాబీ జాతర జనం న్యూస్ ఏప్రిల్ 27 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చండూరు గ్రామంలో బి ఆర్ ఎస్ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది తదనంతరం వరంగల్ లో జరిగే గులాబీ…
ఉగ్రదాడికి నిరసనగా ప్రైవేటు టీచర్స్ లెక్చరర్ల కొవ్వొత్తుల ర్యాలీ
దాడిని ఖండించిన టిపిటిఎల్ఏ సభ్యులు.. జనం న్యూస్ // ఏప్రిల్ // 27 // కుమార్ యాదవ్ // జమ్మికుంట ) జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడి కి నిరసనగా జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా నుండి బస్ స్టాండ్…
మెజిస్ట్రేట్ కి ఘనంగా వీడ్కోలు సమావేశం
జనం న్యూస్ // ఏప్రిల్ // 27 // కుమార్ యాదవ్ // జమ్మికుంట) కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి గా, రెండవ అదనపు ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ గా విధులు నిర్వహించి వారి యొక్క స్థాన…
రజతోత్సవ సభకు తరలి రావాలి…బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, నుతన గౌడ సంఘం స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గుండుకాడి వెంకటేష్ గౌడ్
జనం న్యూస్, ఏప్రిల్ 25 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) ఈ నెల 27వ వరంగల్ లో నిర్వహించే బీఆర్ఏస్ రజతోత్సవ బహిరంగ సభను జయ ప్రదం చేయాలని, విద్యార్థి, యువజన విభాగం, గౌడ్ సంఘం నాయకులు…
మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసినా!పోస్ట్ లు పెట్టినా చట్టరిత్య కఠిన చర్యలు తప్పవు
మల్టీజోన్ ఐజి పి.సత్యనారాయణ జనం న్యూస్. ఏప్రిల్ 24. సంగారెడ్డి జిల్లా. ప్రతినిధి (అబ్దుల్ రహమాన్) మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసిన పోస్టులు పెట్టిన చట్టరీత్య కఠిన చర్యలు తప్పవని.మల్టీ జోన్-ll ఐజి. పి. సత్యనారాయణ తెలిపారు. ఈ…
దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొన్న యల్లటూరు శ్రీనివాస రాజు
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. ఉమ్మడి కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం నందలూరు ప్రముఖ సీనియర్ రాజకీయ నాయకులు , బిజెపి నాయకులు పోతురాజు మస్తానయ్య దశదినకర్మ కార్యక్రమం సందర్భంగా నేడు జనసేన నేత యల్లటూరు శ్రీనివాస రాజు పాల్గొని…
పర్యావరణ పరిరక్షకుడువనజీవి జానకి రామయ్య మృతి తీరని లోటు
నిర్భయ ఫౌండేషన్ అధ్యక్షురాలు మల్లెల ఉషారాణి జనం న్యూస్ 24 ఏప్రిల్( కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెల్ల శంకర్ ) మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ఎంతో కృషి చేశారని,, వారి జీవితము భావితరాలకు ఆదర్శప్రాయమని ఎక్కువ చదువు లేకపోయినా ఎంతో…
నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ సదయ్య
జనం న్యూస్ ఏప్రిల్ 24 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని తహరాపూర్ గ్రామ నివాసులు కొమ్ముల మల్లయ్య రమ కుమారుడు నాగులు నిత్య (అమ్ములు) వివాహ మహోత్సవ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన పరకాల మార్కెట్…