సింహాచలం ఘటనపై ప్రభుత్వానికి చేరిన నివేదిక
జనం న్యూస్ 06 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక సింహాచలంలో గోడ కూలి ఏడుగురు చనిపోయిన ఘటనపై త్రిసభ్య కమిటీ విచారణ ముగిసింది. కమిటీ సభ్యులు నివేదికను ప్రభుత్వానికి అందించారు. ఈ విషయంపై సీఎం చంద్రబాబుతో మంత్రులు అనిత,…
అకాల వడగళ్ళ వర్షాలకు నష్ట పోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి.
ఆర్ సిఎస్ రైతు కూలీ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా కమిటీ ( జనం న్యూస్ మే 6 చంటి) నిన్న సాయంత్రం ఉమ్మడి మెదక్ జిల్లాలో వివిధ మండలాల్లో రాళ్ళతో కూడిన వడగళ్ళ వర్షం మూలంగా చాలా మంది రైతులు…
సమస్యల వలయం లో చిలకలూరిపేట RTC బస్టాండ్
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 5 రిపోర్టర్ సలికినీడి నాగరాజు ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు మండే వేసవిలో ఫ్యాన్లు తిరకగా ఉక్క పోతతో అవస్థలుపడుతున్నా వైనం చిలకలూరిపేట ఏపీఎస్ ఆర్టీసీ బస్టాండ్ లో బిగించిన ఫ్యాన్లు తిరగటంలేదు.ఆయా ప్రాంతాలకు…
పేదోటి సొంతింటి కళ పెద్దోళ్ల సొంతమా…?
అర్హులని ఇంట్లో కూర్చుని గుర్తిస్తారా…? ఇందిరమ్మ కమిటీ సభ్యులు, ప్రభుత్వ అధికారులకు బాస్ లా ..? కాంగ్రెస్ పార్టీ పై ఎగరనున్న పేదోడి తిరుగు బాటు జెండా..! జనం న్యూస్ నడిగూడెం, మే 5 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదోడి సొంత…
డీఎస్సీ స్టడీ మెటీరియల్ అందజేత
జనం న్యూస్,మే05, అచ్యుతాపురం: మాజీ పిడిఎఫ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణ్ రావు, రూపొందించిన విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంస్టడీ మెటీరియల్ ను ఉపాధ్యాయ ఉద్యోగానికి నిర్వహించే పరీక్షకు(డీఎస్సీ) సిద్ధమవుతున్న విద్యార్థులకుజన విజ్ఞాన వేదిక అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి మారిశెట్టి వెంకట అప్పారావు…
వర్ధమాన్ పరిశ్రమ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
జనం న్యూస్,మే05,అచ్యుతాపురం: వర్ధమాన్ పరిశ్రమ గేటు వద్ద కార్మికులతో సీఐటీయూ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్. రాము, మండల కన్వీనర్ కే. సోమనాయుడు మాట్లాడుతూఅధిస్తాన్ లో ఉన్న వర్ధమాన్ పరిశ్రమలో వేతనాలు పెంచకుండా…
ఉపాధి కూలీల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చిన్న చూపు
వ్యవసాయ కార్మిక సంఘం కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కన్వీనర్ ముంజం ఆనంద్ కుమార్. జనం న్యూస్ మే 05 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కగజ్ నగర్ మండలం అనుకోడ గ్రామంలో అడవి ప్రాంతంలో జరుగుచున్న…
నేడు విత్తనాల కొనుగోలులో విషయంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం
జనం న్యూస్ మే 06(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం వ్యవసాయ శాస్త్రవేత్తలతో, రైతులకు తిరిగి శిక్షణ కార్యక్రమంలో భాగంగా జరిగే రైతు నేస్తం (వీడియో కాన్ఫరెన్స్) లో భాగంగా నేడు ఉదయం 10…
రోడ్డుపై ప్రమాదకరంగా మారిన గుంతచోద్యం చూస్తున్న సంబంధిత అధికారులు
జనం న్యూస్ మే 05 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో వాంకిడి మండలం తేజపూర్ నుంచి ఇందని వైపు వెళ్లే ప్రధాన రహదారిపై గుంతల మాయంగా మారింది మారిందని సీపీఎం రాష్ట్ర కార్య దర్శి వర్గ సభ్యుడు దుర్గం దినకర్ తెలిపారు. ఈ…
ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైనవిద్య: బి.శ్రీనివాసరావు
జనం న్యూస్ మే 05(నడిగూడెం ) మండల పరిధిలోని సిరిపురం గ్రామం లోని ప్రాథమిక పాఠశాల-2 ఆధ్వర్యంలో సోమవారం బడిబాట నిర్వహించారు. తల్లిదండ్రులు అధిక ఫీజులు చెల్లించి తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించవద్దని ఉపాధ్యా యులు కోరారు. ఫ్రీ బుక్స్,…