18 ఏళ్ల పిల్లలకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై చర్యలు తప్పవు
జనం న్యూస్ మే 08(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని రోడ్డు ప్రమాదాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని 18 సంవత్సరాలు లోపు పిల్లలకు వాహనాలు ఇచ్చినట్లయితే తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తీసుకొని…
పశువుల కు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు.
జనం న్యూస్ 08మే పెగడపల్లి ప్రతినిధి. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం ఐతిపల్లి గ్రామంలో గేదెలకు, ఆవులకు మరియు లేగ దూడలకు ఉచిత గాలికుంటు నివారణ టీకాలు ప్రారంభించిన పశు వైద్యాధికారి డాక్టర్ హేమలత. ఈ కార్యక్రమంలో వి ఏ మతిన్,…
అల్లూరి వర్ధంతికి చిత్రపటానికి ఘన నివాళి.రవీంద్రనాథ్ ఠాగూర్ చిత్రపటానికి ఘన నివాళి.
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే7 రిపోర్టర్ సలికినీడి నాగరాజు ప్రజా సంఘాల నాయకులు. ఆధర్యంలో గిరిజనుల్లో విప్లవ స్ఫూర్తి రగిలించేటమే కాకుండా వారిలో ఉన్న మూఢవిశ్వాసాలను తొలగింప చేసి ఉద్యమం వైపు నడిపించిన ధీరుడు అల్లూరి సీతారామరాజు అని…
దోంచందాగ్రామానికి చెందిన గోలి అంకిత అదృశ్యం
జనం న్యూస్ మే 06:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోనిదోంచందా గ్రామానికి చెందిన గోలి అంకిత అదృష్యమైంది అని స్థానిక ఎస్సై బి. రాము కథనం ప్రకారం దోంచందా గ్రామానికి చెందిన గోలి అంకిత w/o నరేష్ వయస్సు 24సంవత్సరాలు తేదీ 05-05-2025…
వ్యాపార సంస్థలన్నిటికీ ట్రేడ్ లైసెన్సులు తప్పనిసరి”
జనం న్యూస్ 07 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక నగరపాలక సంస్థ పరిధిలో నిర్వహిస్తున్న వ్యాపార సంస్థలన్ని ట్రేడ్ లైసెన్సులు నెలాఖరులోగా రెన్యువల్ చేసుకోవాలని విజయనగరం కమిషనర్ పల్లి నల్లనయ్య ఆదేశించారు. మంగళవారం తన కార్యాలయంలో సచివాలయ శానిటరీ…
గ్రామీణ ప్రాంతాల అభివృద్దే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుంది
మంత్రి సంధ్యారాణి సచివాలయం ప్రారంభోత్సవంలో మంత్రి జనం న్యూస్ 07 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక గ్రామాల అభివృద్దే కూటమి ప్రభుత్వం లక్ష్యమని గ్రామాల అభివృద్ధి పట్ల కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన నిర్ణయాలతో ముందుకు సాగుతుందనీ స్త్రీ శిశు…
నిందితులు శిక్షింపబడుటలో నేర స్థలం నుండి శాస్త్రీయ పద్ధతిలో ఆధారాల సేకరణే క్రియాశీలకం
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 07 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక నిందితులపై వివిధ పోలీసు స్టేషన్లులో నమోదవుతున్న కేసుల్లో నిందితులకు శిక్షలు ఖరారు కావాలంటే దర్యాప్తు అధికారులు నేర స్ధలంనుండి శాస్త్రీయ…
కారు డోర్లో తరలిస్తున్న 23 కిలోల గంజాయి సీజ్ చేసిన పోలీసులు
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్. జనం న్యూస్ 07 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా కొత్తవలస పోలీసు స్టేషను పరిధిలోని మంగళపాలెం కూడలి వద్ద పోలీసులు వాహనతనిఖీలు చేపట్టి, పక్కా సమాచారంతో 23…
పులాజి బాబా చూపిన మార్గం లో బాబా భక్తులు నడవాలి
జనం న్యూస్ మే 06 కిరమరి మండలం లోని గోయగామ్ గ్రామంలో పూ లాజి బాబా ధ్యాన కేంద్ర వార్షికోత్స వం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న *మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మునీర్ అహ్మద్ మాట్లాడుతూ ఫులాజి బాబా చూపిన…
అన్నంపల్లి గ్రామంలో మహిళలకు కుట్టుమిషన్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభించిన దాట్ల సుబ్బరాజు
జనం న్యూస్ మే 6 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ) బిసి మరియు ఈడబ్ల్యూఎస్ మహిళలకు కుట్టు మిషన్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని ముమ్మిడివరం మండలం అన్నం పల్లి గ్రామంలో స్థానిక శాసనసభ్యులు దాట్లసుబ్బరాజు ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 90…