ప్రభుత్వం వెంటనే రైతులకు శ్రీరాంసాగర్ ద్వారా సాగునీరు విడుదల చేయాలి
జనం న్యూస్ మార్చి 13(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష ఎండిన వరి పంటలకు ముప్పై వేల నష్టపరిహారం అందించాలని సిపిఐఎం జిల్లా కమిటీ సభ్యులు షేక్ సైదా అన్నారు.బుధవారం మునగాల మండల పరిధిలోని రేపాల లో సిపిఐఎం పార్టీ ఆధ్వర్యంలో…
బుద్ధవనం సందర్శించిన ఎస్టీ, ఎస్సీ కమిషన్ చైర్మన్
జనం న్యూస్- మార్చి 13- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- అంతర్జాతీయ పర్యాట కేంద్రం నాగార్జునసాగర్ లోని బుద్ధవనాన్ని బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర ఎస్టీ ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సందర్శించారు. మంగళవారం నాడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో…
ప్రకృతి వ్యవసాయం పై అవగాహన సదస్సు.రైతులకు ఘన సన్మానం.
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 12 రిపోర్టర్ సలికినీడి నాగరాజు పల్నాడు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె.అమల కుమారి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పెట్టుబడులేని ప్రకృతి వ్యవసాయం సాగు చేయటం వలన భూమి సారవంతంగా ఉండి ప్రధాన పంటకు…
ఆటోలో పరిమితికి మించి ప్రయాణికుల్ని ఎక్కిస్తే కఠిన చర్యలు తప్పవు
జనం న్యూస్ మార్చి 13(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) ఆటో చోదకులు పరిమితి మించి కూలీలను ఆటోలో తరలిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు. పరిమితికి మించి కూలీలను తరలిస్తున్న 5 ఆటోలను మునగాల మండల…
గిరిజన హాస్టల్ వర్కర్ల సమస్యల పరిస్కారం కై జిల్లా కలెక్టరేట్ ఎదుట సమ్మె
జనం న్యూస్ మార్చ్ 12 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న డైలీవేజ్ & ఔట్సోర్సింగ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా నలుమూలల నుండి వర్కర్లు ఈ…
ఘనంగా స్వపరిపాలన దినోత్సవం
విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ జనం న్యూస్ మార్చి 13(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) మునగాల మండల పరిధిలోని పాత ముకుందాపురం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బుధవారం స్వపరిపాలనా దినోత్సవం ను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయు…
మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు కార్యాలయం చిలకలూరిపేట.
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 12 రిపోర్టర్ సలికినీడి నాగరాజు వెంటిలేటర్ పై ఉన్న టెక్స్ టైల్ రంగాన్ని ఆదుకోండి. ప్రభుత్వాన్ని మోసగించిన జ్ఞానేశ్వర సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి మాజీమంత్రి ప్రత్తిపాటి మున్సిపాలీటీల్లో గ్రామాలవిలీనంపై గత…
ఘనంగా స్వపరిపాలన దినోత్సవం
జనం న్యూస్ మార్చి 13(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) సూర్యాపేట జిల్లా, మునగాల మండలం, తాడ్వాయి తండా ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో మంగళవారం స్వపరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు..ఈ సందర్బంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా అలరించారు..ఉపాధ్యాయులు గా బి. హరిది విజ,జి.…
పోలీసుల కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య శిబిరం
పోలీసులు ఆరోగ్యంగా ఉంటేనే విధులు సమర్థవంతంగా నిర్వహిస్తారు జిల్లా ఎస్పీ డివీ శ్రీనివాసరావు జనం న్యూస్ మార్చ్ 12 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి ఆసిఫాబాద్ పట్టణం లోని జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జిల్లా పోలీస్ అధికారులకు సిబ్బంది…
మంచి నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూడాలి సంజీవరావు
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 12 రిపోర్టర్ సలికినీడి నాగరాజు నాదెండ్ల మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం సర్వసభ్య సమావేశం ఎంపీడీవో స్వరూప రాణి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా మండల ప్రత్యేక అధికారి,…