తెరుచుకున్న మూత బడిన పాఠశాల
జనం న్యూస్, జూన్ 13 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) మార్కుక్ మండల కేంద్రంలో ప్రాథమిక పాఠశాల గంగాపూర్ గత ఏడు సంవత్సరాల కాలంగా మూతబడినది. గత ఐదు రోజులుగా బడిబాట లో బాగంగా గ్రామ తల్లిదండ్రుల,…
పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి ఏడాది సిద్దిపేటలో జనసేన కార్యకర్తల సంబరాలు.
జనం న్యూస్ :12 జూన్ గురువారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్; జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసి ఏడాది పూర్తయిన సందర్బంగా జనసేన పార్టీ క్రియశిలా సభ్యత్వం నమోదు చేసుకున్న వారికి…
సమాజం కొరకు కష్టపడే వ్యక్తికి సరియైన గుర్తింపు డాక్టరేట్
దీక్ష భూమి లో గౌరవ డాక్టరేట్ పొందిన కమలాకర్ కు సన్మానం జనం న్యూస్ జూన్ 12 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని దీక్ష భూమి వద్ద ఇటీవలే గౌరవ డాక్టరేట్ పొందిన సమాచార హక్కు…
సాగుదారులైన హుస్సేన్ నగర్ గ్రామ పేదలకు వెంటనే పట్టాలు ఇవ్వాలి..!
జనంన్యూస్. 12. నిజామాబాదు. సిరికొండ. పైరవికారులను కాదని పేదలకే పట్టాలు ఇవ్వాలి -సీపీఐ(ఎం.ఎల్.) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి. రామకృష్ణ డిమండు చేశారు సాగుదారులైన హుస్సేన్ నగర్ గ్రామ పేదలకు వెంటనే పట్టాలు ఇవ్వాలని, పైరవికారులను కాదని పేదలకే పట్టాలు…
ఘనంగా వైద్యరత్న డాక్టర్ సత్యనారాయణ జన్మదిన వేడుకలు
జనం న్యూస్ జూన్ 12 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి హెల్పింగ్ హార్ట్స్ సొసైటీ తుటే విజయ్ కుమార్ ఆధ్వర్యంలో డాక్టర్ సత్యనారాయణ యనబై వ జన్మదిన వేడుకలు అశోక చక్ర దివ్యాంగుల సంఘం లొ ఘనంగా జరిగాయి, ఈ సందర్భంగా…
నిధులు మంజూరైన జాప్యం ఎందుకు.. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
జనం న్యూస్ జూన్ 12 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫతేనగర్ డివిజన్లోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ .. అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.. ముందుగా భరత్ నగర్ నాళా…
మైసిగండి అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో ఘనంగా అనిల్ రెడ్డి జన్మదిన వేడుకలు
జనం న్యూస్ జూన్ 12 కూకట్పల్లి జోన్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ఆల్విన్ కాలనీ డివిజన్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు అనిల్ రెడ్డి జన్మదిన వేడుకలను గురువారం మైసిగండి అమ్మవారి దగ్గర ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు నాయకులు,…
పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నాయకులకి నమస్కారం
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 12 రిపోర్టర్ సలికినీడి నాగరాజు సంవత్సర కాలంగా ఫీజు రీయింబర్సుమెంట్ చెల్లించకుండా విద్యార్ధులను ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకుండా, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా యువతను కూటమి ప్రభుత్వం మోసం చేసింది.మోసానికి గురైన విద్యార్ధులకు,…
బురదమయంగా మారిన దారి
ఇబ్బందులు పడుతున్న గిరిజన గ్రామాల ప్రజలు పట్టించుకోని జిల్లా అధికారులు జనం న్యూస్ 12.జూన్. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. జైనూర్ :మండలంలోని చింతకర్ర,తాడిగూడ,కిషన్ నాయక్ తండా,లొద్దీగూడ గ్రామానికి వెల్లే ప్రధాన దారి బురదమయంగా పెద్ద పెద్ద గుంతల రాళ్లుగా…
ప్రపంచ శాంతి &భారత దేశ క్షేమం కోసం క్రైస్తవ భక్తులు ఉపవాసం దీక్ష చేసారు.
జనం న్యూస్ 12జూన్ కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కె ఏలియా. హుస్నాబాద్ :ప్రపంచ శాంతి, భారత దేశ క్షేమం అభివృద్ధి కోసం హుస్నాబాద్ పట్టణ కేంద్రం లోని వెంకటేశ్వర గార్డెన్ లొపాస్టర్లు క్రైస్తవ భక్తులు బుధవారం 12గంటల ఉపవాసం…