• May 6, 2025
  • 32 views
బీర్ పూర్ మండలంలో అభివృద్ధి కార్యక్గమాల్లో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

జనం న్యూస్ మే 6 జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని కొల్వాయి గ్రామంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కార్యక్రమంలో భాగంగా 20 లక్షలతో నిర్మిస్తున్న పల్లె దావాఖానాను, 15 లక్షల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన జగిత్యాల జగిత్యాల…

  • May 6, 2025
  • 33 views
ఉపాధి హామీ పనులను సందర్శించిన ఎంపీడీవో ఆనంద్ ఏపీవో శ్యామ్ కుమార్

జనం న్యూస్ మే 6 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడుమండలంలోని ఫైజాబాద్ గ్రామాల్లో ఉపాధి హామీ పనులను ఎంపీడీవో ఆనంద్ ఏపీవో శాంకుమార్ మంగళవారం పరిశీలించారు. ఉపాధి హామీ పనుల్లో భాగంగా కూలీలు చేసిన పనులకు…

  • May 6, 2025
  • 38 views
ధాన్యం కొనుగోలు వేగవంతం చేయండి. ఏఎంసి చైర్మన్ బుర్ర రాములు గౌడ్

జనం న్యూస్ 07మే పెగడపల్లి ప్రతినిధి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లో మండల కేంద్రంలోని పిఎసిఎస్ వరి ధాన్య కొనుగోలు కేంద్రంలోపెగడపల్లి ఏఎంసీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్ స్థానిక నాయకులతో కలిసి పర్యటించారు ఫ్యాక్సి సీఈఓ కి కొనుగోలను…

  • May 6, 2025
  • 43 views
ఎం ఎల్ ఏ సునీత లక్ష్మారెడ్డి కృషితో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత

జనం న్యూస్ మే 6 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లాచిలిపి చెడు మండలం ఫైజాబాద్ గ్రామానికి చెందిన ఎర్రోళ్ల నరేష్ అనే లబ్ధిదారునికి 42000/-రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కును గ్రామ తాజా మాజీ సర్పంచ్ మనోహర నరసింహారెడ్డి చేతిలో మీదుగా…

  • May 6, 2025
  • 37 views
పరీక్ష కేంద్రల వద్ద అండర్ సెక్షన్ 163 అమలు..!

జనంన్యూస్. 06.నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు..తెలంగాణ రాష్ట్ర రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ CET – 2025 కామన్ ఎంట్రెన్స్ పరీక్ష సందర్బంగా అండర్ సెక్షన్ 163 BNS అమలు: పోలీస్ కమిషనర్ వెల్లడి.తెలంగాణ రాష్ట్ర రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల CET – 2025…

  • May 6, 2025
  • 49 views
అచ్యుతాపురంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం ప్రారంభం

జనం న్యూస్,మే06,అచ్యుతాపురం:అచ్యుతాపురం పోలీస్ స్టేషన్ ఎదురుగా డిజిటల్ లైబ్రరీలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాలను అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్,ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్,మాజీ జడ్పి ఛైర్మన్ లాలం భవాని భాస్కర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..బీసీ…

  • May 6, 2025
  • 31 views
హత్నూర ! గుమ్మడిదల్ల పోలీసు స్టేషన్లను సందర్శించిన. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

స్టేషన్ రికార్డులు, హిస్టరీ షీట్స్ ఎలాంటి పెండింగ్ లేకుండా చూసుకోవాలి. కమ్యూనిటీ పోలిసింగ్ ద్వారా ఆన్లైన్ బెట్టింగ్స్, సైబర్ ఫ్రాడ్స్ గురించి ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. యస్.హెచ్.ఒలు వీలైనంత ఎక్కువ సమయం ప్రజలల్లొ ఉంటూ, మన చుట్టూ జరుగుతున్న నేరాల…

  • May 6, 2025
  • 32 views
సులభతరంగా భక్తులకు దాడితల్లి అమ్మవారి దర్శనాలు

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 06 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక బొబ్బిలి పట్టణంలో ఈ నెల 5, 6 తేదీల్లో జరిగే శ్రీ దాడితల్లి అమ్మవారి పండగ నజావుగా, ఎటువంటిఅవాంఛనీయ జరగకుండాను,…

  • May 6, 2025
  • 33 views
కొటియా గ్రామ సమస్యలపై ఎస్టీ ఛైర్మన్‌కి వినతి

జనం న్యూస్ 06 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఆంధ్రా – ఒడిశా సరిహద్దు గ్రామమైన కోటియాలో గిరిజనులకు 2 రాష్ట్రాల నుంచి సమస్యలే మిగిలాయని జిల్లా పౌర వేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి ఆవేదన వ్యక్తం చేశారు.…

  • May 6, 2025
  • 28 views
శేషగిరి రచనలు సమాజానికి ఎంతో అవసరం: జడ్పీ ఛైర్మన్‌

జనం న్యూస్ 06 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక కామ్రేడ్‌ కోరెడ్ల శేషగిరి వర్ధంతి సందర్భంగా “తిరుగులేని కీర్తి సిర’ పుస్తకాన్ని జడ్పీ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు ఆవిష్కరించారు. సోమవారం విజయనగరంలో ఆంధ్రప్రదేశ్‌ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ కార్యక్రమం…

Social Media Auto Publish Powered By : XYZScripts.com