ఇంద్రకరణ్ రెడ్డికి శుభాకాంక్షలు తెల్పిన కాంగ్రెస్ నాయకులు
జనం న్యూస్ జూన్ 12 ( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా ) బిక్కనూరు మండలంలోని రామేశ్వరపల్లి గ్రామానికి చెందిన బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, టిపీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమకమైనందున మర్యాదపూర్వకంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి,…
వికసిత్ భారత్,, 2047–అమృతకాలం దిశగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం గని శెట్టి
జనం న్యూస్ జూన్ 11 ముమ్మిడివరం ప్రతినిధి జూన్ 9 2025 నాటికి కేంద్ర ప్రభుత్వం ఏర్పడి 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల వద్దకు కేంద్ర పథకా ప్రయోజనాలను అధిక సంఖ్యలో ప్రజలకు అందించడం…
సమస్యలు పరిష్కరించడం కోసమే జనవాణి
ఫిర్యాదులు స్వీకరిస్తున్న ఎమ్మెల్యే విజయ్ కుమార్ జనం న్యూస్,జూన్11,అచ్యుతాపురం: ఎలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలం వెంకటాపురం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేసుందరపు విజయ్ కుమార్ జనవాణి కార్యక్రమం నిర్వహించి అచ్యుతాపురం మండలంలో ఉన్న ప్రజల సమస్యల పై ఫిర్యాదులు స్వీకరించారు.సమస్యలు పై…
మరమ్మతులకు నోచుకోని గ్రామాల రహదారులు
జనం న్యూస్ 11 జూన్ భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి) భీమారం మండలంలోని ఆరేపల్లి ఎక్స్ రోడ్డు, పలు గ్రామాలను కలుపుతున్న ప్రధాన సీసీ రహదారి గత కొన్ని సంవత్సరాలుగా పూర్తిగా నిర్జీవంగా మారింది. దాదాపు 20 సంవత్సరాల క్రితం…
84 వార్డు కొప్పాక లో 50 లక్షలు తో సిమెంట్ రోడ్లు కాలువలు – మాదంశెట్టి నీలబాబు
జనం న్యూస్ జూన్ 11 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ 84వ డివిజన్ లో కార్పొరేటర్ చిన్నతల్లి నీలబాబు జీవీఎంసీ సమావేశంలో మంజూరు చేసిన నిధులతో కొప్పాక వీలైన గ్రామాల్లో 50 లక్షలు నిధులతో ప్రజలు అభ్యర్థనపై సిమెంట్ కాలువలు, సిమెంట్…
రైతన్నలకు అనకాపల్లి ఎం.పీ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు.
జనం న్యూస్ జూన్ 11 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ తెలుగు రాష్ర్టాల్లోని రైతన్నలందరికీ రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనకాపల్లి పార్లమెంటు సభ్యులు డాక్టర్ సి.ఎం రమేష్ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు.వ్యవసాయ పనులను ప్రారంభిస్తూ ప్రకృతిని దైవంగా భావించి…
మునగపాక లో ఉచిత కంటి వైద్య శిబిరం
జనం న్యూస్ జూన్ 11 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సూచనల మేరకు మునగపాక పాత పంచాయతీ ఆవరణలో శంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిబిరం నిర్వహించారు. వైద్యులు ప్రతి ఒక్కరికి కల్లును చెక్…
సింహాచలం వద్ద భక్తులు క్షురకులు అధికంగా వసూలు చేస్తున్నారని మరియు నాణ్యత లేని ప్రసాదం నాణ్యతను వసూలు చేస్తున్నారని ఆరోపించారు
జనం న్యూస్ 11 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక సింహాచలం, జూన్ 10, 2025 – ఈరోజు పూజనీయమైన సింహాచలం ఆలయాన్ని సందర్శించినప్పుడు స్థానిక నివాసితో సహా అనేక మంది భక్తులకు మిశ్రమ అనుభవం ఎదురైంది, జుట్టును టాన్సింగ్…
ఉద్యోగ విరమణ చేసిన హోంగార్డు కుటుంబానికి ‘చేయూత’ అందజేత
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్. జనం న్యూస్ 11 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా పోలీసుశాఖలో హెూంగార్డుగా పని చేసి, ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన హెూంగార్డుబి.వి.రమణమూర్తికి ‘చేయూత”ను అందించేందుకు హెూంగార్డు సిబ్బంది…
వరకట్న వేధింపుల కేసులో నిందితులకు 1సం. సాధారణ జైలు, జరిమానా విజయనగరం మహిళా పిఎస్ డిఎస్పీ ఆర్.గోవిందరావు
జనం న్యూస్ 11 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం మహిళా పోలీసు స్టేషనులో 2018సం.లో నమోదైన వరకట్న వేధింపుల కేసులో నిందితులుముగ్గురికి 1సం. సాధారణ జైలు, రూ.51వేలు జరిమానా విధిస్తూ విజయనగరం జె.ఎఫ్.సి.ఎం. (స్పెషల్ మొబైల్ కోర్టు…