శ్రీశైలం క్షేత్రానికి బయలుదేరిన మాటుగూడెం శివ స్వాములు
జనం న్యూస్ 21 ఫిబ్రవరి ( వికారాబాద్ డిస్టిక్ రిపోర్టర్ కావలి నర్సిములు ) వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం మాటుగూడెం గ్రామానికి చెందిన శివ స్వాములు శ్రీశైలం బయలుదేరడం జరిగింది. ప్రతి ఒక్కరూ దైవసింతన కలిగి ఉండాలని గురుస్వామి శ్రీ…
కాంగ్రెస్ పార్టీకి షాక్..మాజీ ఎమ్మెల్యే కోనప్ప గుడ్బై
జనం న్యూస్ పిబ్రవరి 21 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ శాసన సభ్యుడు కోనేరు కోనప్ప పార్టీకి గుడ్బై చెప్పారు. పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయానికి పంపించారు.…
తడ్కల్ లో జాతీయ ఉపాధి హామీ పనుల ఆకస్మిక తనిఖీ
ఎంపీడీఓ సత్తయ్య, జనం న్యూస్,ఫిబ్రవరి 21,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పనులను శుక్రవారం ఎంపీడీఓ సత్తయ్య, ఏపీఓ నరసింహా తో కలిసి పనులు నిర్వహిస్తున్న స్తవరానికి ఆకస్మికంగా వెళ్లి జాతీయ ఉపాధి…
ఆర్థిక ఇబ్బందుల్లో జీపీ కార్యదర్శులు!
జనం న్యూస్ ఫిబ్రవరి 21: నడిగూడెం గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న గ్రామ కార్యదర్శుల బతుకులు భారంగా మారుతున్నాయి.ప్రధానంగా వారికి ఆర్థికపరమైన అంశాలు అప్పగించడంతో అప్పులు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా జనవరి 30తో సర్పంచ్ల పాలన…
నూతన వధువరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్…
జనం న్యూస్ ఫిబ్రవరి 21 జగిత్యాల జిల్లాబీర్పూర్.మండలంలోని తాళ్ళధర్మారం గ్రామా గౌడ సంఘం అధ్యక్షులు పర్వతం రాజన్న గౌడ్ కుమారుని వివాహా రిసెప్షన్ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులనుఆశీర్వాదించి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో మాజీ…
ఎమ్మెల్సీ ఎన్నికలకు జోరుగా ప్రచారం….
ఫిబ్రవరి 21 జనం న్యూస్. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు. సిరికొండ మండలంలో. బీజేపీఎమ్మెల్సీ అభ్యర్తుల గెలిపే లక్ష్యంగా జోరుగా కొనసాగుతున్న ప్రచారం. ఈరోజు బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి ఆధ్వర్యంలో కార్యకర్తలకు ఎమ్మెల్సీ ఎలక్షన్ల గురించి అవగాహన కల్పించారు మండలం…
పల్లం జడ్పీ హైస్కూల్ హైస్కూల్ నందు చట్టాలపై అవగాహన సదస్సు
జనం న్యూస్ ఫిబ్రవరి 21 ముమ్మిడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ ) డాక్టర్ బి.ఆర్ . అంబేద్కర్ కోనసీమ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బి .కృష్ణారావు ఆదేశాల ప్రకారం అమలాపురం సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ టీ. యస్. ఆర్.కె.ప్రసాద్…
ముఖ్యమంత్రి సహాయనిధి యల్ ఒ సి అందజేత
జనం న్యూస్ ఫిబ్రవరి 21 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి నియోజక వర్గం వివేక్ నగర్ డివిజన్ నివాసం ఉంటున్న వనరస.యాదగిరి తండ్రి వి.సీతారాములు వయస్సు యాబై సంవత్సరాలు, మొకాళ్ళ నొప్పితో పంజాగుట్ట లోని నిమ్స్ హాస్పిటల్ లో చేరడం జరిగింది. వైద్యులు మోకాలికి బైపాస్ సర్జరీ చేయవలసిందిగా…
తులసమాంబను దర్శించుకున్న ఎమ్మెల్యే సుందరపు
జనం న్యూస్ ఫిబ్రవరి 21 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ మునగపాక మండలం ప్రాంతం మడక పాలెం.గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ బాల తులసి మాంబ అమ్మవారికి పండగ మహోత్సఅమ్మవారికి యలమంచిలి శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ దర్శించుకున్నారు. ఆలయ కమిటీ…
పేద అడ బిడ్డ పెళ్లికి 75 కిలోల బియ్యం అందజేసిన కొమ్మిడి రాకేష్ రెడ్డి
జనం న్యూస్ // ఫిబ్రవరి // 21//జమ్మికుంట // కుమార్ యాదవ్.. వీణవంక మండలం కోర్కల్ గ్రామము నిరుపేద కుటుంబానికి చెందిన ఎండి,రిజ్వానా వివాహం ఈనెల 23వ తేదీ ఆదివారం రోజు ఉండగా ,ఈ వివాహానికి గ్రామంలోని కొంతమంది దాతల సహకారంతో…