ఏసీపీ కి రామకోటి పుస్తకం అందజేసిన రామకోటి రామరాజు
ఏసీపీ నర్సింలు చే రామనామాలు లిఖింపజేపించిన సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు జనం న్యూస్, మే 29 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) రామ నామమే శాశ్వతమని, ప్రతి ఒక్కరిచే గత 26 సంవత్సరాలనుండి రామనామాన్ని…
బిచ్కుంద సొసైటీలో జిలుగు విత్తనాల పంపిణీ…..
బిచ్కుంద మే 28 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని సొసైటీలో జీలుగు విత్తనాల పంపిణీ సొసైటీ చైర్మన్ ఎన్ బాలు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఒక జిలుగు బ్యాగు 30 కేజీ లు ఆ బ్యాగు…
ఉద్యమాలు చేసినవారికి పదవులు..
జిల్లా కార్యవర్గ సభ్యులుగా భాష బోయిన సంతోష్. సిపిఐ జిల్లా సమితి సభ్యులుగా ఉట్కూరి ప్రణీత్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నిక.. జనం న్యూస్ 28 మే 2025 ( ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్) ఎల్కతుర్తి మండలం నుండి విద్యార్థి…
నెలలు గడుస్తున్న ధాన్యం కాంటాలు వేయడం లేదంటూ రైతుల ధర్నా
జనం న్యూస్ మే(28) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం అర్వపల్లి మండలం బొల్లంపల్లి గ్రామంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రంలో నెలరోజు దాటిన ధాన్యం కాంటాలు వేయకపోవడంతో అకాల వర్షంతో ధాన్యం మొలకెత్తుతుందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ మొలకెత్తిన…
కోరిన కోర్కెలు తీర్చే కొండంత దైవం శ్రీ పశుపతి నాథుడు..
మోకాళ్లపై ప్రదక్షిణలు చేసి మొక్కలు చెల్లించిన భక్తులు.. జనం న్యూస్ 28 మే 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్) ఎల్కతుర్తి మండల కేంద్రంలోనీ వల్భాపూర్ గ్రామం శ్రీ పశుపతినాథ్ స్వామి దేవాలయం లో వైశాఖ మాస అమావాస్య రోజు…
బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి
జనం న్యూస్ మే 29(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) బీసీలకు 42% రిజర్వేషన్లపై జీవో జారీచేసి.. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి.ఈ అంశాన్ని కేంద్రంపై నెట్టేసి తప్పించుకుంటే 1000 మంది బీసీ నేతలతో కలిసి ఆమరణ నిరాహారదీక్షకు…
60 లక్షల రూపాయలతో అదనపు తరగతి గదులు
ముత్తంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్ జనం న్యూస్ మే 29 సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ముత్తంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో 60 లక్షల రూపాయల నిధులతో నాలుగు అదనపు తరగతి…
నేర ప్రవర్తన కల్గిన వ్యక్తులకు ప్రోత్సహించడం సిగ్గుచేటు.
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 28 రిపోర్టర్ సలికినీడి నాగరాజు సోషల్ మీడియా వేదికగా కులాల మధ్య చిచ్చుపెట్టడం మానుకోవాలి. రాజకీయ, ప్రజా సంఘాల నాయకులు పునరాలోచన చేయాలి.బి.శ్రీను నాయక్. తెనాలిలో ఐత నగర్ లో పలు కేసుల్లో…
నకిలీ విత్తనాలు,ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు
నకిలీ విత్తనాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా అనుమానాలు వస్తే అధికారుల దృష్ఠికి తీసుకురావాలని సీఐ రామకృష్ణారెడ్డి తెలిపారు. జనం న్యూస్ మే 29(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) నకిలీ విత్తనాలు,పురుగుల మందులు అమ్మితే చట్టపరమైన చర్యలు తప్పవని…
అప్రమత్తమైన మున్సిపల్ అధికారులు మరియు సిబ్బంది
జనం న్యూస్ రిపోర్టర్ నర్సంపేట 29-05-2025 నర్సంపేట మున్సిపాల్టీలో 12 వర్డ్ లో ఉన్నటువంటి ఎన్టీఆర్ నగర్ లో ఉన్నటువంటి ప్రజలకి ఇబ్బందులు తలెత్తకుండా మున్సిపల్ అధికారులు కమిషనర్ సూచించారు. మరియు సిబ్బంది సైడ్ కాలువలు మరియు డ్రైనేజ్ వ్యవస్థను మరియు…